Breaking News

Daily Archives: March 9, 2026

రైతుల భూములకు భద్రత కల్పిస్తాం… రైతుల ఆదాయం పెంచుతాం

-ఉచితంగా రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు -2027 చివరి నాటికి అన్ని రకాల భూ వివాదాల పరిష్కారానికి ప్రయత్నం -భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతాం… జైళ్లకు పంపుతాం -గత పాలనలో మంత్రులే ముఠాలు కట్టి భూ అక్రమాలకు పాల్పడ్డారు -గత పాలకులు కుంభకోణాలు చేశారు… కల్తీ మద్యంతో ప్రాణాలు తీశారు -నాడు నేరాలు-ఘోరాలు… నేడు అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు -నంద్యాల జిల్లా కొత్తబురుజులో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది …

Read More »

బాల కార్మికుల నివారణకు చర్యలు ఏంటి – లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో బాల కార్మికుల నివారణ, అసంఘటిత రంగం, కుటుంబ ఆధారిత చిన్నతరహా పరిశ్రమల్లో పిల్లలను ఉపయోగిస్తున్న అంశాలపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కర్లందాజే సమాధానం ఇచ్చారు. బాల కార్మికుల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బాల కార్మికుల నిషేధం, నియంత్రణ చట్టం 1986 ను అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ చట్టం ప్రకారం 14 సంవత్సరాల …

Read More »

సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమాన్ని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోమవారం సందర్శించారు. గుజరాత్లోని అహ్మదాబాద్ పట్టణానికి సమీపంలో సబర్మతి నది ఒడ్డున 1917 వ సంవత్సరం మహాత్మా గాంధీ ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. అప్పటినుంచి 1930 సంవత్సరం వరకు గాంధీజీ ఇదే ఆశ్రమంలో నివసించారు. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన దండయాత్ర ను 1930 మార్చ్ 12 వ తేదీ ఇక్కడి నుంచే గాంధీజీ ప్రారంభించారు. సోమవారం ఆశ్రమాన్ని …

Read More »

ఏపీ విద్యా సంస్కరణలు భేష్

-ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన సమగ్ర శిక్ష ఢిల్లీ ప్రతినిధుల బృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యారంగంలో అమలువుతున్న వినూత్న కార్యక్రమాలను పరిశీలించేందుకు ఢిల్లీ సమగ్ర శిక్ష విభాగానికి చెందిన 25 మంది సభ్యుల ప్రతినిధి బృందం మన రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనుంది. సోమవారం ప్రారంభమైన ఈ పర్యటన సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, I.A.S. తో వారి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు …

Read More »

మహిళ శక్తే ఈనాడు దేశ భవిష్యత్తు

-డీటీసీ యం. పురేంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ కార్యాలయల్లో పనిచేస్తున్న మహిళలు ఒకపక్క కుటుంబం రెండో పక్క ఉద్యోగ బాధ్యతలను నెరవేరుస్తూ నేటి సమాజానికి ఆదర్శంగా ఉంటున్నారని డీటీసీ యం. పురేంద్ర అన్నారు. స్థానిక బందరు రోడ్డులోని డీటీసీ కార్యాలయంలో సోమవారంనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిటిసి ఎం పురేంద్ర ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా డిటిసి ఎం పురేంద్ర మాట్లాడుతూ మహిళల హక్కులు, మహిళా కార్మికులకు సమాన వేతనం, …

Read More »

బందరుని మోడల్ నియోజకవర్గంగా మార్చి చూపిస్తా

– గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట – విద్య, వైద్యంతో పాటు గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం – జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మార్చారు – మచిలీపట్నం రూరల్ మండలం చిన్నాపురంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికి మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం రూరల్ మండలం చిన్నాపురం గ్రామంలో 15వ …

Read More »

చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టుకు అభినందనలు…..

– కొలుసు పార్థసారథి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో న్యూజిల్యాండ్ జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసి, మూడోసారి పొట్టి ప్రపంచకప్ ను ఇండియాకు అందించిన భారత క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు భారత క్రికెట్ జట్టు ఆడిన తీరు టీమ్ వర్క్ కు నిదర్శనం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించిన విధానాన్ని చూసి యావత్ భారతదేశం మురిసిపోయింది. 96పరుగుల తేడాతో ఫైనల్స్ మ్యాచ్ లో గెలుపొందడం అత్యద్భుతం. బ్యాట్స్ మెన్లు, …

Read More »

​తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కోళ్ల మరణాలు….

-రాష్ట్రంలోని కోళ్ల రైతులకు ముందస్తు హెచ్చరిక, సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తత….. -పశుసంవర్ధక శాక సంచాలకులు డా.టి. దామోదర్ నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ​ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించినట్లు తెలియవచ్చిన నేపథ్యంలో మన రాష్ట్రంలోని కోళ్ల రైతులు, ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లోని కోళ్ల రైతులు తగిన జీవభద్రతా ప్రమాణాలు పాటిస్తూ, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు, డా. టి. దామోదర్ నాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

రైతులు వ్యవసాయ పనుల్లో ముందుస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2026 సంవత్సరంలో ప్రపంచ వాతావరణ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఎల్ నినో (El Niño) పరిస్థితుల నేపథ్యంలో, రైతులు వ్యవసాయ పనుల్లో ముందుస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి డా. ఆర్. శారదా జయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ​ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ENSO పరిస్థితులు ‘న్యూట్రల్’ (తటస్థ) స్థితిలో ఉండే అవకాశం ఉందని, ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ‘న్యూట్రల్ ఐఓడి’ (Neutral …

Read More »

10 జిల్లాల్లో హెచ్పివీ టీకా పంపిణీ ప్రారంభం

-14 ఏళ్ల బాలికలకు మాత్రమే -ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్ క్యాన్సర్) ముప్పు తప్పించేందుకు 14 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పీవీ టీకా పంపిణీ సోమవారం పది జిల్లాల్లో ప్రారంభమైంది. మిగిలిన జిల్లాల్లో మంగళవారం నుంచి ప్రారoభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఓ ప్రకటన జారీ చేశారు. కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, …

Read More »