-మధ్యవర్తిత్వం తో ఎన్నో సమస్యలు పరిష్కారం -భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న్యాయాన్ని అందించడంలో మధ్యవర్తిత్వం (Mediation) అనేది ఒక ముఖ్యమైన సాధనమని, దీన్ని కేవలం ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రాధాన్యత కలిగిన పద్ధతిగా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సుప్రీం కోర్టు జడ్డిలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు ఆదివారం విజయవాడ పటమట లోని అంత్రా లక్స్ ఫంక్షన్ …
Read More »Daily Archives: March 1, 2026
అమరావతిలో హైకోర్టు జడ్జీల నివాస గృహ సముదాయాన్ని ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
-సి.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో రూ.210 కోట్లతో 36 జడ్జీల బంగాళాలు నిర్మాణం -పాల్గొన్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : *రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ప్రారంభించారు. సి.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో రూ.210 కోట్ల వ్యయంతో 33.20 ఎకరాల విస్తీర్ణంలో 36 మంది హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఆధునిక సౌకర్యాలతో నివాస గృహాలను నిర్మించారు. …
Read More »అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయండి
-దేశంలోనే బెస్ట్ మోడల్గా రాజధానిలో జస్టిస్ సిటీ నిర్మాణం -మధ్యవర్తిత్వంతోనే సత్వర న్యాయం… కేసుల పరిష్కారం -మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను కోరారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేతృత్వంలో ఆదివారం విజయవాడలో మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన సీజేఐ …
Read More »విమానాశ్రయములో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘనంగా వీడ్కోలు పలికిన ముఖ్యమంత్రి..
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, ఎన్టీఆర్ జిల్లాలో పర్యటన ముగించుకుని ఢిల్లీకి పయనమయ్యేందుకు ఆదివారం రాత్రి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి శ్యామలరావు, రాష్ట్ర హైకోర్టు పలువురు …
Read More »నిబంధనల ఉల్లంఘనలే వేట్లపాలెం పేలుడు ప్రమాదానికి కారణం
-8 మంది పని చేయాల్సిన చోట 31 మందితో పని చేయించారు -భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు కఠినతరం చేస్తాం -కాకినాడ జీజీహెచ్ లో వేట్లపాలెం పేలుడు ప్రమాద బాధిత క్షతగాత్రులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోవడమే వేట్లపాలెం బాణసంచా తయారీ యూనిట్లోపేలుడు ప్రమాదానికి కారణమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. జాతరలు, పండుగలు ఉండడంతో పరిమితికి మించి కూలీలను పనికి పెట్టుకున్నారని తెలిపారు. 8 …
Read More »వేట్లపాలెంలో జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరం..
-బాణాసంచా తయారీకి కఠినమైన నిబంధనలు.. -రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం వేట్లపాలెంలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి అనంతరం పాత్రికేయలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. వేట్లపాలెం సంఘటనలో 20 మంది చనిపోగా ఆదివారం లావరాజు అనే మరో వ్యక్తి చనిపోవడం …
Read More »ముంబైలో ఘనంగా ఇండియన్ సూపర్ గేమింగ్ లీగ్ (ISGL) కార్యక్రమం
-ISGL కర్టెన్ రైజర్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మండిపల్లి -పాల్గొన్న బాలీవుడ్ సినీ నటులు అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్ -ఫైనల్స్ వైజాగ్ లో నిర్వహించనున్నట్లు నిర్వాహకుల వెల్లడి బాలీవుడ్ నటులను ఆహ్వానించిన మంత్రి మండిపల్లి ముంబాయి, నేటి పత్రిక ప్రజావార్త : ముంబైలోని గ్రాండ్ హయత్లో నిర్వహించిన ఇండియన్ సూపర్ గేమింగ్ లీగ్ (ISGL) కర్టెన్ రైజర్ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ స్పోర్ట్స్ రంగంలో భారతదేశానికి ఉన్న …
Read More »గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలకు ఆందోళన అవసరం లేదు : మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-పరిస్థితులకు తగ్గట్టుగా తక్షణ చర్యలు చేపట్టడమైందన్న మంత్రి కొండపల్లి -స్థానిక అధికారులకు అందుబాటులో ఉంటూ, అధికారిక మీడియా సమాచారాన్ని ఫాలో కావాలి: మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్.ఆర్.ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి కొండపల్లి పత్రికా ప్రకటన …
Read More »5వేల మినీ అంగన్వాడీ సెంటర్లను పూర్తి స్థాయి అంగన్వాడీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసిన కూటమి ప్రభుత్వం
-ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా అంగన్వాడీ కేంద్రాలు కూటమి ప్రభుత్వంలో కొట్టాది రూపాయలతో అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సౌకర్యలు అంగన్వాడీ టీచర్లకు 15 రోజులు వేసవి సెలవులు ఇచ్చిన కూటమి ప్రభుత్వం -రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా శిశు సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్ధసారధి చెప్పారు. అంగన్వాడి కేంద్రాలలో మహిళలు పిల్లలకు …
Read More »అంగన్వాడీ సిబ్బందిసంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుదే -అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి -అంగన్వాడీలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందేలా చర్యలు -ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురుచూసిన గ్రాట్యుటీ సమస్యను పరిష్కరించాం..హోం మంత్రి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన …
Read More »
Prajavartha Online Telugu News