Breaking News

Daily Archives: March 9, 2026

మహిళల సమస్యల ఫిర్యాదుల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా జన్ సున్వాయి స్పెషల్ డ్రైవ్

-మహిళా సమస్యల పరిష్కారమే ధ్యేయం -మార్చి 12 ఆర్ అండ్ బి అతిథి గృహం – నూతన సమావేశ మందిరంలో – జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి టి శ్రీదేవి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలోని మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు మహిళా కమిషన్ చైర్పర్సన్ గౌరవనీయు రాయపాటి శైలజ ది.12.03.2026 తేదీన R&B Guest House new meeting Hall …

Read More »

పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్ ద్వారా 205 అర్జీలు స్వీకరణ – జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్‌) మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుండి మొత్తం 205 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. విభాగాల వారీగా అందిన అర్జీల్లో రెవెన్యూ (రెవెన్యూ క్లినిక్) కు 87, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 57, హోం శాఖకు 11, ఎనర్జీ శాఖకు 8, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు 5, …

Read More »

సేవా పథంలో సరికొత్త రికార్డు..19 నెలల్లో 673 మందికి రూ. 5.12 కోట్ల లబ్ధి :మంత్రి కందుల దుర్గేష్

-పేదవాడి గుండె ధైర్యం.. ముఖ్యమంత్రి సహాయనిధి అని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ -నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు రూ.26.32 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ -ప్రతి పేద కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య భీమా.. విప్లవాత్మక మార్పుకు సీఎం చంద్రబాబునాయుడు త్వరలోనే శ్రీకారం చుడతారని వెల్లడి -సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ లకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత లబ్ధిదారులు -ప్రజలకు అండగా కూటమి …

Read More »

దివ్యాంగుల సేవలో ‘తదేకం ఫౌండేషన్’ అభినందనీయం: మంత్రి కందుల దుర్గేష్

-తదేకం ఫౌండేషన్ సహకారంతో నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగులకు ట్రైసైకిల్స్, ఎలక్ట్రికల్ స్కూటర్ పంపిణీ -రాబోయే రోజుల్లో ఫౌండేషన్ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి -2027 గోదావరి పుష్కరాల్లోనూ తదేకం ఫౌండేషన్ భాగస్వామ్యం ఉంటుందని ప్రకటన నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలోని అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా దివ్యాంగులకు అండగా నిలవడమే పరమావధిగా ‘తదేకం ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ కొనియాడారు. సోమవారం నిడదవోలులోని తన …

Read More »

ఈ నెల 11న మ‌హిళా జ‌న్ సున్‌వాయ్‌..

– మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల స‌త్వ‌ర ప‌రిష్కారానికి వేదిక‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని మ‌హిళ‌ల పెండింగ్ ఫిర్యాదులు, స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకొని.. ప‌రిష్క‌రించేందుకు ఈ నెల 11వ తేదీన రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా జ‌న్ సున్‌వాయ్ (మ‌హిళా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌) కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ కార్య‌క్ర‌మం రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ రాయ‌పాటి శైల‌జ‌గారి అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతుంద‌న్నారు. విజ‌య‌వాడ‌లోని కోర్టు కాంప్లెక్స్ స‌మీపంలోని రైతు శిక్ష‌ణ …

Read More »

పత్రికా ప్రకటన – ఈ పంట – బయోమెట్రిక్ ధృవీకరణ ( e KY C ) తప్పనిసరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆపత్కాలంలో రైతులకు ప్రభుత్వం ప్రకటించే పంట బీమా పరిహారము పొందాలన్నా, ధాన్యం అమ్ముకోవాలన్నా, ఇతరత్రా రాయితీలు పొందాలన్నా రైతు సోదరులు ఈ పంట ( e Crop ) నమోదుతో పాటు బయోమెట్రిక్ ధృవీకరణ ( e KY C ) తప్పనిసరిగా చేయించుకోవాలి. జిల్లాలో రబీ సీజన్ లో 1,49,212 మంది రైతులు 3,28,575.1 ఎకరాల విస్తీర్ణములో వివిధ పంటలు ఇ- పంట నమోదు చేసుకొని ఉన్నారు. ఆయా రైతు సేవా కేంద్రాల పరిధిలో వి.ఏ.ఏ …

Read More »

ఈనెల 12 న రూరల్ ఇంక్యూభేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రేన్యూర్ సెంటర్(RISE) ద్వారా కంపెనీ Specific డ్రైవ్.. యువత సద్వినియోగం చేసుకోవాలి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎన్టీఆర్ వికాస, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.12.03.2026 గురువారం నాడు ఉదయం 09:00 గంటలకు మన విజయవాడ లోని జోయాలుక్కస్ జ్యువలరీ, MG రోడ్, నియర్ వివంత హోటల్, లబ్బిపేట, విజయవాడ, నందు “కంపెనీ Specific డ్రైవ్” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సి. మధుభూషణ్ …

Read More »

ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేక దృష్టిపెట్టండి..

– అర్జీదారులు సంతృప్తి చెందేలా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించండి – జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా అందుతున్న ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని.. అర్జీదారులు సంతృప్తి చెందేలా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టం-పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్‌.ఇల‌క్కియ‌.. …

Read More »