Breaking News

Uncategorized

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

“మార్గదర్శిగా ముందుకు రండి – బంగారు కుటుంబాల నిర్మాణంలో భాగస్వాములు కండి”

–క్షేత్ర స్థాయిలో మార్గదర్శకుల గుర్తింపు వేగవంతం చెయ్యాలి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నియోజక వర్గ హెడ్ క్వార్టర్ తహసిల్దార్ , ఎంపిడివో లతో శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష రాష్ట్రంలో ఆర్థిక సమానత్వం సాధన లక్ష్యంగా ప్రజలు, ప్రభుత్వం , ప్రవేటు భాగస్వామ్యం తో పి – 4 “మార్గదర్శి – బంగారు కుటుంబాలు” కార్యక్రమం చేపట్టడం జరిగిందని , ఆ దిశలో జిల్లా పరిధిలో మార్గదర్శుల గుర్తింపు వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ …

Read More »

గ్రామ పంచాయతీల గ్రేడ్ల కుదింపు పై సమావేశంలో ఎం.డి.జాని పాషా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ పంచాయతీల గ్రేడ్ల కుదింపు పై పంచాయతీ రాజ్ కమీషనర్ కార్యాలయంలో నిర్వహించిన అధికారిక సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా పాల్గొన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమీషనరేట్ లో ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఓ.యస్.డి వెంకట కృష్ణ మరియు పంచాయతీ రాజ్ శాఖ డెప్యూటీ కమీషనర్ వర్రె.నాగార్జున సాగర్ ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు మరియు పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్లను ప్రస్తుతం …

Read More »

“సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమానికి అద్భుతమైన స్పందన

-“సుపరిపాలనలో తొలి అడుగు” ద్వారా ప్రజల్లో ఉన్న భయం, అశాంతత పోయి.. ఒక భరోసా, ప్రశాంతత వస్తోంది. -ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం -డోనేకల్ గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలి -రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ -విడపనకల్ మండలం డోనేకల్ గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం, నేటి …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »