Breaking News

Daily Archives: July 8, 2024

ఆరోపణల్లో నిజం లేదు

– ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే కిడ్నీ మార్పిడి చికిత్స
- ఆరుగురు సభ్యులతో కూడిన అధికారిక కమిటీ అనుమతితోనే కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించాం – కిడ్నీ క్రయవిక్రయాలతో ఆసుపత్రికి ఏ సంబంధం లేదు
- ఆరోగ్యశ్రీ పథకంలో ద్వారా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కిడ్నీ మార్పిడి చికిత్స
- స్వార్థ ప్రయోజనాల కోసమే ఆసుపత్రిపై ఆరోపణలు
- శరత్స్ ఇనిస్టిట్యూట్ అధినేత, ప్రముఖ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిపుణులు డాక్టర్ జి. శరత్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమ ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ మార్పిడి చికిత్సకు …

Read More »

రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం

-గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు -రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్ సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మనోహర్ సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ ద్వేయం

-సచివాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ద్వేయమని తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సత్వరమే పరిష్కారం చూపుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి వినతులు స్వీకరించారు. వృద్ధులు విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ ప్రతినిధులు, …

Read More »

“అగ్నిమాపక సేవల ఆధునికీకరణ”

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు హోమ్ శాఖ మంత్రి  వంగలపూడి అనిత అధ్యక్షతన రాష్ట్ర విపత్తులు న్విహణ మరియు అగ్నిమాపక శాఖ ” పై పూర్తిస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. Principle Secretary, Home Dept. హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్, మరియు DG ఫైర్ గా పూర్తి అదనపు భాద్యతలు నిర్వహిస్తున్న శంక బత్ర బాక్షి IPS గారు మరియు ఫైర్ శాఖ అదనపు సంచాలకులు, ఫైర్ అధికారులు పాల్గున్నారు. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన, అగ్నిమాపక …

Read More »

పర్యావరణహితంగా వేడుకలు… ఉత్సవాలు చేసుకొంటే మేలు

-వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తూ ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు, అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలూ పవన్ కళ్యాణ్ కార్యాలయానికి …

Read More »

బిసి సంక్షేమ శాఖ హస్టల్ ఆకాస్మిక తనఖీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైలవరం మున్సిపాలిటీలోని బీసీ సంక్షేమ శాఖ బాలుర హస్టల్ ను బిసి సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హస్టల్ లో పిల్లలు విశ్రాంతి తీసుకునే గదులతో పాటు వంటగది, బాత్ రూంల పరిశుభ్రతను పరిశీలించారు. హస్టల్ మెనులో వడ్డించే ఆహారం ఎలా ఉందో చెప్పాలని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే సమస్యపరిష్కరిస్తానని చెప్పగా అలాంటి సమస్యలు ఏమీ లేవని విద్యార్థులు …

Read More »

హస్తకళాకారులకు అన్నివిధాల తోడ్పాటు అందిస్తాం

-బిసి సంక్షేమ శాఖ, చేనేత&జౌళి శాఖ మంత్రి సవిత -కళాకారులకు గౌరవం పెంచిన పార్టీ టిడిపి -కొండపల్లిని టూరిజం హబ్ గా మారుస్తాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హస్తకళాకారులకు అన్నివిధాలా తోడ్పాటు అందించి పూర్వ వైభవాన్ని తీసుకోస్తామని బిసి సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఉన్న కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను సందర్శించిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ హస్తకళాకారుల సమస్యలు …

Read More »

ప‌రిశ్ర‌మ‌ల్లో పూర్తిస్థాయి భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిందే

– ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు – ప్ర‌త్యేక క‌మిటీతో ప‌రిశ్ర‌మల్లో త‌నిఖీల నిర్వ‌హ‌ణ – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌రిశ్ర‌మ‌ల్లో కార్మికుల భ‌ద్ర‌త‌, కాలుష్య నియంత్ర‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ త‌దిత‌రాల‌కు సంబంధించి నియ‌మ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని.. ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న స్ప‌ష్టం చేశారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్ట‌రీలో ప్ర‌మాదం నేప‌థ్యంలో సోమ‌వారం క‌లెక్ట‌ర్ సృజ‌న‌… క‌లెక్ట‌రేట్‌లోని ఛాంబ‌ర్‌లో జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ …

Read More »

అర్జీలకు సత్వర పరిష్కారం చూపండి – ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక కార్య‌క్ర‌మం ద్వారా 127 అర్జీలు

– డిఆర్వో వి. శ్రీనివాసరావు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా స‌మ‌స్య‌లను సత్వరమే పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆకాంక్షను నెరవేర్చేలా అధికారులు ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలకు పరిష్కారం చూపేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా రెవిన్యూ అధికారి వల్లభనేని శ్రీనివాసరావు తెలిపారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార …

Read More »

సిమెంట్ ఫ్యాక్టరీ పేలుడు ఘటన.. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం

-సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు చాలా దురదృష్టకరం -యాజమాన్యం, ప్రభుత్వం నుంచి క్షతగాత్రులకు తక్షణ సాయం -నష్టపరిహారంపై త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటన – వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ & వైద్య బీమా సేవల శాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటన బాధితులను రాష్ట్ర కార్మిక, కర్మాగార, బాయిలర్స్ & వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ …

Read More »