Daily Archives: June 2, 2024

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు

-పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండి -ఫలితాల ప్రకటనకు సంబందించిన ఫారం-21సి/21ఇ లు మసటిరోజు ఈసీఐ కి చేరాలి -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటు వంటి అవాంతరాలకు తావు లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని నిర్థాక్షణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల …

Read More »

ఏపీలో క్యాన్సర్ స్క్రీనింగ్ కు కార్యాచరణ

-గ్రామ స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ కు పూర్తి కావస్తున్న శిక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలోని హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి అపెక్స్ సెంటర్‌గా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక భాగస్వామిగా, 30 ఏళ్లు పైబడిన వారి కోసం సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంకు (CCSP) వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మూడు సాధారణ రకాల రొమ్ము, దంత మరియు గర్భాశయ క్యాన్సర్‌లను పరీక్షించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ …

Read More »

ఈవిఎం స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి

-కౌంటింగ్ ఏర్పాట్ల విధులు అప్రమత్తంగా నిర్వహించాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లను, కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి, కౌంటింగ్ కొరకు పలు ఏర్పాట్ల పర్యవేక్షణ పక్కాగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఆదివారం సాయంత్రం సదరు స్ట్రాంగ్ రూం, …

Read More »

ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఓట్ల లెక్కింపున‌కు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా పరిధిలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం, ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి ఓట్ల లెక్కింపున‌కు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్‌టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా కౌంటింగ్ ఏర్పాట్లపై ఆదివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర స‌చివాల‌యం నుంచి రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ …

Read More »

కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ డిల్లీరావు

– ఈసీఐ నిబంధ‌న‌ల మేర‌కు ఓట్ల లెక్కింపున‌కు పూర్తిస్థాయిలో సిద్ధం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి జూన్ 4న చేప‌ట్ట‌నున్న ఓట్ల లెక్కింపున‌కు ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శుభం నోఖ్వాల్‌, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు త‌దిత‌రుల‌తో క‌లిసి ఆదివారం సంద‌ర్శించారు. ఇబ్ర‌హీంప‌ట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా క‌ళాశాల‌ల్లో కౌంటింగ్ …

Read More »

ఓట్ల లెక్కింపున‌కు స‌ర్వంస‌న్న‌ద్ధం

– ఓట్ల లెక్కింపున‌కు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు – క‌చ్చిత‌త్వంతో త్వ‌రిత‌గ‌తిన ఫ‌లితాల వెల్ల‌డికి ప్ర‌త్యేక ఏర్పాట్లు – సాయంత్రం అయిదారు గంట‌ల‌క‌ల్లా ప్ర‌క్రియ‌ను పూర్తిచేసేలా ప్ర‌ణాళిక‌ – జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారుల స‌మ‌న్వ‌యం, మీడియా స‌హ‌కారంతో జిల్లాలో పోలింగ్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతం చేసిన‌ట్లే చివ‌రి కీల‌క ఘ‌ట్ట‌మైన ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో పూర్తిచేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్ల‌తో స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉన్న‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఆదివారం క‌లెక్ట‌రేట్ …

Read More »

కౌంటింగ్ ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సజావుగా నిర్వహించేందుకు పూర్తి సన్నద్ధం

-కౌంటింగ్ సక్రమంగా నిర్వహించి ఖచ్చితమైన ఫలితాలు కౌంటింగ్ రోజున త్వరితగతిన వెల్లడించేలా ఏర్పాట్లు చేపట్టాం : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కౌంటింగ్ సన్నద్ధతపై చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ అధికారి మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి …

Read More »

అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్యం

– హైరిస్క్ ప్రెగ్నెన్సీ చికిత్సలు, పునరుత్పత్తి ఔషధ విభాగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు – పెరినటాలజీ, రీప్రొడక్టివ్ మెడిసిన్ సీఎంఈలో వక్తలు – ఐఎంఏ, వీవోజీఎస్ సౌజన్యంతో అను మై బేబీ వైద్య సదస్సు – రెండు రోజుల సదస్సులో వివిధ అంశాలపై నిపుణుల ప్రసంగాలు – పలు అంశాలపై వర్క్ షాపుల నిర్వహణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గాజుల …

Read More »

దళితులపై దాడులు జరిపితే సహించేది లేదు…

-ఎపి ఎంఆర్‌పిఎస్‌ జెఏసి కన్వీనర్‌ మేదర సురేష్‌కుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కారంచేడు సంఘటన పునారావృతం చేసేందుకు తెలుగుదేశం కుట్ర పన్నుతుందని దళితులపై దాడి చేస్తే సహించేది లేదని ఎపి ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర కన్వీనర్‌ మేదర సురేష్‌కుమార్‌ హెచ్చరించారు. ఆదివారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ భారతదేశం మొత్తం ఒకరకమైతే ఆంధ్ర రాష్ట్రంలో మరో రకంగా ఎలక్షన్‌ కమిషన్‌ తన యొక్క విధానాలను తేటతెల్లం చేస్తుంటే అధికారులు చోద్య చూస్తున్నారని విమర్శించారు. గతంలో జరిగిన కారంచేడు …

Read More »