-డ్రోన్, సీసీ టీవీ, శాటిలైట్ డేటా సమీకృతం చేసే మెకానిజం -వేసవి దృష్ట్యా ఆర్టీసీ బస్టేషన్లలో తాగునీటిపై శ్రద్ధ పెట్టండి -ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్షెప్సన్పై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగించుకోవడం ద్వారా పాలనలో సమర్ధత మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్పై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… వివిధ అంశాలపై చర్చించారు. డ్రోన్, సీసీ టీవీ …
Read More »Daily Archives: March 2, 2026
యుద్ధం కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వ సహాయం
-ఏపీ ఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్కు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -కేంద్రంతో సమన్వయం చేసుకుని, పౌరులు సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు, ఎపీఎన్ఆర్టీ ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలు యుద్ధం కారణంగా ఎలాంటి ఇబ్బందులు …
Read More »సియం ఎక్స్అఫిషియో స్పెషల్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సియం ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఫిబ్రవరి 28న సిఎస్ గా ఆయన పదవీ విరమణ చేయగా ప్రభుత్వం విజయానంద్ ను ముఖ్యమంత్రివర్యుల ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో సోమవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మరియు టిటిడి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా పలువురు …
Read More »వైసీపీవి రౌండ్ టేబుల్ డ్రామాలు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ -రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోవడానికి ప్రధాన కారణం జగనే.. -ఆనాడే ఇదే విషయమై వైసీపీ శ్రేణులు నిలదీయాల్సింది… -రాయలసీమ ద్రోహి జగన్.. -అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చకు రమ్మంటున్నాజగన్ బ్యాచ్ రావడం లేదు.. -సభ నుంచి భయపడి పారిపోతున్నారు -సీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు రేయింబవళ్ల కృషి : మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : ‘కమిషన్ల పేరుతో దోచుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జగన్ తెర తీశాడు… ఎన్జీటీ …
Read More »సాగునీటి భద్రతకు భరోసా
– వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుతో రైతులకు భారీ ఊరట – సీఎం చంద్రబాబు, మంత్రి రవికుమార్ లకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు గొప్ప ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రైతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం చారిత్రాత్మక …
Read More »మీ క్షేమమే మాకు ప్రాధాన్యం, తెలుగు వారిని రక్షించేందుకు చర్యలు చేపడుతున్నాము: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-ఏపీఎన్నార్టీ నిత్యం అందుబాటులో ఉంటుంది, కోఆర్డినేటర్లు అందరూ తెలుగు వారికి అండగా ఉండాలి -గల్ఫ్ దేశాల ఏపీఎన్నార్టీ కో ఆర్డినేటర్లతో జూమ్ కాల్ లో మంత్రి వ్యాఖ్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల యుద్ద తీవ్రత కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారి రక్షించుకోవడం, వారిని క్షేమంగా చూసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీఎన్నార్టీఎస్ పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఎన్.ఆర్.ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఏపీఎన్నార్టీ …
Read More »రాయలసీమకు రాజయోగం
-రానున్నది రాయల కాలం. మట్టిలో మాణిక్యం… భూమి బంగారం -సీమ చెంతకు పవర్ ప్రాజెక్టులు -కందనవోలు ముఖంలో కొత్త కళలు -కడప గడపలో వెలుగులు -అనంతలో కోటి కాంతులు -పంట.. పంటకు వ్యత్యాసాలు -ఆదుకుంటున్న… యాజమాన్యాలు -మారుతున్న రైతన్న… తలరాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒకప్పుడు రతనాలను రాశులుగా పోసి బజారులో అమ్మిన ఘనత మనది. కాలం మారింది. కరువు కబళించింది. రాయలసీమను చితికి పోయేలా చేసింది. డొక్కల కరువు దారిద్రాన్ని మిగిల్చింది. అన్నమో రామచంద్రా..అనే దుస్థితికి దిగజార్చింది. కానీ కాలం …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 390 అర్జీలు
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) కు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలి -జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక …
Read More »నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ నిర్వహణ పై సమన్వయ సమావేశం
-ఈ నెల 03 నుండి 05 వ తేదీ వరకు తిరుమల తిరుపతి లో ఎన్.ఎస్.జి. బృందం ద్వారా యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణ. -మాక్ డ్రిల్ లో పాల్గొంటున్న ప్రతి శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలి. -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ -ఆక్టోపస్ దళాలు, ఎన్ ఎస్ జి బృందాల సమన్వయం తో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణ. -అత్యవసర పరిస్థితులను వాస్తవంగా భావించి ప్రతి చర్యలు చేపట్టాలి. -జిల్లా ఎస్. పి. ఎల్. సుబ్బారాయుడు తిరుపతి, …
Read More »ప్రపంచ మహిళా దినోత్సవం – ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష
-మహిళా రక్షణ మరియు సైబర్ భద్రతపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ -జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు నిర్వహించిన మార్చి 08న International Women’s Day సందర్భంగా జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పోలీసు, ఐసిడిఎస్, మెప్మా, …
Read More »
Prajavartha Online Telugu News