Breaking News

Uncategorized

ప్రజలకు అందుబాటులో జిల్లాలోని 7 ఇసుక నిల్వ కేంద్రాల్లో 6,50,801 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఘంటసాల మండలం పాప వినాశనం ఇసుక రీచ్ నుండి కొత్తగా ఇసుక తవ్వకాలకు నిబంధనలకు లోబడి ఈ టెండర్లు పిలవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరం లోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించి ఇసుక నిల్వల స్థితిగతులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ఇసుక రీచ్ …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

క్యాన్సర్ నియంత్రణపై జిల్లా లోని వైద్య అధికారులకు NCD 4.0 క్యాన్సర్‌ స్క్రీనింగ్ శిక్షణ కార్యకమము

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ నియంత్రణపై జిల్లా లోని వైద్య అధికారులకు NCD 4.0 క్యాన్సర్‌ స్క్రీనింగ్ శిక్షణ కార్యకమము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో తిరుపతి, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ (SVMC) లో మరియు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు ఈరోజు రీ-ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి SVMC ప్రిన్సిపాల్ డా. జి. రవి ప్రభు, DMHO డా. బాలకృష్ణ నాయిక్, SVRRGGH సూపరింటెండెంట్ …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

విజ‌యవాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »