Breaking News

Tag Archives: TALLAPUDI

తాడిపూడి పంపింగ్ స్కీం ద్వారా ఆయికట్టుకు సాగునీరు విడుదల.

-ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. -రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం -మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తాళ్లపూడి , నేటి పత్రిక ప్రజావార్త : రైతు సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర జల వనరులు శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బుధవారం ఉదయం తాళ్లపూడి మండలం ” తాడిపూడి పంపింగ్ స్కీం ” ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు విడుదల చేసే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో …

Read More »

 జిల్లా లో మత్య్స రైతులను ప్రోత్సహించే విధంగా 62 మైనర్ ఇరిగేషన్ చెరువులలో 4.255 లక్షల చేప పిల్లలు విడుదల చేసాం..

-ఉచితముగా స్టాక్ చేసిన చేప పిల్లల వల్ల 10,257 మంది మత్స్యకారులకు లబ్ది చేకూర్చుతున్నాం. – రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత -జిల్లా కలెక్టరు డా. కె.మాధవీలత తాళ్ళపూడి , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో మత్య్స రైతులను ప్రోత్సహించే విధంగా 62 మైనర్ ఇరిగేషన్ చెరువులలో 4.255 లక్షల చేప పిల్లలు విడుదల చేయడం ద్వారా వాటి ఉత్పత్తిని మత్య్సకారులకు అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత, జిల్లా కలెక్టరు …

Read More »

మన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం…

తాళ్లపూడి (గజ్జరం), నేటి పత్రిక ప్రజావార్త : మన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని, ఇచ్చిన హామీ లను అమలు చేయడం తో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్ లు అన్నారు. స్థానికంగా నగజ్జరం గ్రామంలో జరిగిన వైఎస్సార్ ఆసరా రెండో విడత, రహదారి శంఖుస్థాపన కార్యక్రమం లో మంత్రి, పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్త్రీ శిశు …

Read More »

మహిళలు సంతోషంగా మీ కుటుంబాల కు ఆధారంగా ఉండాలి…  

తాళ్లపూడి (అన్నదేవరపేట), నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు సంతోషంగా మీ కుటుంబాల కు ఆధారంగా ఉండాలని, మహిళా సాధికారత దిశగా అడుగులు వెయ్యలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక అన్నదేవరపేట గ్రామంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ …

Read More »

వై ఎస్ ఆర్ కంటి వెలుగు వృద్ధుల చూపుల పాలిట భరోసా…

-తాళ్లపూడి మండలంలో 1754 మందికి కంటి అద్దాలు… -మరో 231 మంది వృద్ధులకి కేటరాక్ట్ ఆపరేషన్ లకు సిఫార్స్… -తాళ్లపూడి మండలంలో నూరుశాతం లక్ష్యం పూర్తి చేశారు… తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డా. వై ఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 3 దశల్లో కంటి పరీక్షలు నిర్వహించేందుకు నేత్ర వైద్య నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణకు ప్రణాళికలు రూపొందించారు. మండలం యూనిట్ గా 3 దశల్లో పాఠశాల విద్యార్థులకు, అవ్వ తాతా …

Read More »