Breaking News

Uncategorized

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

విజయవాడ నగర అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ ఘనతే అని దమ్ముగా చెప్పగలం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే విజయవాడ నగర అభివృద్ధి జరిగిందని దమ్ముగా చెప్పగలం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం 3వ డివిజన్ వైయస్సార్ కాలనీ, కనకదుర్గ నగర్, రామచంద్ర నగర్ ప్రాంతాల్లో దాదాపు 87లక్షల రూపాయల తో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి, పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలిసి ముఖ్య అతిథిగా …

Read More »

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

జగనన్న పాలన సువర్ణయుగం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -1 వ డివిజన్ 4 వ సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్ర చరిత్రలో సువర్ణయుగంగా నిలిచిపోతుందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 1 వ డివిజన్ 4 వ వార్డు సచివాలయ పరిధిలో శనివారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు …

Read More »

అసంక్రమిత వ్యాధుల సర్వే పక్కాగా గడువులోపు పూర్తి చేయాలి

-పాఠశాలల మరమ్మత్తులు, మౌలిక సదుపాయాలు పాఠశాల తెరిచెలోపు పూర్తి కావాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా జవహర్ రెడ్డి -స్పందన గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో అర్థవంతంగా నాణ్యతగా పరిష్కరించాలి -సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన పై దృష్టి పెట్టండి: జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల, గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అధికారులు శ్రద్ధ చూపాలని , సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ధ్యేయంగా పనిచేయాలని, స్పందన గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో …

Read More »

మలేరియా నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మలేరియా నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీ రావు అధికారులకు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు మలేరియాపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. మలేరియా …

Read More »

-మేము మీకోసం ఇక్కడ ఉన్నాం.. పౌర సేవలు అందించే క్రమంలో భరోసా కల్పించాలి

-కలెక్టరేట్ లో ఘనంగా జాతీయ పౌర సేవల దినోత్సవం – జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత -ప్రతిజ్ఞ చేయించిన జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు సేవకులం అనే భావన ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు.శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో “16 వ జాతీయ పౌర సేవలు దినోత్సవానికి” ముఖ్య అతిథులుగా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ …

Read More »

మా నమ్మకం నువ్వే జగన్‌’ అన్నది ప్రజల నినాదం

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ పోస్టర్‌ ఆవిష్కరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్నది ప్రజల నినాదంగా మారిపోయిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ నందు ‘జగనన్నే మా భవిష్యత్తు’ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ …

Read More »

పాల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి..

మండల, గ్రామ టీమ్‌లు చురుగ్గా వ్యవహరించండి.. మహిళా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి.. జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువలో పాల సేకరణ పెంచే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. జగనన్న పాలవెల్లువ పై శుక్రవారం నగరంలోని కలెక్టర్‌ విడిది వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులతో సమీక్షించి సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డివో, యంపిడివోలు, తహాశీల్థారు, ఏపియంఏలు, పశువైద్యులు, రూట్‌ ఇన్‌చార్జులతో వీడియోకాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. …

Read More »