Breaking News

Tag Archives: Dhavaḷēśvaraṁ

రాజమండ్రీ రూరల్ లో కలెక్టర్ పర్యటన

-స్థానికులతో సమస్యల పై వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ -ఆక్రమణలు తొలగింపు, శానిటేషన్ పనులుపై సమీక్ష -సమస్య పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో పర్యటన – కలెక్టర్ ప్రశాంతి ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రాజమండ్రీ రూరల్ పరిథిలో పలు ప్రాంతాలు ముంపుకు గురి కావడం తో, అక్కడ ఆక్రమణ లకి గురి అయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం స్థానిక మండల స్థాయి …

Read More »

పేద  ప్రజల ఆరోగ్య ఆర్థిక అభివృద్ధికి సంస్కరణలు ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు సీఎం వైయస్  జగన్మోహన్ రెడ్డి

– పౌరులకు వైద్యం విద్య న్యాయం సక్రమంగా అందితే  దేశం అభివృద్ధి చెందుతుంది. -అమ్మ ఒడి అనే ఔషధం ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అవసరమైన చర్యలు తీసుకున్నాం – ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే దిశగా నూతనంగా వైద్య కళాశాలలో నిర్మించుకుంటున్నాం. – జిల్లా ఇంఛార్జి మంత్రి వేణు గోపాలకృష్ణ ధవలేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు సేవ చేసేందుకు వివిధ వ్యవస్థలు పనిచేస్తున్నాయని, పౌరు లకు వైద్యం విద్య న్యాయం సక్రమంగా ప్రజలకు అందితే ఆ దేశం, …

Read More »

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ నియోజక వర్గ పరిధిలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఈ ఆర్ ఓ ఎస్. సరళా వందనం స్థానిక జెడ్పీ హై స్కూల్ లో సీనియర్ ఓటర్ సిటిజన్స్ ను సత్కరించారు. గురువారం స్థానిక జెడ్పీ హై స్కూల్ జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరళా వందనం మాట్లాడుతూ, ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటరుగా నమోదు కావాలన్నారు. నామినేషన్ ప్రక్రియ జరిగే …

Read More »