తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, తిరుపతి మునిసిపల్ కమిషనర్ మౌర్యా, మాజీ మంత్రి, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పానబాక లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ …
Read More »Daily Archives: March 8, 2026
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని కొత్తవీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి పానబాక లక్ష్మి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశిష్ట మహిళల ఘన సత్కారం
-971 సంఘాలకు గాను బ్యాంక్ లింకేజి లోన్ – 9710 మంది లబ్దిదారులకు ₹148,22,00,000 నూట నలభైఎనియిది కోట్ల ఇరవైరెండు లక్షల రూపాయిలు లబ్ది -450 మంది మహిళలకు మెమెంటోలు, చీరలు అందజేసి సన్మానం చేసిన -MLA బొండా ఉమామహేశ్వరరావు -సూపర్ సిక్స్ పథకాలతో మహిళలకు మరింత అండ,మహిళా సాధికారతే స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయం – MLA బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ మెయిన్ రోడ్ డాక్టర్ బి.ఆర్. …
Read More »మహిళా గ్రంథాలయ ఉద్యోగులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ప్రధమ శ్రేణి శాఖ గ్రంధాలయం నందు ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ముఖ్య అతిధిగా పాల్గొని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మహిళా గ్రంథాలయ ఉద్యోగులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళలు అటువంటి మహిళలను గౌరవించడం మన సంప్రదాయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో మరియు రాష్ట్ర విద్య శాఖ …
Read More »“శాప్ మాస్టర్స్ స్పోర్ట్స్ లీగ్స్ – 2026”
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి “శాప్ మాస్టర్స్ స్పోర్ట్స్ లీగ్స్ – 2026” టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలు 35+,40+,45+ సంవత్సరాల వయస్సు గల పురుషులు మరియు మహిళలకు పోటీలు శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ రోజు ఘనంగా ప్రారంభమైనాయి. ఈ టోర్నమెంటులో పురుషులు మరియు మహిళల, శిక్షకులు, సిబ్బంది సుమారు 150 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథుల గా జనార్ధన నాయుడు, (చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, ఏపీ ఎస్పీ డీసీ …
Read More »ఈ నెల 9న పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ
– డివిజన్, మండల స్థాయిలోనే రెవెన్యూ క్లినిక్లు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, …
Read More »మహిళా సాధికారతే సమగ్ర ప్రగతికి పునాది..
– దేశాన్ని ఆర్థికంగా బలంగా నిలపడంలో మహిళామణులే కీలకం – ప్రతి మహిళనూ పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకే రైజ్ ఏర్పాటు – వినూత్న కార్యాచరణకు నీతి ఆయోగ్ నుంచి సైతం ప్రశంసలు – ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి.. వారు మహిళలే కావాలి – 2047 నాటికి రూ. 65 లక్షల తలసరి ఆదాయం లక్ష్యంగా అడుగులు – ఏఐ, గ్రీన్ ఎనర్జీ, లాంగ్వేజ్ స్కిల్స్ వంటి అంశాలపైనా ప్రతి వారం వర్క్షాప్లు – వికసిత్ నారీ శక్తితోనే వికసిత్ భారత్ సాక్షాత్కారానికి …
Read More »ఢిల్లీ లిక్కర్ కేసు-విచారణ సంస్థల పాత్ర పై అఖిల పక్ష సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ లిక్కర్ కేసు-విచారణ సంస్థల పాత్ర, దేశంలోని స్వతంత్ర విచారణ సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నాయా అనే అంశాలపై అదివారం గాంధీనగర్ లోని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నేత అరవింద్ కేజ్రీవాల్ పై పెట్టిన కేసును ప్రత్యేక కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో విచారణ సంస్థల పాత్రపై ఈ చర్చ నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ …
Read More »వర్తకులు, రైతులకు, ముఠా కూలీలకు ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తా…
-నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ కొల్లి శారద హోల్ సేల్ కూరగాయల మార్కెట్ లోని వర్తకులు, రైతులకు, ముఠా కూలీలకు ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) అన్నారు. తొలత హోల్ సేల్ మార్కెట్లోని షాపుల యజమానులు, రైతులు మరియు ముఠా కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఎంతో ప్రాధాన్యం …
Read More »“ఉదారవాదానికి ఆవల” వర్క్ షాప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రొఫెసర్ ప్రభాత పట్నాయక్ రచించిన “ఉదారవాదానికి ఆవల” గ్రంథంపై రెండు రోజుల వర్క్ షాప్ గుంటూరు నగరంలో కొరటాల సభ మందిరంలో జరిగింది. వర్క్ షాప్ ఉద్దేశించి సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడారు. ప్రభాత పట్నాయక్ ని శాలువతో సన్మానిస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తదితరులు.
Read More »
Prajavartha Online Telugu News