Breaking News

Monthly Archives: February 2026

పశ్చిమలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ కమిషనరేట్ లో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం. 12వ రోజు సైకిల్ యాత్ర కార్యక్రమం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత వైభవంగా కార్యక్రమం జరిగింది. శనివారం యాత్ర 17 కిలోమీటర్ల మేరకు యాత్రను కొనసాగించారు. ఇప్పటి వరకు 142 కిలోమీటర్లు యాత్రను కొనసాగించారు. శివాలయం సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర …

Read More »

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు

శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : • ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 08.02.2026 నుండి 18.02.2026 వరకు 11 రోజులపాటు నిర్వహింపబడనున్నాయి. • ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 9.00 గంటలకు యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. • ఫిబ్రవరి 18 తేదీన రాత్రి జరిపే పుష్పోత్సవ, శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ముఖ్య కార్యక్రమాలు : • 08.02.2026 – ధ్వజారోహణ, • 09.02.2026 – భృంగివాహనసేవ, • 10.02.2026 – హంసవాహనసేవ, • 11.02.2026 – మయూరవాహనసేవ, • 12.02.2026 – …

Read More »

పెంచిన బడ్జెట్ కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రోత్సాహం

-ప్రస్తుత బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు హైస్పీడ్ రైల్ కారిడార్లు మంజూరు. -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్‌లో రూ.10,134 కోట్లు కేటాయింపు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో కేటాయింపు. 2009 నుండి 2014 వరకు, రాష్ట్రం సంవత్సరానికి సగటున ₹886 కోట్లు అందుకుంది, ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల ఉమ్మడి బడ్జెట్. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపు రూ.10134 కోట్లకు చేరి 11 కు రెట్లకు పెరిగింది. మెరుగైన బడ్జెట్ మద్దతు …

Read More »

బలమైన భవిష్యత్తుకి పునాది వేసిన బడ్జెట్

– కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు -రాజకీయాలు కాదు.. భవిష్యత్ ముఖ్యం -మరో ఇరవై ఏళ్ళు 7% వృద్ధి రేటుతో దేశం -కీలక రంగాల్లో ఏపీకి అధిక కేటాయింపులు శుభసూచకం -విశ్వ బంధువుగా భారత్.. అంతర్జాతీయ వేదికపై హుందాతనాన్ని చూపుతున్న మోదీ -విమాన విడి భాగాలపై పన్ను సడలింపుతో తయారీ రంగంలో విప్లవాత్మక అభివృద్ధి రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాలు, రాష్ట్రాల ఎన్నికలు దృష్టిలో లేకుండా.. 140 కోట్ల మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తాజా బడ్జెట్ ను ఆర్థిక శాఖామంత్రి …

Read More »

ఘనంగా గౌతమ్ స్కూల్ 38వ వార్షికోత్సవ కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాండ్రంకి గౌతమ్ విద్యాసంస్థల దుర్గాపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గౌతమ్ స్కూల్ 38వ వార్షికోత్సవ (అన్యువల్ డే) కార్యక్రమం ఘనంగా జరిగింది. శనివారం 33వ డివిజన్ BRTS రోడ్డు, ఘంటసాల సంగీత కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… విద్య ద్వారానే విద్యార్థుల భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుందని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రూ 30 లక్షలతో అత్యాధునిక అంబులెన్స్‌ అందజేత…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి శనివారం ఏలూరు యంపి సౌజన్యంతో (యంపి నిధులు) సుమారు రూ 30 లక్షలతో అత్యాధునిక అంబులెన్స్‌ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి అధికారులకు లాంఛనంగా అందజేశారు. ఇంచార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, ఏపి వడ్డి కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏపియస్ఆర్టీసీ విజయవాడ-2 …

Read More »

భారతదేశ ఆర్కిటెక్చర్ ప్రపంచానికి ఆదర్శం

-ప్రతి నిర్మాణంలో మన సంస్కృతి, సంప్రదాయం స్పష్టంగా కనిపిస్తాయి -అత్యుత్తమ సహజ శిలలకు కేరాఫ్ అడ్రెస్స్ మన దేశం -మన సంస్కృతిని కాపాడుకుంటూ నూతన ఒరవడికి ప్రాధాన్యమివ్వాలి -జైపూర్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2026 ముగింపు సభలో మంత్రి కొల్లు రవీంద్ర జైపూర్, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్కిటెక్చర్ అంటే కేవలం కట్టడాలు మాత్రమే కాదనీ, అది ఒక నాగరికత, సంస్కృతికి ప్రతిబింభమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జైపూర్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2026 ముగింపు …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానం లకు కల్తీ అయింది అనేది వాస్తవం…

-ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను  విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానం లకు కల్తీ అయింది అనేది వాస్తవమని NDBB తన నివేదికలో స్పష్టంగా వెల్లడించిందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. శనివారం విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, పార్టీ రాష్ట్ర నాయకులు గంజి చిరంజీవి తో కలిసి …

Read More »

గుంటుపల్లి లో రూరల్ ఇంక్యూబేషన్ స్కిల్oగ్ అండ్ ఎంటర్ప్రేన్యూర్ సెంటర్ ఎన్టీఆర్ వికాస జాబ్ మేళా నిర్వాహణ విజయవంతం..

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎన్టీఆర్ వికాస, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు శనివారం గుంటుపల్లిలో జాబ్ మేళా” నిర్వహించారు జిల్లా ఉపాధి కల్పన అధికారి సి. మధుభూషణ్ రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు. ఈ జాబ్ మేళా లో మొత్తం 91 మంది నిరుద్యోగ యువత హాజరు కాగా వారిలో …

Read More »

ఐబీఎం క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం

–క్వాంటం వ్యాలీతో నోబెల్ లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక ముందడుగు -మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఐబీఎం (IBM) క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్ సాంకేతిక చరిత్రలో మైలురాయిగా నిలిచిందని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్  నెట్టెం రఘురామ్  పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి క్వాంటం టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఐబీఎంతో భాగస్వామ్యం ద్వారా ఈ సెంటర్ స్థాపన, అమరావతిని …

Read More »