-అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం -నిడదవోలు పట్టణంలో జరుగుతున్న ఆర్వోబీ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిడదవోలు పట్టణంలో రూ.184.74 కోట్లతో శరవేగంగా జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్వోబీ నిర్మాణ మ్యాప్ ను సునిశితంగా చూశారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడగగా 65 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం డ్రైన్ వర్క్స్ …
Read More »Tag Archives: nidadavolu
మొంథా సైక్లోన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండ:మంత్రి కందుల దుర్గేష్
-మొంథా తుఫాన్ బాధితులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ -ప్రభుత్వ ఉత్వర్వుల మేరకు నిడదవోలు మండలంలోని పెండ్యాలలో 44 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, ఆలుగడ్డ, పంచదార, లీటర్ ఆయిల్ స్వయంగా పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ -నియోజకవర్గంలో 23 గ్రామాలకు చెందిన 312 కుటుంబాల్లోని 640 మంది కుటుంబ సభ్యులను పునరావాస కేంద్రానికి తరలించామని పేర్కొన్న మంత్రి దుర్గేష్..వారందరికీ నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టామని వెల్లడి -తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి …
Read More »కానూరు–ఉసులుమర్రు రోడ్డుకు రూ.3 కోట్ల నిధులు
-తుఫాన్ ధాటికి దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో తిరిగి బాగు చేస్తాము -నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, మొంథా తుఫాన్ నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో తిరిగి బాగు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి దుర్గేష్ మొంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న కానూరు– ఉసులుమర్రు రోడ్డును పరిశీలించారు. రోడ్డు బాగా దెబ్బతిన్నదని, రూ.3 కోట్లతో సిమెంట్ రోడ్డుగా నిర్మాణం …
Read More »వెంకటేశ్వర్లు కుటుంబానికి అండగా మంత్రి కందుల దుర్గేష్
-విజయవాడలో 4.5 లక్షల విలువైన ఎల్ఓసి పత్రాన్ని కుటుంబానికి అందజేత నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గం సింగవరం గ్రామానికి చెందిన సొంతెన వెంకటేశ్వర్లు అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతున్న సందర్భంలో, వారి కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి కందుల దుర్గేష్, ముఖ్యమంత్రి సహాయనిధి (LOC) ద్వారా రూ.4,50,000/- మంజూరు చేయించడం జరిగింది. మంగళవారం ఉదయం విజయవాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో, రాష్ట్ర పర్యటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ స్వయంగా ఎల్ఓసి పత్రాన్ని వెంకటేశ్వర్లు కి, కుటుంబ సభ్యులకు …
Read More »మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా సమిశ్రగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది కొరతపై మంత్రి కందుల దుర్గెష్ వారికి కేంద్రంలో స్టాఫ్ నర్సుల కొరత ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆమేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించాడం జరిగింది. తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా వైద్య …
Read More »పేదరిక నిర్మూలనకే పీ4..సీఎం నిర్దేశించిన లక్ష్యసాధనకు కృషి
-పీ4 విధానంపై సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -నిడదవోలు నియోజకవర్గంలో 192 మార్గదర్శులు ముందుకు వచ్చారని, ఒక్క నిడదవోలు రూరల్ మండలంలోనే 2137 బంగారు కుటుంబాలు గుర్తించామన్న మంత్రి దుర్గేష్ -సమిశ్రగూడెం ఎంపీడీవో కార్యాలయం, పీహెచ్ సీని ఆకస్మిక తనీఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్..విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరికలు జారీ* -ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సూచన..అధికారుల పనితీరు బాగుందని ప్రశంసలు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించిన లక్ష్య సాధన కోసం కృషి చేసి …
Read More »రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల కార్యాలయాన్ని సందర్శన
నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీ ఎస్సీ ద్వారా తూర్పు గోదావరి జిల్లా ప్రజా సంబంధాల అధికారిగా నియమితులైన వై.బాలకృష్ణ శుక్రవారం స్థానిక మంత్రి శిబిరంలోని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల కార్యాలయాన్ని సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లా జిల్లా పౌర సంబంధాల అధికారి గా ఏపీపి ఎస్సీ ద్వారా నియామకం పొందిన వై. బాలకృష్ణ శుక్రవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. …
Read More »నిడదవోలు మెగా జాబ్ మేళాలో 1038 మంది యువతకి ఉద్యోగాల కల్పన
-మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ -2386 మంది యువత రిజిస్ట్రేషన్ లు చేసుకోగా 1038 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్లడి -ఉద్యోగానికి ఎంపిక కానివారు నిరాశ చెందొద్దని సూచన -త్వరలో మరిన్ని జాబ్ మేళాల నిర్వహిస్తామని హామీ -ప్రతి యువతకు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా -ఉద్యోగానికి ఎంపికైన యువతను అభినందించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు మెగా జాబ్ …
Read More »నిడదవోలు మెగా జాబ్ మేళాలో 2000కు పైగా ఉద్యోగాల కల్పన
-త్వరలో మరిన్ని జాబ్ మేళాల నిర్వహణ -ప్రతి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ యువతకు భరోసానిచ్చారు. శుక్రవారం నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వికాస జేకేసీ సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన మెగా జాబ్ మేళా కు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం …
Read More »నిడదవోలు నియోజకవర్గం లో రూ. 30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
-27 మంది బాధిత లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ -ఇప్పటివరకు 59 మంది బాధితులకు రూ. 76 లక్షల విలువైన సీఎఆర్ఎఫ్, ఎల్ వోసీ చెక్కులు అందజేత -త్వరలోనే మరిన్ని చెక్కులు పంపిణీ చేస్తామని ప్రకటన -పేద ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం ఆపన్న హస్తంగా నిలుస్తుందని తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు , నేటి పత్రిక ప్రజావార్త : ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య చికిత్స పొందిన నిడదవోలు నియోజకవర్గంలోని 27 మంది పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన …
Read More »
Prajavartha Online Telugu News