-ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అదనపు కమిషనర్ ప్రాజెక్ట్స్ కేవీ సత్యవతి అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ప్రాజెక్ట్ కేవీ సత్యవతి 15 ఫైనాన్స్ కమిషన్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అందులో భాగంగా హెచ్ బి కాలనీ, కబేల, ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెచ్ బి కాలనీలో అభివృద్ధి చెందిన పార్కులను పరిశీలించారు, వాకింగ్ ట్రాక్ క్రికెట్ ప్రాక్టీస్ టెన్నిస్ కోడ్ ఇరిగేషన్ సిస్టం మరుగుదొడ్లు తదితర సౌకర్యాలపై పరిశీలించడమే కాకుండా …
Read More »Daily Archives: July 10, 2024
అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి మచిలీపట్నం పోర్టు అభివృద్ధి, జల్ జీవన్ మిషన్ పనులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల వినియోగం, మచిలీపట్నంలో డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన సమయానికి అప్పగించిన పనులను పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా …
Read More »