రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ది.30.05.2022న కలెక్టరేట్ ( బొమ్మూరు) లో ప్రజల నుంచి వినతులు స్వీకరించే స్పందన కార్యక్రమాన్ని ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవి లత ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు ఉదయం 10 గంటల నుంచి మ.1 గంటవరకు వారి ఫిర్యాదులను అందించవచ్చునని ఆమె తెలిపారు. రెవెన్యూ, మండల, మునిసిపల్ కార్యాలయాల్లో, సచివాలయాలలో కూడా ప్రజలు వారి ఫిర్యాదులను ఇవ్వవొచ్చునని కలెక్టర్ తెలియచేశారు. కావున జిల్లా …
Read More »Uncategorized
జిల్లా పరశీలకులుగా, రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ లు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ యాత్రకు వెళ్ళే యాత్రీకుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నా శిక్షణ క్యాంపులు మరియు వాక్సిన్ ప్రోగ్రాముల కోసం జిల్లా పరశీలకులుగా, రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ లను నియమించినట్లు ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ మీటింగ్ లో తీర్మానం చేసినట్లు ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ BS Ghouse Lazam, పత్రికా ముఖంగా తెలిపారు. జిల్లాల వారీగా నియమించిన వారి పేర్లు 1) శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లా లకు ఇమ్రాన్ …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు వేసవి సెలవులు….
కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు వేసవి సెలవులు ప్రకటించారు. కమిషన్ వారి ఆదేశాల మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు వేసవి సెలవులను కమిషన్ కార్యదర్శి మరియు ముఖ్యకార్యనిర్వహణాధికారి ఎస్ వి రమణ మూర్తి హక్కుల కమిషన్ కు (Summer Vacation) నోటిఫికేషన్ జారీ చేశారు, ఈ సందర్భంగా కమిషన్ (Summer Vacation) కాలంలో కూడా ఛైర్మెన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి , కమిషన్ సభ్యులు (జుడిషియల్) దండే సుబ్రహ్మణ్యం, …
Read More »భారత రాజ్యాంగం ద్వారా ప్రతీ ఒక్కరికి స్వతంత్ర్య హక్కును కలిగించి అందరికీ ఆదర్శవంతంగా నిలిచిన మహానుభావుడు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని బాడవపేట, మాచవరం, బెంజ్ సర్కిల్ దగ్గర డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి మరియు చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ భారతదేశ ఉన్నతికి భారత రాజ్యాంగం రూపొందించబడిందని, దేశాన్ని ప్రజాస్వామ్య,లౌకిక, గణతంత్ర రాజ్యం గా నిర్మించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పీఠిక రూపకల్పన జరిగిందని అలాగే ముఖ్యమంత్రి వైయస్ …
Read More »గణపవరం గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్న ద్వారావతి ఫౌండేషన్… : సంతోష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు గాను మైలవరం మండలం గణపవరం గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ద్వారావతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి గాను దాతలు నుండి విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా మైలవరం లోని లక్కీ రెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం మహా రుద్రాభిషేకం నిర్వహించినట్టు చెప్పారు. ఆసుపత్రి నిర్మాణానికి చలవాది మల్లికార్జున రావు స్థలాన్ని దానం చేశారన్నారు.
Read More »కాంతి రాణా టాటా కు జిల్లా కలెక్టర్ జె నివాస్ శుభా కాంక్షలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నగర పోలీస్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కాంతి రాణా టాటా కు జిల్లా కలెక్టర్ జె నివాస్ శుభా కాంక్షలు తెలిపారు. గురువారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కాంతి రాణాను మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్ జె.నివాస్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పోలీస్,రెవెన్యూ,ఇతర అధికారులు సమన్వయంతో సమిష్టిగా పనిచేసి జిల్లా ను ప్రగతి పథంలో వుంచదమని కమీషనర్ అన్నారు.సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ కూడా నగర పోలీస్ కమిషనర్ …
Read More »జర్నలిస్టులు రోడ్డున పడితే… రాజ్యాంగం రోడ్డున పడినట్లే…
-జర్నలిస్టుల నిరసన దీక్షలో నేతల మద్దతు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీయూడబ్య్లూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టుల నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి వి.కె. ఎం. తిలక్ ప్రారంభించారు. అతిధులుగా ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె జయరాజ్ పాల్గొన్నారు. అర్బన్ అధ్యక్షులు చావారవి, రూరల్ అధ్యక్షులు వెంకట్రావు,ప్రెస్ క్లబ్ …
Read More »అర్హత పత్రములతో ఇంటర్వ్యూనకు హాజరు కావలెను…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నందు వివిధ ఖాళీలను అవుట్ సోర్సింగ్ పద్దతిలో APCOS ద్వారా భర్తీ చేయుటకు ది.04.09.2021 తేదిన వార్తా పత్రికల నందు నోటిఫికేషన్ ప్రచురించడమైనది. సదరు ప్రక్రియలో భాగంగా ది.28.10.2021 మరియు 29.10.2021 తేదీలలో ఈ దిగువ తెలిపిన ప్రదేశాలలో ఇంటర్వ్యూ లు మరియు సర్టిఫికెట్స్ వెరిఫీకేషన్ నిర్వహించబడును. 1. గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ కొత్త బిల్డింగ్ 2. ఐ.వి.ప్యాలస్ గవర్నర్ పేట మొదటి అంతస్తు. 3. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (యోగా …
Read More »గుడివాడ ప్రభుత్వ ఐటీఐలో వివిధట్రైడుల్లోని సీట్లు భర్తీకి సంబందించి మూడవ విడత కౌన్సిలింగ్ కు దరఖాస్తులు ఆహ్వానించడమైనది…
-ప్రిన్స్ పాల్ వి. శ్రీనివాసరాజు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2021-22 విద్యా సంవత్సరానికి గాను గుడివాడ కె.బి.ఆర్. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లో వివిధ ట్రేడులలో ఖాళీ ఉన్న సీట్ల ప్రవేశానికి సంబందించి మూడవ విడతలో ఈనెల 11 వ తేదీ నుంచి 26 వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించడమైనదని గుడివాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్ పాల్ వి. శ్రీనివాసరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేబిఆర్ ప్రభుత్వం ఐటిఐలో చేరు అభ్యర్థులు https://iti.nic.in ద్వారా …
Read More »జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్, కో-అప్లైడ్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశం ఈనెల 25వ తేదీ శనివారం ఉ.10 గం.లకు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జరుగుతుందని జిల్లా పరిషత్ సిఇఓ పిఎస్.సూర్యప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్ ఎన్నిక జరుగుతుందని ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్ మరియు జడ్ పి ప్రత్యేక అధికారి జె.నివాస్ ప్రిసైడింగ్ అధికారిగా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి ఈ …
Read More »
Prajavartha Online Telugu News