-హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎన్నారైలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోమటి జయరాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున నార్త్ అమెరికా స్పెషల్ రిప్రజేంటేటివ్ గా.. ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లి ఏపీఎన్నార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నేడు వివిధ దేశాలకు చెందిన ఎన్నారైల సమక్షంలో, వేద ఆశీర్వచనాల నడుమ నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి అయింది. ఈ కార్యక్రమలో ఎన్నారై శాఖా మాత్యులు కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు వేమూరి రవి, సైన్స్ అండ్ …
Read More »Daily Archives: March 5, 2026
పశ్చిమ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి..
-కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ రోటరీ నగర్లో కార్పొరేషన్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ హాల్ ను ఎమ్మెల్యే సుజన చౌదరి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 45 డివిజన్లో పేద, మధ్య తరగతి వారు అందరికీ అందుబాటులో ఉండేలా కమ్యూనిటీ హాలు నిర్మించడం అభినందనీయం.. ఈ ప్రాంతంలోని వారు పెళ్లిళ్లకు, పుట్టినరోజు ఫంక్షన్లకి సరి పోయేలా ఈ …
Read More »చల్లంరాజు సత్రం ను అభివృద్ధి పరుస్తాం..
-ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలకు మరింత ఉపయోగ పడేలా చల్లంరాజు వెంకట శేషయ్య ధర్మ సత్రం ను అభివృద్ధి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.. సత్రం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా పాల్గొన్నారు.. మహిళలకు కుట్టు మెషీన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అంద చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోజుల్లోనే దీర్ఘ ఆలోచన చేసి దాతలు ఈ సత్రం …
Read More »తాడిపత్రి మరియు సింగనమల నియోజకవర్గాలలో జనసేన పార్టీ “ఉద్యమి” సభ్యత్వ కార్యక్రమాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం పార్లమెంట్ పరిధిలోని తాడిపత్రి మరియు సింగనమల నియోజకవర్గాలలో నిర్వహించిన జనసేన పార్టీ “ఉద్యమి” సభ్యత్వ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అనంతపురం పార్లమెంట్ జనసేన ఉద్యమి సమన్వయకర్త డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ విచ్చేసి పాల్గొన్నారు. మొదటగా తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన …
Read More »మగ్గం మీదే నేసే వస్త్రాలనే కొనుగోలు చేస్తాం
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -ఎమ్మెల్యేలు, అధికారులతో కీలక భేటీ -చేనేత రంగ అభిృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మగ్గం మీదే నేసే వస్త్రాలను మాత్రమే ఆప్కో ద్వారా కొనుగోలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. ఆప్కో బ్రాండ్ మరింత పెంచేలా షో రూమ్ ల్లో నాణ్యమైన చేనేత వస్త్రాలను మాత్రమే విక్రయించనున్నామన్నారు. గురువారం విజయవాడలోని ఓ ప్రైవేటు హొటల్ లో రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »ఉద్యోగుల సంక్షేమమే మా లక్ష్యం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ,చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీని మంత్రి సవిత గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పథకాల అర్హులకు చేరవేయడంలో ఉద్యోగులదే ప్రధాన పాత్ర …
Read More »8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
-మంత్రులు సవిత, సంధ్యారాణి -హాజరుకానున్న సీఎం చంద్రబాబు -మహిళల ఉపాధి కల్పనే లక్ష్యం 36 ఎంవోయూలు -నాలుగు ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్ల ప్రారంభం -డ్వాక్రా సంఘాలకు చెక్ ల పంపిణీ -మహిళా లబ్ధిదారులకు వాహనాల అందజేత : మంత్ర సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు ఎస్.సవిత, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్ లో జరగనున్న ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా …
Read More »‘ఆశా’ల కోర్కెల పరిష్కారం పట్ల సానుకూలంగా ఉన్నాం
-దహన సంస్కారాల చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది -కొత్త చరవాణులు, యూనిఫాంలు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. -ఇతర అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తా -ఆశా యూనియన్ ప్రతినిధులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆశాల వర్కర్ల కోర్కెల పరిష్కారంపట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ముఖ్య ప్రతినిధులతో సచివాలయంలోని తన ఛాంబరులో గురువారం సాయంత్రం సమావేశమై …
Read More »సీఎం చంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ కోవెలమూడి రవీంద్ర
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రితో సమావేశం అయిన నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర. గురువారం నగర మేయర్ ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నగర అభివృద్ధికి సంబందిచి పలు అంశాల పై చర్చించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని కాకుమానువారి తోటలోని వెల్ఫేర్ స్థలానికి సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించి, నగరంలోని సదరు భూమిని ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని మేయర్ ముఖ్యమంత్రికి వివరించారు. గుంటూరు నగర అభివృద్ధికి సంబంధించిన …
Read More »మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం చెల్లించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు నూరు శాతం చెల్లించాలని, చెల్లించని బోర్డ్ లను తొలగింపుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా డివైస్ డిస్ల్పే ఫీజులు బకాయిలు రూ.7 కోట్లకు పైగా ఉండడంపై ఆగ్రహం కమిషనర్ …
Read More »
Prajavartha Online Telugu News