Breaking News

Daily Archives: March 5, 2026

A2 పాలు, నెయ్యితో పాడిరైతుకు సుస్థిర ఆదాయం

– స‌రైన అవ‌గాహ‌న‌తో రైతులు ముంద‌డుగు వేయాలి – దేశీయ గోజాతి పాల ఉత్ప‌త్తుల‌తో ఇటు రైతులకు, అటు వినియోగ‌దారుల‌కు మేలు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశీయ గోవుల నుంచి ఉత్పత్తి అయ్యే A2 పాలు, నెయ్యి ద్వారా పాడి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చని .. సరైన అవగాహనతో, సంప్ర‌దాయ‌-ఆధునిక పాడి పరిశ్రమ పద్ధతులను అనుసరిస్తూ దేశీ జాతి ఆవుల‌ను పెంచితే రైతులకు సుస్థిర ఆదాయం సాధ్యమవుతుందని జిల్లా క‌లెక్ట‌ర్ డా. …

Read More »

ఇబ్రహీంపట్నంలో నీతి ఆయోగ్ అధికారి పర్యటన విజయవంతం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అమల‌వుతున్న ఆకాంక్షిత బ్లాకు కార్య‌క్ర‌మం (ఏబీపీ)-సంపూర్ణ‌తా అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా నీతి ఆయోగ్ అధికారి రాధికా ములే గురువారం ఇబ్రహీంపట్నం మండలంలో సందర్శించారు. పర్యటనలో భాగంగా ఆమె మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, ప్రభుత్వ పాఠశాల, పశుసంవర్ధక శాఖ కార్యాలయం, రైతు సేవా కేంద్రం తదితరాల‌ను సందర్శించి అక్కడ అందుతున్న సేవలు, అమల‌వుతున్న ప్రభుత్వ పథకాలు, ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను పరిశీలించారు. అదే విధంగా గుంటుపల్లి గ్రామంలోని RISE …

Read More »

స‌రైన అవ‌గాహ‌న‌తోనే విప‌త్తుల‌పై విజ‌యం

– ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు ఎన్‌డీఆర్ఎఫ్ ఫామెక్స్‌-2026 – కార్య‌క్ర‌మాల స‌త్ఫ‌లితాల‌పై స‌మ‌న్వ‌య శాఖ‌లు దృష్టిపెట్టండి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తులపై సరైన అవగాహన, ముందస్తు స‌న్న‌ద్ధతతోనే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలమని.. ఈ క్ర‌మంలో సామాజిక చైత‌న్యం ల‌క్ష్యంగా జాతీయ విప‌త్తు స్పంద‌న ద‌ళం (ఎన్‌డీఆర్ఎఫ్‌) ఆధ్వ‌ర్యంలో జిల్లాలో ఫెమిలియరైజేషన్ ఎక్సర్‌సైజ్(ఫామెక్స్‌)-2026 కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ …

Read More »

తెలుగు తేజం మ‌రిన్ని కీర్తి శిఖ‌రాలు అధిరోహించాలి

– క్రీడాకారుల‌కు ప్ర‌భుత్వం అన్ని విధాలా చేయూత‌ – అర్జున అవార్డు గ్ర‌హీత సాకేత్ మైనేనితో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్జున అవార్డు గ్రహీత సాకేత్‌ మైనేని టెన్నిస్ క్రీడా ప్ర‌పంచంలో మ‌రిన్ని కీర్తి శిఖ‌రాలు అధిరోహించాల‌ని.. క్రీడా ప్ర‌తిభ‌కు ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. సాకేత్ మైనేనికి రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలె క్టర్‌గా ఉద్యోగం కల్పిస్తూ ఇటీవ‌ల ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడల కోటాలో ఎన్‌టీఆర్ జిల్లాలో …

Read More »