-రాత్రిపూట నిద్రించడానికి సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని అర్జీ పెట్టుకుంటే…. వెంటనే స్పందించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పిలుపుమేరకు పరుపులు అందజేసిన కాకాని ఆశయ సాధన సమితి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీజేపీ పార్టీ సారధ్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా జి.కొండూరు గ్రామంలో అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు బాలికలకు నిద్రించడానికి సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని రాత్రిపూట నిద్రించడానికి పరుపులు కావాలని నాయకులకు అర్జీలు సమర్పించారు. వెంటనే స్పందించిన బీజేపీ …
Read More »Daily Archives: March 6, 2026
మంచినీటి ప్లాంట్ ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్
వేంసూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కొత్తూరు గ్రామంలో గ్రామ ప్రముఖులైన ఉప్పలపాటి సుబ్బారావు సంస్మరణార్థం ఆయన కుమారులైన ఉప్పలపాటి విజయ్కుమార్, భాను కిరణ్, ఉప్పలపాటి బ్రదర్స్ ఆధ్వర్యంలో రూ.10లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) శుక్రవారం ప్రారంభించారు. ముందుగా ఉప్పలపాటి సుబ్బారావు చిత్రపటానికి ఎంపీ కేశినేని చిన్ని పూలమాలేసి నివాళులర్పించారు.తెలుగుదేశం పార్టీతో దివంగత సుబ్బారావుకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని గుర్తు చేశారు. …
Read More »రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి సమస్యల పరిష్కారంకు పెద్దపీట : ఎంపీ కేశినేని శివనాథ్
పుట్రేల (విస్సన్నపేట), నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అత్యవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యల పరిష్కారంకు పెద్దపీట వేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు అరిగే శ్రీనివాసరావు నివాసం వద్ద ఎంపీ కేశినేని శివనాథ్, రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవ దత్ తో పాటు ఇతర నాయకులతో కలిసి గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ఎంపీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను …
Read More »దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత : ఎంపి కేశినేని శివనాథ్
విస్సన్నపేట, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విస్సన్నపేట మండల టిడిపి కార్యాలయం వద్ద విస్సన్నపేటకు చెందిన షేక్ మస్తాన్, కుక్కల జోజిబాబు అనే ఇద్దరు దివ్యాంగులకు తన సొంత నిధులతో ట్రై సైకిళ్లను టిడిపి నాయకులతో కలసి ఎంపీ శివనాథ్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ….దివ్యాంగులకు మనోధైర్యంను పెంచేలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అర్హులైన దివ్యాంగులకు …
Read More »శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా : ఎంపీ కేశినేని శివనాథ్
పుట్రేల(విస్సన్నపేట), నేటి పత్రిక ప్రజావార్త : పుట్రేల గ్రామంలోని శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయఅభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో శ్రీ మారెమ్మ అమ్మవారిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనంకు వచ్చిన ఎంపీ శివనాథ్(చిన్ని)కు ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ తేర్ల శ్రీనివాసరావు , ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు మంత్రోచ్ఛరణలతో స్వాగతం పలుకగా అమ్మవారికి పట్టు వస్త్రాలను ఎంపీ శివనాథ్ సమర్పించారు. ఈ …
Read More »మామిడి రైతులకు ప్రభుత్వం తోడ్పాటు : ఎంపీ కేశినేని శివనాథ్
విస్నన్నపేట, నేటి పత్రిక ప్రజావార్త : మామిడి రైతులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడ్పాటునందిస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విస్సన్నపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మామిడి ఎక్స్పోర్టు దుకాణంను శుక్రవారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రారంభించారు. ఈ సందర్భంగా మామిడి సాగు గురించి ముందుగా తెలుసుకున్న ఎంపీ, మామిడి ధరలు ఈ ఏడాది ఏ విధంగా ఉన్నాయో వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. మామిడి సాగులో ఉద్యానవనశాఖ సూచనలను రైతులంగా పాటిస్తే …
Read More »ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మలగన్న అమ్మ, ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ద్వాదశ వార్షిక (12 ఏళ్లకు ఒకసారి జరిగే) మహాకుంభాభిషేక మహోత్సవాలు నేడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ అత్యంత పవిత్రమైన ఆగమ శాస్త్రోక్త కార్యక్రమం, వేదమంత్రోచ్ఛారణలు మరియు భక్తిశ్రద్ధల మధ్య నేడు (శుక్రవారం) ఉదయం మొదలైంది. ఈరోజు (మొదటి రోజు) జరిగిన ప్రధాన కార్యక్రమాలు: ఉదయం 7:00 గంటలకు: శ్రీ కనక దుర్గా నగర్ ప్రవేశద్వారం నుండి వేద పండితులు, అర్చకులు …
Read More »20 నెలల్లో 9వేల నియామకాలు- ప్రభుత్వంపై ఏటా రూ.350 కోట్ల ఆర్థిక భారం
-పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎప్పటికప్పుడు పోస్టుల భర్తీ -జీవనశైలి విధానంలో వస్తున్న మార్పులతో పెరుగుతున్న అసంక్రమిత వ్యాధులు -ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి -ఎన్ సిడి క్లినిక్ ల్లో పనిచేసేందుకు నియమించిన వైద్యులకు మంత్రి పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గడచిన 20 నెలల్లో దాదాపు 9,000 నియామకాలు కూటమి ప్రభుత్వం చేపట్టిందని, ఇందులో 2000 మంది వైద్యులు, 5,800 మంది ఇతర పారా మెడికల్ ఉద్యోగులు, 1200 మంది ఆశా వర్కర్లు ఉన్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య …
Read More »కాకినాడ అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ సుల్తానా సస్పెన్షన్
-మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు అధికారుల చర్యలు -అవినీతిని సహించేదిలేదని మంత్రి స్పష్టీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో కాకినాడ అర్బన డ్రగ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీన్ సుల్తానాను సస్పెండ్ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. తనిఖీలు చేస్తాను, కేసులు నమోదు చేస్తాను.. లేదంటే మామూళ్లు ఇవ్వాల్సిందేనని డ్రగ్ ఇన్స్పెక్టర్ సుల్తానాపై సదరు మందుల దుకాణాల యజమానులు ఫిర్యాదు చేసిన వెంటనే మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. ఔషధ నియంత్రణ …
Read More »ఆహార పదార్థాల కల్తీపై ప్రజలు గళం విప్పాలి
-కల్తీరాయుళ్లలో భయం పెరిగేలా కఠిన నిబంధనల కోసం కేంద్రంతో చర్చిస్తాం -నిర్వీర్యమైన తనిఖీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం -సింథటిక్ రంగుల వాడకం- ఆరోగ్యానికి హానికరం -ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం -రాష్ట్ర శాసనసభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆహార పదార్థాల కల్తీపై ప్రజలు ఎప్పటికప్పుడు గళం విప్పాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజలు కూడా ఉద్యమిస్తే ఆహార పదార్థాల్లో కల్తీని …
Read More »
Prajavartha Online Telugu News