Breaking News

Daily Archives: March 5, 2026

జనాభా భారం కాదు…భాగ్యం

-సంతాన సాఫల్య రేట్ 2.1కి పెంచడానికి ప్రణాళికలు -ప్రభుత్వాసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్ల ఏర్పాటు -మూడో సంతానానికి రూ.25 వేలు ప్రోత్సాహకం -ఇద్దరికి మించి పిల్లల్ని కంటే ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు -రాష్ట్రమంతటా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు, చైల్డ్ కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్స్ -ప్రతీ నెల నాలుగో శనివారం పాపులేషన్ కేర్ పై ప్రత్యేక కార్యక్రమం -ఈ నెలాఖరు వరకు కొత్త పాలసీపై ప్రజాభిప్రాయ సేకరణ -మాతృత్వ, శక్తి, క్షేమ, నైపుణ్యం, సంజీవని పేరుతో ఫైవ్ పిల్లర్స్ -జనాభా వృద్ధికి దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో …

Read More »

జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు

-వివిధ పథకాల అనుసంధానంతో కుటుంబ సాధికారితే లక్ష్యం -సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ సమన్వయంతో పేదరికంపై సమరం -డ్వాక్రా మహిళలకు బంగారు మిత్రలుగా బాధ్యత -జీరో పావర్టీ మిషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి, పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలో సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ విభాగాలతో జీరో పావర్టీ …

Read More »

కూటమి పాలనలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ

-అనారోగ్యానికి గురైన విద్యార్థులకు ప్రభుత్వమే సంరక్షకుల మాదిరి ప్రత్యేక చొరవతో వైద్యం అందిస్తోంది -వసతి గృహాల్లో బాలికల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం -రాత్రిపూట హాస్టల్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ద్వారా గస్తీ ఏర్పాటు చేశాం -24 గంటలు నిఘా ఉండేలా హాస్టళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి పాలనలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక …

Read More »

తోటకూర వెంకట విజయ కుమార్ నివాసంలో సీఎం చంద్రబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనమలూరు మండలం కానూరులోని తోటకూర వెంకట విజయ కుమార్ నివాసంలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులు తోటకూర గోపీచంద్, మాళవికలను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం పుష్పగుచ్చం అందచేసి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐ జి అశోక్ కుమార్, నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి …

Read More »

మహిళా రక్షణ పోస్టర్లను ఆవిష్కరించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్

-మహిళా రక్షణ చట్టాలపై మరింత అవగాహన పెంచాలి -స్వచ్ఛంద సంస్థలు చట్టాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేయాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దళిత బహుజన రిసోర్స్ సెంటర్ వారు మహిళల రక్షణ చట్టాల పైన రూపొందించిన పోస్టర్లను గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వారి కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆవిష్కరించారు. పోస్టర్ల విడుదల అనంతరం శైలజ మాట్లాడుతూ…. మహిళల రక్షణ చట్టాలపై ప్రజల్లో మరింత అవగాహన రావాలని అన్యాయానికి గురైన మహిళలు వెంటనే …

Read More »

రూ.6 వేల కోట్ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా 200 స‌బ్ స్టేష‌న్ల నిర్మాణం

-విద్యుత్ సరఫరా ఇబ్బందులు లేకుండా చూడడమే ప్ర‌భుత్వ లక్ష్యం -కూట‌మిలో ప‌రిశ్ర‌మ‌ల రాక‌తో పెరుగుతోన్న‌ విద్యుత్ వినియోగం -అధిక లోడ్ ఉన్న‌ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ప‌వ‌ర్ స్టేష‌న్ల నిర్మాణం -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.6 వేల కోట్లతో పనులు చేపట్టినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అదితి విజయలక్ష్మి …

Read More »

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు

-అభివృద్ధి కార్యక్రమాలకు చెట్లు, వృక్షాలను తొలగిస్తే తగిన ప్రత్యామ్నాయం -మొక్కలకు జియో ట్యాగింగ్ -స్థానిక సంస్థల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం -శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల పునర్విభజనపైనా న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని చెప్పారు. గురువారం శాసనసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ …

Read More »

ఉగాది రోజున‌ ల‌క్ష టిడ్కో ఇళ్లు ల‌బ్దిదారుల‌కు అంద‌జేస్తాం

-దేశంలో ఎక్క‌డా జ‌ర‌గ‌నంత భారీగా గ‌త ప్ర‌భుత్వంలో టీడీఆర్ స్కాం జ‌రిగింది -గ‌త ప్ర‌భుత్వం అన్న క్యాంటీన్లు మూసేసి పేద‌ల క‌డుపు కొట్టింది -రాష్ట్రంలో త్వ‌ర‌లో మ‌రో 6 వేస్ట్ టు ఎన‌ర్జీ ప్లాంట్ లు ఏర్పాటు -2028 నాటికి రాష్ట్రంలో ప్ర‌జ‌లంద‌రికీ సుర‌క్షిత‌మైన తాగునీరు అందిస్తాం -అమ‌రావ‌తి నిర్మాణాన్ని మూడేళ్ల‌లో పూర్తి చేస్తాం మున్సిపాల్టీల‌కు స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌ల్పించేలా సీఎంగారు తీసున్న నిర్ణ‌యానికి ధ‌న్య‌వాదాలు -బ‌డ్జెట్ డిమాండ్స్ పై చ‌ర్చ సంద‌ర్భంగా అసెంబ్లీలో మంత్రి నారాయ‌ణ‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ‌చ్చే …

Read More »

విద్యార్థులతో ముచ్చటించిన హోం మంత్రి అనిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర శాసనసభను ఈ రోజు 19 పాఠశాలలకు చెందిన మొత్తం 573 మంది విద్యార్థులు సందర్శించారు. ఇప్పటివరకు 154 పాఠశాలలకు చెందిన 5,615 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలు మరియు చట్టాల రూపకల్పనపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సభా కార్యక్రమాలపై విద్యార్థులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి తెలుసుకున్నారు. సభ విరామ సమయంలో హోం మంత్రి అనిత విద్యార్థులతో …

Read More »

ప్రకృతి వైపరీత్యాల్లో రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

– ఇన్‌పుట్ సబ్సిడీ హెక్టారుకు రూ.25 వేలకు పెంచిన ఘ‌న‌త మా ప్ర‌భుత్వానిదే – పంటల భీమాలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు తీవ్ర‌ నష్టం వాటిల్లింది – అరకు కాఫీ తోటల్లో ‘కాఫీ బెర్రీ బోరర్’ వ్యాధిపై తక్షణ చర్యలు…రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు – మండలిలో స‌భ్యుల ప్ర‌శ్నల‌కు స‌మాధాన‌మిచ్చిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వ్యవసాయ …

Read More »