Breaking News

Daily Archives: March 6, 2026

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నూరు శాతం పూర్తి చేయాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే శనివారం సాయంత్రం నాటికి నూరు శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పై మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పెండింగ్ ఉన్న వార్డులలో, గ్రామాలలో వెంటనే పూర్తి చేసేలా మున్సిపల్ కమిషనర్లు, …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తేదీన ఉదయం 11 గంటలకు తుళ్ళూరు మండలం నేలపాడు గ్రామం ఆర్.డి పరేడ్ గ్రౌండ్ లో జరుగు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు -2026 కార్యక్రమములో పాల్గొననున్న దృష్ట్యా ముందస్తు పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా సూపరిండింటెంట్ అఫ్ పోలిస్ వకుల్ జిందాల్ తో కలసి శుక్రవారం పరిశీలించారు. వేదిక నిర్వహణ సభాస్ధలికి వచ్చు మార్గాలను, వేహిల్ పార్కింగ్ ను …

Read More »

జీఎస్టీ మొండి బకాయిలు వసూలుకు సహకారం అందించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జీఎస్టీ మొండి బకాయిలను వసూలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ కు పోలీస్, రెవెన్యూ, బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధ్యక్షతన జిల్లాలో జీఎస్టీ సమర్థవంతంగా అమలుపై జీఎస్టీ (వాణిజ్య పన్నులు), రెవిన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీ, ఇంజనీరింగ్, విద్యా, పరిశ్రమలు తదితర శాఖల అధికారులతో  సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నైపుణ్యాభివృద్ధి వర్క్ షాప్ లు సక్రమంగా నిర్వహించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఆర్ఎఎంపీ ద్వారా నైపుణ్యాభివృద్ధి వర్క్ షాప్ లు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్ లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధ్యక్షతన  జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతులు ప్రోత్సాహక  కమిటీ( డీఐఈపీసీ) సమావేశం జరిగింది. సమావేశం అజెండా అంశాలపై జిల్లా కలెక్టర్  ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ఆర్ఎఎంపీ ద్వారా  వెండర్ డెవలప్మెంట్, ఉద్యమ్, …

Read More »

ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధం

-శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఏపీ పర్యాటక విధానం 2024-29’ ద్వారా భారీ రాయితీలు కల్పిస్తున్నాం -గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలో డిస్నీ వరల్డ్ ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తే సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం -ఇమాజికా, వండర్ లా వంటి ప్రముఖ సంస్థలతో పర్యాటక శాఖ చర్చలు జరిపిందన్న మంత్రి దుర్గేష్.. తిరుపతి, విశాఖపట్నంలో ప్రాజెక్టులపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించినట్లు వెల్లడి -ఇటువంటి భారీ ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయని తెలిపిన …

Read More »

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) ఆధ్వర్యంలో స్వామి థియేటర్ కాంపౌండ్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, తదుపరి ముస్లిం సోదరులకు అన్నదానం చేస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ నసీర్. ఈ కార్యక్రమంలో APIDC చైర్మన్ డేగల ప్రభాకర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, …

Read More »

త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి… : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలోని ప్రజలకు కృష్ణా నది నుండి నీటిని శుద్ధి చేసి మున్సిపల్ కుళాయిల ద్వారా నిత్యం సరఫరా చేయడం జరుగుతోందని, త్రాగు నీటి సరఫరా సమయంలో వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులు, ఏఈలు క్షేత్ర స్థాయిలో ప్రతి రోజు 10 శ్యాంపిల్స్ తీసి, రిజిస్టర్ లో నమోదు చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల త్రాగునీటి సరఫరాపై జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) పై …

Read More »

మహా కుంభాభిషేకం ఉత్సవాలకు డ్రోన్లతో పర్యవేక్షిస్తూ విఎంసి వసతుల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా కుంభాభిషేకం ఉత్సవాలకు డ్రోన్లతో పర్యవేక్షిస్తూ విఎంసి వసతుల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వినాయకుని గుడి, కెనాల్ రోడ్, సీతమ్మవారి పాదాలు, కృష్ణవేణి ఘాట్, పున్నమి ఘాట్, భవాని ఘాట్, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు, విజయవాడ నగరపాలక సంస్థ …

Read More »

నగర ప్రజలందరూ ప్రతి ఫ్రైడే ను డ్రై డే గా పాటించాలి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు నగర ప్రజలందరూ ప్రతి ఫ్రైడే ను డ్రై డే గా పాటించాలని విజయవాడ నగర పాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు ప్రజలతో అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం వి ఎం సి కాలనీ ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా …

Read More »

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

-నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ కోర్టులో హాజరు కావాల్సిందే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-2 కార్యాలయం, నందు సర్కిల్-2 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 17 కేసులపై విచారణ జరిపి వారికి Rs. 8,410/- రూపాయలు జరిమానా విధించారు.మరోసారి మరోసారి …

Read More »