అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం పార్లమెంట్ పరిధిలోని గుంతకల్లు మరియు ఉరవకొండ నియోజకవర్గాలలో జనసేన పార్టీ నిర్వహించిన “ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాలు” అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ రెండు కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అనంతపురం పార్లమెంట్ జనసేన ఉద్యమి సమన్వయకర్త డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభించి కార్యకర్తలకు విస్తృత …
Read More »Daily Archives: March 4, 2026
ఎన్టీఆర్ జిల్లా సీఈవో స్టెప్ మరియు డిస్టిక్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ గా డా. కొల్లేటి రమేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు మరియు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ కొల్లేటి రమేష్ జిల్లా సీఈవో స్టెప్ మరియు యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ గా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఎండి మరియు యువజన సర్వీసులు శాఖ కమిషనర్ భరణి ఐఎఫ్ఎస్ ని కలిసి కృతజ్ఞతలు …
Read More »కౌమార (టీనేజ్) గర్భధారణను ఐదు శాతానికి తగ్గించడమే లక్ష్యం….
-శాఖల సమన్వయంతో టీనేజ్ గర్భ గర్భధారణకు ముగింపు పలుకుతాం…. -ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక వ్యూహం… -గ్రామస్థాయి నుండే నివారణకు చర్యలు…. -వృత్తి విద్యా కోర్సులతో బాలికలకు భరోసా…. -ఏపీ ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కౌమార (టీనేజ్) గర్భధారణను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ అన్నారు. నగరంలోని ఫార్చ్యూన్ మురళి హోటల్లో బుధవారం రాష్ట్రంలో టీనేజ్ (కౌమార) దశలో …
Read More »ఫిట్గా ఉంటేనే అన్నింటా ఫస్ట్గా ఉంటాం..
– ఆరోగ్యవంతమైన ఉద్యోగులే సమర్థవంతమైన పాలనకు బలం – శారీరక దృఢత్వం.. మానసిక ప్రశాతంతకు మార్గం – మానసిక ఆరోగ్యంతోనే మంచి ఆలోచనలు వస్తాయి – మహిళా ఉద్యోగుల సామర్థ్యానికి ప్రతీకగా క్రీడా పోటీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ -శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శారీరక, మానసిక ఆరోగ్యం ప్రతిఒక్కరి జీవితంలో అత్యంత కీలకమని.. ఫిట్గా ఉంటేనే వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంలో ఉత్తమ ఫలితాలు సాధించగలమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ …
Read More »సశక్తీకరణకు బలమైన పునాది.. స్వయం ఉపాధి
– ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి – విజయవంతంగా ముందుకెళ్తున్న వారిని స్ఫూర్తిగా తీసుకోండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల సశక్తీకరణకు స్వయం ఉపాధి బలమైన పునాదిగా నిలుస్తుందని.. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలో మహిళలకు నిర్వహిస్తున్న చేతితో కళాత్మక వస్తువుల …
Read More »కుంభాభిషేక మహా క్రతువుకు ఘన ఏర్పాట్లు..
– ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా సౌకర్యాల కల్పన – ఆధునిక సాంకేతికతతో భక్తుల భద్రతకు భరోసా – అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదానికి అదనపు ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ద్వాదశ వర్ష నియమం ప్రకారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించే అత్యంత పవిత్రమైన కుంభాభిషేకం మహా క్రతువుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నామని.. గౌరవ ప్రజాప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులు, ట్రస్టు బోర్డు, భక్తులు సమష్టి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని …
Read More »
Prajavartha Online Telugu News