-సాగునీటి సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఎకరాకు సాగు నీరు అందేలా సాగునీటి సంఘాలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఏపీని సమర్థ పాలన, నిర్దిష్ట ప్రణాళికలతో రైతు సానుకూల రాష్ట్రంగా మార్చామని స్పష్టం చేశారు. గురువారం అమరావతిలోని నేలపాడు వద్ద ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన నీరు-ప్రగతి, …
Read More »Daily Archives: February 5, 2026
అసంఘటిత కార్మికులకు సంక్షేమ పథకాల పునరుద్ధరణ
-కార్మికులకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ -సంజీవనితో అనుసంధానించి వైద్య పరీక్షలు -కార్మిక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రసూతికి రూ.20 వేలు, వివాహానికి రూ.40 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేల మేర ఆర్ధిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. క్యాంపు …
Read More »ఎమ్మిగనూరులో రేపు సీఎం చంద్రబాబు పర్యటన
-మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించనున్నారు. కలుగట్లలో జరిగే మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా నిర్వ.హించే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి 11.30 గంటలకు కలుగట్ల చేరుకుంటారు. గ్రామసభలో పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం, ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి మధ్యాహ్నం 2 గంటలకు …
Read More »భారతీయ జ్ఞాన పరంపర..తెలుగు సాహిత్యం… మొదటి సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో తెలుగు శాఖ మరియు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు వారు సంయుక్తం గా రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 5 వ తేదీన ఘనంగా ప్రారంభించారు. ఈ రెండురోజుల అంతర్జాతీయ సదస్సుకు ఆచార్య వేలుదండ నిత్యానంద రావు వైస్ ఛాన్సలర్ సురవరం ప్రతాప రెడ్డి యూనివర్సిటీ,ఆచార్య కొప్పుల విక్టర్ బాబు వైస్ ఛాన్సలర్ ప్రిన్ కాన్సర్ యూనివర్సిటీ, సౌత్ అమెరికా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ తెలుగు విశిష్ట …
Read More »పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణే మా ప్రథమ ప్రాధాన్యత – ఎస్.సి.ఇ.ఆర్.టి డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ‘పాఠశాలల భద్రత రక్షణ’ అంశంపై ఈరోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఎస్.సి.ఇ.ఆర్.టి (SCERT) డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో సమగ్ర వికాసాన్ని పెంపొందించాలన్నారు. పాఠశాల వాతావరణం ఆనందదాయకంగా, సురక్షితంగా ఉన్నప్పుడే పిల్లలు ఉత్సాహంగా చదువుకోగలరని, జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం, గ్రామీణ ప్రాంత విద్యార్థులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా సిద్ధం …
Read More »శ్రీవారి లడ్డు కల్తీ తో హిందువులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు… : చలపతి రావు శృంగేరి పీఠం ఎస్టేట్ ఇంచార్జి శర్మ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మా తరతరాలుగా వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు అని వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. చాలా దారుణం అని గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో చలపతి రావు శృంగేరి పీఠం ఎస్టేట్ ఇంచార్జి శర్మ అన్నారు. జగన్ హిందూ ద్రోహి హిందువులు జగన్ కి ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామి కి ద్రోహం చేసినవారూ చరిత్రలో ఎవడు బాగుపడలేదు. శ్రీవారి లడ్డు కల్తీతో హిందువులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. శ్రీవారి …
Read More »ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే ఏపీ జేఏసీ అమరావతి ద్యాయం, లక్ష్యం…
-21 మందితో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నూతన కమిటి ఎన్నిక -చైర్మన్ బొప్పరాజు నాల్గవసారి ఏకగ్రీవ ఎన్నిక…. -సెక్రటరీ జెనరల్ గా పలిశెట్టి దామోదరరావు రెండవసారి ఏకగ్రీవ ఎన్నిక విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి జేఏసి అమరావతి ప్రారంబించిన అతి కొద్ది సంవత్సరాలలోనే అన్ని డిపార్టు మెంటు ఉద్యోగులలో స్దానం సంపాదించి 2017 పిభ్రవరి 5 న 15 సంఘాలతో ఆవిర్బవించిన ఏపిజేఏసి అమరావతి నేటికి అంచేంచేలుగా ఎదిగి ఉద్యోగుల గుండేళ్లో ప్రధమ స్దానం సంపాదించి 96 డిపార్టుమెంటు సంఘాల …
Read More »ఎమ్.ఎస్.ఎమ్.ఈ లపై అనుసరణ భారం తగ్గింపే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం
-ఎపీలో ఇన్నోవేటివ్ స్కీమ్ కింద 74 హోస్ట్ ఇన్స్టిట్యూట్లకు ఆమోదం, 36 సంస్థలకు నేరుగా మద్దతు -కేంద్ర ఎమ్.ఎస్.ఎమ్.ఈ, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడి -ఎమ్.ఎస్.ఎమ్.ఈ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్.ఎస్.ఎమ్.ఈ చాంపియన్స్ పథకం కింద అమలు చేస్తున్న ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇన్నోవేటివ్ స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో 74 హోస్ట్ ఇన్స్టిట్యూట్లు ఆమోదం పొందగా, 36 సంస్థలకు నేరుగా మద్దతు లభించి, మొత్తం 129 …
Read More »శ్రీవారి ప్రసాదంపై రాజకీయ కుట్రలు ఆపాలి : తిరుపతి ఎంపీ గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. తిరుమలను రాజకీయ రణక్షేత్రంగా మార్చడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వివాదంలో ఉన్న భోలే బాబా డైరీ, ప్రీమియర్ డైరీ వంటి సంస్థలు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాం నుంచే నెయ్యి సరఫరా చేస్తున్నాయని గుర్తు చేశారు. వైఎస్సార్ …
Read More »2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
-అమరావతిలో ఘనంగా జరిగిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో పాల్గొన్న గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్ -పడకేసిన నీటిపారుదల రంగానికి సీఎం చంద్రబాబు జవజీవాలు అందించారని వెల్లడి -నదుల అనుసంధానంతోనే రాష్ట్ర సస్యశ్యామలం అవుతుందని తెలిపిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రైతాంగ శ్రేయస్సే ధ్యేయంగా నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని రాష్ట్ర పర్యాటక మంత్రి, గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్ …
Read More »
Prajavartha Online Telugu News