-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ -వైసీపీ హయాంలో మహిళల పట్ల ఎన్నో దాష్టీకాలు -నిండు సభలో తల్లిలాంటి భువనేశ్వరిని దూషించారు… -తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తివి నువ్వు -చంద్రబాబును విమర్శించే అర్హత నీకు లేదు -జగన్ పై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం -వైసీపీ ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచి భారం పెంచితే… – మేము మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి వెన్నుదన్నుగా నిలిచాం -ఆ 5 ఏళ్లలో రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా నిర్మించలేదు.. -ఆ …
Read More »Daily Archives: March 9, 2026
ప్రమోషన్లలో రిజర్వేషన్లలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పదోన్నతులను పునః సమీక్ష చేయ్యాలి…
-ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రమోషన్లలో రిజర్వేషన్లు వలన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పని చేయుచున్న ఓ.సి, ఓ.బి.సి, బి.సి మరియు మైనారిటీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై విజయవాడ బందరురోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం “సమానత్వం కోసం మహాసభ” జరిగింది. ఈ సమావేశంలో ఎం.నాగరజ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఈక్వాలటీ ఫోరం (సుప్రీంకోర్టులో ఎం. నాగరాజ్ వర్సస్ యానియన్ ఆఫ్ ఇండియా కేసు విజేత) ముఖ్య అతిధి వక్తగా పాల్గోని సుప్రీంకోర్టులో …
Read More »క్షయ పై అవగాహనా సిభిరాలు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ హెల్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆటోనగర్ రొండవ క్రాస్ వద్ద 20 రోజుల క్షయ అవగాహనా సిభిరాన్ని సుంకర దుర్గాప్రసాద్ గారి అధ్యక్షతన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోనగర్ కార్మికుల కొరకు నిరంతరం వివిధ కార్యక్రమాల ద్వారా సేవలు అందిస్తున్నందుకు వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ హెల్త్ కేర్ సెంటర్ వారికి అభినందనలను తెలియజేసారు. కార్మికులు ప్రతిఒక్కరూ ఆరోగ్యం వై శ్రద్ధ వహించాలని ఎలాంటి చిన్న …
Read More »నగరంలో డీసిల్టింగ్ పనులు ప్రణాళిక తో చెయ్యాలి
-మ్యాప్ లో మార్క్ చేసుకుంటూ డీసిల్టింగ్ పూర్తిస్థాయిలో చేయాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వర్షాకాలం దృశ్య నగరంలో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను ఒక ప్రణాళికతో చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం శాఖాధిపతులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డీసి ల్టింగ్ పనులను పక్కా ప్రణాళికతో చేయాలని, ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే డీసిల్టింగ్ పూర్తిస్థాయిలో చేయగలమని అన్నారు. …
Read More »ప్రతి ఫిర్యాదుకు నాణ్యమైన పరిష్కారం అందించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఫిర్యాదుకు నాణ్యమైన పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహించారు. ప్రధాన్ ఆ కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరిస్తూ జోనల్ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని …
Read More »ఆస్తి పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కఠిన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలో సుదీర్ఘ కాలంగా ఆస్తి పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై గుంటూరు నగరపాలక సంస్థ కఠిన చర్యలు చేపట్టిందని, పన్ను బకాయి ఉన్న నివాస గృహాలు మరియు వ్యాపార సంస్థలకు సంబంధించి సోమవారం నగరవ్యాప్తంగా రెవెన్యూ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, సుమారు 70కి పైగా నీటి కుళాయి కనెక్షన్లను తొలగించారని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర సమగ్ర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల …
Read More »పిజిఆర్ఎస్ లో అందే ఆర్జీలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ లో అందే ఆర్జీలను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారంకు జాప్యం జరిగితే తగిన వివరాలను అర్జీదారులకు తెలియచేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుండి అర్జీలు తీసుకొని మాట్లాడుతూ పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న …
Read More »పన్నుల వసూళ్లపై రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు మరింత శ్రద్ధ చూపాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన పన్నుల వసూళ్లపై రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు మరింత శ్రద్ధ చూపాలని, త్రాగునీటి కుళాయి చార్జీలు, మీటర్ ట్యాప్ చార్జీలపై అధిక దృష్టి సారించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం కొరెటెపాడులోని పలు ప్రాంతాల్లో పన్ను వసూళ్ల ప్రక్రియ, మెయిన్ రోడ్ లోని పార్క్, కొరెటెపాడు చెరువు వాకింగ్ ట్రాక్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ కొరెటెపాడులోని పలు …
Read More »ప్రతి ఇంటా ఒక మహిళా పారిశ్రామికవేత్తే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
-నిడదవోలులో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు -1211 స్వయం సహాయక సంఘాల్లోని 11,850 మంది మహిళలకు రూ. 149.34 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ -ఆహార శుద్ధి విభాగంలో మహిళల కోసం ‘క్యూలెక్స్ ఇండస్ట్రీస్’తో ఎంఓయూ -రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మహిళలకు రూ. 38,000 కోట్ల ఆర్థిక సాయం అందించామని మంత్రి దుర్గేష్ వెల్లడి -ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు స్థాపించిన డ్వాక్రా సంఘాలే నేడు మహిళల ఆర్థిక సుస్థిరతకు పునాదులని పేర్కొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »14 సంవత్సరాల బాలికలకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం
-పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధిని ముందుగానే నివారించేందుకు 14 సంవత్సరాల బాలికలకు ఒక డోసు HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. HPV వల్ల కలిగే గర్భాశయ క్యాన్సర్ ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉండగా, టీకా ద్వారా దీనిని సమర్థవంతంగా …
Read More »
Prajavartha Online Telugu News