Breaking News

Daily Archives: February 5, 2026

తిరుమల లడ్డూ విషయంలో వైసీపీది మహాపాపం

-శ్రీవారి పవిత్రత దెబ్బతీసేందుకే కుట్ర -కల్తీ నెయ్యి సరఫరాపై 2022లో వచ్చిన నివేదికను తొక్కిపెట్టారు -భగవంతుడు అంటే లెక్క లేదు…హిందూమతం పట్ల విశ్వాసం లేదు -ఈ వ్యవహారాన్ని వదిలి పెట్టం..దోషులపై చర్యలు తీసుకుంటాం -కల్తీ వ్యవహారంలో తప్పును అంగీకరించకపోగా క్లీన్ చిట్ అంటూ తప్పుడు ప్రచారం -కరడు గట్టిన నేరస్తులే అసత్యాన్ని నమ్మించే ప్రయత్నిం చేస్తారు -ఎన్డీఏ కూటమి హిందువుల సెంటిమెంట్‌ను పరిరక్షిస్తుంది -కూటమి తరపున ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల …

Read More »

విద్యుత్ శాఖ‌పై 95 శాతం సంతృప్తి స్థాయే లక్ష్యం

-19 నెల‌ల్లో ఒక్క రూపాయి ఛార్జీ కూడా పెంచ‌లేదు -ఆర్డీఎస్ఎస్ తో గ్రామాల్లోనూ 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా -75000 వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్లు ఇచ్చాం -వైసీపీ ప్ర‌భుత్వంలో పెంచిన క‌రెంట్ బిల్లుల‌పై వాళ్లే ధ‌ర్నాలు -గొడ‌వ‌లు సృష్టించి జ‌నాల్లోకి వెళ్లాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నం -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ మండ‌పేట, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల్లో విద్యుత్ శాఖపై 95 శాతం సంతృప్తి స్థాయి క‌ల‌గాల‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ల‌క్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నామ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి …

Read More »

ఎస్సి సబ్ ప్లాన్ నిధులు 100 శాతం ఖర్చు చేయాలి

-సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అడ్మిషన్లు 100 పూర్తి కావాలి -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో మంత్రి డా. స్వామి సమీక్ష సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సి సబ్ ప్లాన్ నిధులు 100 శాతం ఖర్చు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. గురువారం నాడు వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో మంత్రి డిఎస్ బీవీ స్వామి సమీక్ష సమావేశం …

Read More »

గోదావరి మహా పుష్కరాల నాటికి విద్యుత్ శాఖ పనులు పూర్తి కావాలి: మంత్రి గొట్టిపాటి రవి కుమార్

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి మహా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అమలవుతున్న విద్యుత్ శాఖకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. గురువారం నాడు తూర్పు గోదావారి జిల్లా పర్యటన లో భాగంగా రాజమండ్రిలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి …

Read More »

వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుండి 28 వరకూ జనాభా లెక్కల సేకరణ : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నుండి 28 వరకూ జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. జనాభా లెక్కల సేకరణ-2027పై గురువారం ఎపి సచివాలయంలో రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం(ఎస్ఎల్సిసి)ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ ప్రకియ సజావుగా జరిగేందుకు ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.జనాభా లెక్కల సేకరణ ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు …

Read More »

అక్ష‌రాంధ్ర‌.. స్వ‌ర్ణాంధ్ర‌కు వెలుగుబాట

– చదువు సొంతమైతే స్వప్నాలు సాకారమే – స‌మ‌ష్టి కృషితో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేద్దాం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త అయిన స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్యాల సాధ‌న‌కు, విక‌సిత్ భార‌త్ సాకారానికి అక్ష‌రాంధ్ర వెలుగుబాట అని.. చ‌దువు సొంతమైతే స్వ‌ప్నాలు సాకార‌మ‌వుతాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఉల్లాస్ కార్య‌క్ర‌మంలో భాగంగా విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని కొత్త‌పేట‌లో నిర్వ‌హిస్తున్న అక్ష‌రాంధ్ర కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ గురువారం సాయంత్రం …

Read More »

మహిళలు పారిశ్రామికంగా రైజ్ కావాలి

– ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు ఈ కేంద్రంతో దిశానిర్దేశం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ స‌మ‌గ్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ముఖ్యంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగినప్పుడు ఆర్థిక స్వావలంబనతో పాటు కుటుంబ, సమాజ ప్రగతి వేగవంతమవుతుందని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గుంటుప‌ల్లిలోని రూర‌ల్ ఇంక్యుబేష‌న్‌, స్కిల్లింగ్ అండ్ ఆంత్ర‌ప్రెన్యూర్‌షిప్ సెంట‌ర్ (రైజ్‌)ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ గురువారం ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు, పారిశ్రామిక రంగ ప్ర‌తినిధుల‌తో క‌లిసి సంద‌ర్శించారు. మ‌హిళ‌లను ఆర్థిక సాధికార‌త దిశ‌గా …

Read More »

లాట‌రీ ద్వారా బార్ల కేటాయింపు

– అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌క్రియ‌ – క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ప్ర‌త్య‌క్ష ప‌రిశీల‌న‌ – ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ టి.శ్రీనివాస‌రావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ (2025-28) ప్ర‌కారం జిల్లాలో అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో లాట‌రీ ద్వారా బార్ల కేటాయింపు జ‌రుగుతోంద‌ని ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ టి.శ్రీనివాస‌రావు తెలిపారు. గురువారం జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిష‌న్ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోని స‌మావేశ మందిరంలో బార్ల కేటాయింపున‌కు లాట‌రీ ప్ర‌క్రియ జ‌రిగింది. …

Read More »

ఈనెల 07 న గుంటుపల్లి లో రూరల్ ఇంక్యూ భేషన్ స్కిల్oగ్ అండ్ ఎంటర్ప్రేన్యూర్ సెంటర్(RISE) ఎన్టీఆర్ వికాస జాబ్ మేళా..

-యువత సద్వినియోగం చేసుకోవాలి.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎన్టీఆర్ వికాస, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.07.02.2026 శనివారం ఉదయం 09:00 గంటలకు మన గుంటుపల్లి లోని ZP High School, గుంటుపల్లి, విజయవాడ నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సి. మధుభూషణ్ రావు గారు మరియు …

Read More »

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం తమ ఆధిపత్య పోరాటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు… : మేడా శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం తమ ఆధిపత్య పోరాటానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని, రాష్ట్ర భవిష్యత్తు గురించి గాని భావి తరాల బాగు గురించి పట్టించుకోవడం లేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్” (ఆర్పిసి) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అగ్రహాం వ్యక్తం చేశారు. గురువారం గాంధీ నగర్ లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను నమ్మించడానికి అప్పులు తెస్తూ, కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే పనులు చేస్తున్నారు, ఈ …

Read More »