Breaking News

Daily Archives: July 5, 2024

నూతన నేర చట్టాలపై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వర్క్ షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నూతన నేర చట్టాలు దోహదపడతాయని విజయవాడ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అథిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నూతన నేర చట్టాలపై ఏపీఎస్ ఆర్టీసీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఒక రోజు వర్క్ షాప్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అథిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన నేర, …

Read More »

పాత్రికేయులకు రైల్వే పాసులు పునరుద్ధరించండి

– చిన్న పత్రికలకు కేంద్ర ప్రభుత్వ ప్రకటనలివ్వండి – ఎంపీ పురంధ్రీశ్వరికి నిమ్మరాజు వినతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా కష్టకాలంలో రద్దయిన పాత్రికేయుల రైల్వే పాసుల పునరుద్ధరణకు కేంద్రంలో మీవంతుగా కృషి చేయాలని సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలిగా లోక్సభలో ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరిని శుక్రవారం ఆయన …

Read More »

ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!

-జూలై 15వ తేదీ నుంచి కొత్త సేవలు -కీలక నిర్ణయం తీసుకున్న ట్రాయ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలియని వ్యక్తులు, అన్ నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో ఉంది. దానితో పాటు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఉపయోగించే సమయంలో కన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఇలాంటి థర్ట్ పార్టీ యాప్స్ ను ఉపయోగిచే సమయంలో మీ ఫోన్ కాల్స్ కి సంబంధించిన పర్మిషన్స్ యాప్ …

Read More »

సాంకేతిక విద్య శిక్షణా మండలి కార్యదర్శిగా విజయ కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి కార్యదర్శిగా వి విజయకుమార్ నియమితులయ్యారు. సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య ఈ మేరకు ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న డాక్టర్ రమణబాబు పదవీ విరమణ పొందగా, నెల్లూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గా బాధ్యతలలో ఉన్న విజయకుమార్ కు అవకాశం లభించింది. సాంకేతిక విద్యా శాఖలో 1982లో సివిల్ ఇంజనీరింగ్‌ విభాగంలో లెక్చరర్‌గా చేరిన విజయకుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ …

Read More »

ఫ్రైడే డ్రై డే సందర్భంగా ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజల్లో అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

-ప్రతి ఒక్కరూ వారి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి -మురుగు నీటి నిలువ, డ్రైనేజీ సమస్యలు లేకుండా మునిసిపల్, పంచాయితీ రాజ్ శాఖల అధికారులు బాధ్యతగా తగు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్రైడే డ్రై డే సందర్భంగా తిరుపతి పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజలు ప్రతి ఒక్కరూ వారి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఏదైనా జ్వరాలు వచ్చినప్పుడు సత్వరమే సంబంధిత అధికారులకు తెలియచేయాలని, మునిసిపల్ అధికారులు, పంచాయితీ రాజ్ …

Read More »

కార్యకర్తలకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ నాయకుల దాడిలో బైక్ నష్టపోయిన తూర్పు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిల్లి వెంకట్(19వ డివిజన్,ఫకీరుగూడెం) కి మరియు కోర్టు క్యాంపస్ దగ్గర లో జరిగిన దాడిలో గాయపడిన మద్దెల పవన్(21వ డివిజన్,కృష్ణలంక) లకి కేంద్ర వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ ఒకొక్కరికి రూ.50,000/- చెక్కులను శుక్రవారం నాడు పార్టీ తరపున తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయ సిబ్బంది లబ్ధిదారులకు అందజేశారు.

Read More »

వ్యవసాయ ప్రాథమిక రంగంపై సమీక్షా కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యయసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆచరణ లో చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో వ్యయసాయ , అనుబంధ ప్రాథమిక రంగాల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మార్గదర్శకాలు జారీ చెయ్యడం జరిగిందన్నారు. ఆయా మార్గదర్శకాలు మేరకు …

Read More »

ఓరియే స్ట్సషన్ సెషన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అండర్ ట్రయిల్ ముద్దాయి ల రివ్యూ కమిటీ ముందస్తు సమావేశం లో ఓరియే స్ట్సషన్ సెషన్స్ ను కార్యదర్శి నిర్వహించారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం అండర్ ట్రయిల్ ముద్దాయి ల రివ్యూ కమిటీ ముందస్తు సమావేశం లో ఓరియే స్ట్సషన్ సెషన్స్ ను కార్యదర్శి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని …

Read More »

నిరాడంబరత చాటిన రాజమండ్రి రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి..

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఘటన శుక్రవారం స్థానిక రాజమండ్రి రూరల్ మండల అభివృద్ది సమావేశం లో జరిగింది.  సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓకే అది స్థానానికి ఏర్పాటు చేసిన కుర్చీ ఏర్పాటు చేసిన టవల్ ను తీసి వేసి నిరాడంబరత ను చాటారు.

Read More »

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శానిటేషన్, త్రాగునీరు, డ్రైన్లు ప్రత్యేక దృష్టి.

-ఆదిశగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సత్యం చేయాలి. – ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ జూలై మాసంలో లబ్ధి దారులకు రు. 7 వేల రూపాయలు పెన్షన్ అందించాం. – రైతు సంక్షేమమే లక్ష్యంగా  వారి కొరకు రు. 1000 కోట్లు  ప్రభుత్వ రిలీజ్ చేయడం జరిగింది. -గత ప్రభుత్వ బకాయిలను కూడా రైతులు అందిస్తాం. -త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 16 వేల మంది ఉపాధ్యాయులు పోస్టులను భర్తీ చేయనుంది. -రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి రాజమండ్రి , నేటి …

Read More »