గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లే అవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్), బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బిపిఎస్) లకు అందిన దరఖాస్తులను ఈ నెలాఖరులోపు అన్నిస్థాయిల్లో పరిష్కారం చేసేలా సిటి ప్లానర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాళిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత నగరంలో బిపిఎస్, ఎల్ఆర్ఎస్ లకు అందిన దరఖాస్తులు, ఫీజులు, ప్రాసెస్ విధానం, …
Read More »Monthly Archives: February 2026
ట్రామా కేర్ సేవలను మరింత బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా 14 అత్యుత్తమ కేంద్రాలు (Centres of Excellence) ఏర్పాటు
-రెండు సంవత్సరాల్లో రూ.1.78 కోట్ల నిధులు – 212 మందికి పైగా వైద్య సిబ్బందికి శిక్షణ -కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు గణపత్రావ్ జాదవ్ వెల్లడి -ట్రామా కేర్ సేవల నిర్వహణకు అందిస్తున్న మద్దతు పై ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ట్రామా కేర్ సేవలను మరింత బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా 14 ప్రముఖ ఆసుపత్రులు / సంస్థలను అత్యుత్తమ కేంద్రాలు (CoE) గా ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, …
Read More »పర్యాటకంతో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగాలు
-పాకాల బీచ్ ఫెస్టివల్ ను విజయవంతం చేయాలి* -పర్యాటకం, పోర్టుతో ప్రకాశం జిల్లా మరింత అభివృద్ధి -పాకాల బీచ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటకం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ టూరిజం, మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పాకాలలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ పోస్టర్ను శుక్రవారం గిద్దలూరులో …
Read More »విద్యుత్ ఛార్జీలు రూపాయి కూడా పెంచలేదు, ఇకపై పెంచబోము
-లో ఓల్టేజ్, అంతరాయాల పరిష్కారానికే సబ్ స్టేషన్ల నిర్మాణం -ఆర్డీఎస్ఎస్ తో గ్రామాల్లోనూ 24 గంటల విద్యుత్ -అన్నదాతకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తాం -పీఎం సూర్యఘర్ తో వినియోగదారునికి 30 సంవత్సరాల లబ్ధి -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గిద్దలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీ పెంచలేదని, ఇకపైనా పెంచబోమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం …
Read More »రూ.2.73 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపనలు
-గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి సహకారం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గిద్దలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. శుక్రవారం నాడు మంత్రి గొట్టిపాటి రవి కుమార్, స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో పాటు మార్కాపురం జిల్లా గిద్దలూరులో పర్యటించారు. ఇందులో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలో వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా మార్కాపురం జిల్లాలో ఒంగోలు – నంద్యాల రోడ్డు …
Read More »శ్రీవారి నైవేద్యం కల్తీపై జగన్ బ్యాచ్ సమాధానం చెప్పాలి
– దోషులకు కఠిన శిక్ష తప్పదు – ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి నైవేద్యంలో నెయ్యి కల్తీ జరిగిందన్న అంశంపై తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని తీవ్రంగా స్పందించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ — శ్రీవేంకటేశ్వర …
Read More »ఘనంగా అరగొండ అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ మహోత్సవం
చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం అరగొండ అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ కలికిరి మురళి మోహన్ , ఆంధ్రప్రదేశ్ హస్తకళా అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్గా రఘుపతి , మెంబర్గా రాధిక మరియు మరో 8 మంది సభ్యులు …
Read More »‘శిక్షాగ్రహ లీడర్ షిప్ అవార్డు’ అందుకున్న నెల్లూరు జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ సుబ్రహ్మణ్యం
-దేశవ్యాప్తంగా 6,500 మంది ఉపాధ్యాయులకు.. ముగ్గురు ఎంపిక… వారిలో సుబ్రహ్మణ్యం ఒకరు. -విజేతలకు 10 లక్షల రూపాయల నగదు పురస్కారం అందించిన శిక్షాలోకం సంస్థ. -సుబ్రహ్మణ్యం కృషికి తోడు… సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు IAS ప్రోత్సాహం, ఆర్థిక చేయూత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ విద్యను ప్రజలకు చేరువ చేస్తూ మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తున్న నెల్లూరు జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ ఎన్. సుబ్రహ్మణ్యం కి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన “శిక్షాగ్రహ లీడర్షిప్ అవార్డు” …
Read More »సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలకు విస్తృత ప్రచారం
-సోషల్ మీడియా ఇన్ఫ్లియన్సర్లకు పట్టాభిరామ్ పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోషల్ మీడియా ఇన్ఫ్లియన్సర్లు అందరూ స్వచ్ఛ సేవకులుగా మారి సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛాంధ్ర-స్వర్ణ అంధ్ర కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పిలుపు ఇచ్చారు. విజయవాడలోని పార్క్ ఎన్ హోటల్ లో ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్(ఏఐఐఎల్ఎస్జీ), స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ తో కలిసి శుక్రవారం సోషల్ మీడియా ఇన్ఫ్లియన్సర్లకు నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా …
Read More »సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ మినహాయింపు
-సాగునీటి సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఎకరాకు సాగు నీరు అందేలా సాగునీటి సంఘాలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఏపీని సమర్థ పాలన, నిర్దిష్ట ప్రణాళికలతో రైతు సానుకూల రాష్ట్రంగా మార్చామని స్పష్టం చేశారు. గురువారం అమరావతిలోని నేలపాడు వద్ద ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన నీరు-ప్రగతి, …
Read More »
Prajavartha Online Telugu News