Breaking News

Daily Archives: July 12, 2024

“ఏపీసీఎన్ఎఫ్” కు ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డు

-“గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటి 2024 ” కింద 3 కోట్ల నగదు బహుమతి -దేశంలోనే ప్రప్రధమంగా APCNF కు అరుదైన అవార్డు -గ్లోబల్ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల విస్తరణకు వినియోగించనున్న నగదు బహుమతి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకోగలిగే ప్రకృతి వ్యవసాయం అమలులో గణనీయమైన పాత్ర పోషిస్తూ సుస్థిర వ్యవసాయానికి మార్గదర్శకంగా నిలిచిన ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) ఖాతాలో మరో ప్రతిష్టాత్మక గ్లోబల్ అవార్డు చేరింది.ప్రకృతి వ్యవసాయం ద్వారా …

Read More »

జిల్లా స‌మ‌గ్రాభివృద్ధి ల‌క్ష్యంగా అడుగులు

– స‌వాళ్ల‌ను అధిగ‌మించి, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి – మీడియా సూచ‌న‌లు, స‌ల‌హాల‌తో ప్ర‌జ‌ల‌కు మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా సేవ‌లు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భౌగోళిక‌, సామాజిక‌, ఆర్థిక‌, సాంస్కృతిక‌, రాజ‌కీయ విశిష్ట‌త‌ల‌కు నిల‌య‌మైన ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుండ‌టం త‌న‌కు ల‌భించిన అదృష్ట‌మ‌ని.. బాధ్య‌త‌లు స్వీక‌రించిన ద‌గ్గ‌రి నుంచి జిల్లా స‌మ‌గ్రాభివృద్ధి ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అన్నారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్‌తో ప్రింట్‌, …

Read More »

30 శాతం రాయితీ తో వినియోగదారులకు అందుబాటులో ఆప్కో వస్త్రాలు

-ఆప్కో డియంవో బి. శివప్రసాద్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆప్కో వస్త్రాలను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ఆప్కో వస్త్రాల అమ్మకాల పై 30 శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆప్కో డియంవో బి.శివప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మంగళగిరి, బందరు, రాజమండ్రి, చీరాల, కాటన్‌ చీరలు, ఉప్పాడ వెంకటగిరి, మాధవరం పట్టు చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌, దుప్పట్లు, టవల్స్‌, లుంగీలు వంటి చేనేత వస్త్రాలు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆప్కో షో రూమ్‌ ద్వారా అన్ని …

Read More »

వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడం, హెల్మెట్ ధరించడం ఎంతో ముఖ్యం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడం, హెల్మెట్ ధరించడం ఎంతో ముఖ్యమని తెలియజేస్తూ వాటి అమలుకు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల్లో ప్రయాణించేటప్పుడు చాలామంది సీట్ బెల్ట్ గాని హెల్మెట్లు గాని ధరించకపోవడం వలన …

Read More »

పాఠశాల విద్య ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత

-మధ్యాహ్న భోజనం పథకం సక్రమంగా అమలు చేయాలి -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్య ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని, విద్యార్థులకు సంబంధించిన పథకాలను సక్రమంగా అమలు చేయడంలో తగిన విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన నగరంలోని తన బంగ్లా నుంచి జిల్లాలోని మండల విద్యాధికారులు (ఎంఈఓ), ఇతర విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు, స్టూడెంట్ కిట్స్ పంపిణీతో …

Read More »

పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ అమలుకు చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బాల్యం నుండి విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లాలో పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ విధానం అమలు గురించి శుక్రవారం ఉయ్యూరు విశ్వశాంతి విద్యాలయంలో నిర్వహించిన కార్యశాలలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్థానిక క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 100 పాఠశాలల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో …

Read More »

రోడ్డుపైన వర్షపు నీటి నిలువలను లేకుండా నిరంతరం పర్యవేక్షించండి

-నిరంతరం త్రాగునీటి పరీక్షలు చేస్తూ ఉండండి- అధికారులకు ఆదేశాలు -నిర్ణీత సమయంలోనే త్రాగునీటిని పట్టుకోవాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేసిన ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తన పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం సర్కిల్ 2, సర్కిల్ 3 పరిధిలో ఉన్న జింఖానా గ్రౌండ్స్, గాంధీనగర్, బి ఆర్ టి ఎస్ రోడ్, శారదా కాలేజ్, గురునానక్ కాలనీ, బెంజ్ సర్కిల్ తదితర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో …

Read More »