Daily Archives: February 13, 2026

సంక్షేమం- అభివృద్ధి సమతూకం

-20 నెలల్లో ఎంతో చేశాం..భవిష్యత్తులో మరింత చేస్తాం -రూ. లక్ష కోట్లతో ఉద్యాన హబ్ గా రాయలసీమ అభివృద్ధి -గాడిలో విద్యుత్ వ్యవస్థ -తొలిసారిగా విద్యుత్ ఛార్జీల ట్రూడౌన్ -జనాభా నిర్వహణ కోసం ఈ సెషన్ లోనే పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ -నల్లమల సాగర్ పై తెలంగాణ అభ్యంతరాలు ఎందుకు -ఫ్యాక్షన్ మనస్తత్వంతోనే హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు -గత పాలనలో జరిగిన మద్యం స్కాంను సుప్రీం కోర్టు కూడా తప్పు పట్టింది -గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ‌రావ‌తి, …

Read More »

పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు

-గత పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదు -గతంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదు -⁠రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాలి -కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ది, ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది -శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని, రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి …

Read More »

వైసీపీ అనేది ఒక పెద్ద డ్రామా కంపెనీ

-బాబాయ్ హత్య దగ్గర నుంచి ఆ పార్టీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు -ఇప్పుడు కల్తీ నెయ్యిపైనా అదే దారి -నెయ్యి కల్తీ నిజమేనని సిట్ చెప్పినా… సుబ్బారెడ్డి ఒప్పుకున్నా రోడ్డెక్కి నాటకాలు -తప్పు చేయడం తరువాత బుకాయించడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య -వైసీపీ నాయకులకు ప్రతిపక్ష హోదా తప్ప ప్రజా సమస్యలు పట్టవు -అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని వైసీపీ ఓట్లు వేసిన ప్రజలు నిలదీయాలి -అసెంబ్లీ మీడియా పాయింట్ లో జనసేన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అమ‌రావ‌తి, …

Read More »

ప్రభుత్వం డగ్ర్స్‌పై తలపెట్టిన యుద్ధం రాష్ట్రాన్ని, యువతను మంచి దారిలో నడిపిస్తోంది…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం డగ్ర్స్‌పై తలపెట్టిన యుద్ధం రాష్ట్రాన్ని, యువతను మంచి దారిలో నడిపిస్తోందని రాష్ట్ర హోం మంత్రి అనిత తెలిపారు. గత 19 నెలల కాలంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు, ఈగల్ విభాగం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గత ఏడాదిలో ఈగల్ విభాగం సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలపై రూపొందించిన వార్షిక నివేదికను ఈగల్ ఐజీ రవికృష్ణ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి అందజేశారు. ఈ సందర్భంగా ఈగల్ సాధించిన …

Read More »

‘నేషనల్ ట్రావెల్ మార్ట్’ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కొత్త అధ్యయనానికి నాంది

-పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -టూర్ ఆపరేటర్లే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి దుర్గేష్ వెల్లడి -గడిచిన 18 నెలల్లో రూ.20,088 కోట్ల పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాల సృష్టి -‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ దిశగా పర్యాటక రంగం పరుగులు పెడుతోందని వెల్లడి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ‘నేషనల్ ట్రావెల్ మార్ట్’ కేవలం ఒక సమావేశం కాదు.. ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఒక సరికొత్త అధ్యయనానికి నాంది అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ …

Read More »

PMMSY, సాగరమాల ద్వారా హార్బర్ల ఆధునీకరణ

– ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధిపై కూట‌మి ప్రభుత్వం దృష్టి – ముత్యాలమ్మపాలెం మినీ జెట్టీపై CICEF ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనం – శాసనసభలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రశ్నకు స‌మాధానం చెప్పిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : PMMSY (ప్ర‌ధానమంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న‌), సాగరమాల వంటి కేంద్ర పథకాల సహకారంతో రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని వ్యవసాయ,మ‌త్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెందుర్తి శాసన …

Read More »

శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గానికి వర్చువల్ శంకుస్థాపన – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళహస్తి ఆలయం పరిసరాలలో గిరి ప్రదక్షిణ మార్గ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నుండి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఆలయ బోర్డు చైర్మన్ కొట్టె సాయి, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన …

Read More »

యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి..

-సుజనా ఫౌండేషన్ ద్వార అన్నిరకాలుగా సహకారం అందిస్తాను. -పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువత ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూడకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి వాటిని సృష్టించాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనాచౌదరి అన్నారు. పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ 18వ వార్షికోత్సవ వేడుకలు ఆ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హజరైన సుజనాచౌదరి మాట్లాడుతూ విద్యార్థులు …

Read More »

క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ వినియోగంపై లోక్‌సభలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్న

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో రోజురోజుకీ క్యాన్సర్ మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్సలో ఇమ్యునోథెరపీ వినియోగంపై తిరుపతి లోక్‌సభ సభ్యులు మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంట్‌లో కీలకమైన ప్రశ్నను లేవనెత్తారు. ప్రభుత్వ ఆమోదిత వైద్య మార్గదర్శకాల ప్రకారం ఇమ్యునోథెరపీకి అనుమతి ఉందా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ చికిత్స అందుబాటులో ఉందా, అలాగే దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్, రోగుల అర్హత ప్రమాణాలు, పర్యవేక్షణ వ్యవస్థల వివరాలు ఏమిటి అనే అంశాలపై ఆయన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. …

Read More »

శ్రీవారి లడ్డు కల్తీ చేయడంపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి… : మోటూరి శంకర్‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి లడ్డు కల్తీపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శ్రీవారి ప్రసాదం కల్తీ చేయడం పెద్ద అపచారమని ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని తమ కార్యాలయంలో మాట్లాడుతూ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి అంబటి రాంబాబును తెరపైకి తీసుకువచ్చారని రాష్ట్రం లో అలజడులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సిట్ విచారణలో లడ్డు కల్తీ …

Read More »