Breaking News

Daily Archives: July 13, 2024

రేణిగుంట ఎయిర్పోర్ట్ కు సంబంధించిన పలు అంశాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

రేణిగుంట, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : రేణిగుంట ఎయిర్పోర్ట్ కు సంబంధించిన పలు అంశాలపై రేణిగుంట విమానాశ్రయం నందు జెసి ధ్యాన చంద్ర తో కలిసి సమీక్షించి పలు అంశాలపై అధికారులకు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పలు సూచనలు చేశారు. శనివారం కలెక్టర్ రేణిగుంట విమానాశ్రయం నందు ఎయిర్పోర్ట్ కు సంబంధించిన పెండింగ్ భూ సంబంధిత అంశాలపై, ఎలక్ట్రిక్ లైన్ తదితర పెండింగ్ అంశాలపై కలెక్టర్ జెసి తో కలిసి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు, ట్రాన్స్కో తదితర అధికారులతో …

Read More »

జగన్ ఎత్తేసిన ఫీజు రియంబర్స్ మెంట్ పునర్ధించాలని విద్యా శాఖ మంత్రి లోకేష్ కి మనవి…

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక ప్రకటనలో ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి డైరెక్టర్ సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మాట్లాడుతూ, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదలు ఎవరు పోస్ట్ గ్రాడ్యుకేషన్ చేయకుండా ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తేశారు, జగన్ ముఖ్యమంత్రి అవకముందు వరకు, ఎప్పటినించో ఏ కాలేజీలో చదివిన ఫీజు రియంబర్స్ మెంట్ ఇచ్చేవారు, జగన్  వచ్చినాకే ఆ ఫీజు రియంబర్స్ మెంట్ ని తీసేసారు, దీనివల్ల చాలామంది పేదలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేకపోయారు, ఒక్క గవర్నమెంట్ …

Read More »

పేదరికం లేని సమాజం నా జీవిత లక్ష్యం

-సంపద సృష్టి ద్వారా సంక్షేమం అందుతుంది…ప్రజల జీవితాలు మారుతాయి -కూటమి గెలుపుతో ప్రజల్లో అంశాంతి పోయి…ప్రశాంతంగా, సంతోషంగా కనిపిస్తున్నారు -రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఇంకా మొదలు పెట్టక ముందే ప్రజల్లో నమ్మకం మొదలైంది -ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలతోనే ప్రజలకు స్వాంతన -హరే కృష్ణ మూవ్మెంట్, అక్షయ పాత్ర చేస్తున్న ఆధ్యాత్మిక సేవను అభినందిస్తున్నా -అక్షయ పాత్ర ద్వారా మళ్లీ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ లు ప్రారంభిస్తాం :- నారా చంద్రబాబు నాయుడు -కొలనుకొండ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర ఆలయంలో అనంత శేష స్థాప‌న కార్యక్రమంలో …

Read More »

పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరించిన సిఎం చంద్రబాబు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వందల మంది నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళుతున్న ముఖ్యమంత్రి…ఈ రోజు ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వేచి ఉన్న ప్రజలు, కార్యకర్తలను కలిశారు. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూంలో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తి గత సమస్యలపై ప్రజలు …

Read More »

విద్య, వైద్య ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట

-పేదలకు మెరుగైన వైద్యం అందించడం మా ప్రభుత్వ ద్వేయం -వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విద్య, వైద్యం ఆరోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ …

Read More »

మార్కాపురం ఎమ్మెల్యేను పరామర్శించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మార్కాపురం టిడిపి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరామర్శించారు. శనివారం నాడు మంత్రి మార్కాపురంలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈసందర్భంగా నారాయణరెడ్డి ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని, త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేను పరామర్శించిన వారిలో మంత్రితోపాటు …

Read More »

ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలలో సీజనల్ వ్యాధులు నివారణా చర్యలు తనిఖీలు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా యం సుహాసిని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలలో సీజనల్ వ్యాధులు నివారణా చర్యలు తనిఖీలలో భాగంగా ఇబ్రహీంపట్నం సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా పి.హెచ్.సిలో కాన్పు అయిన తల్లి, బిడ్డ లను పరిశీలించడం జరిగినది.వారికి అందిన సేవలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఆశా కార్యకర్తలు,ఏ.ఏన్.ఏం లతో సమావేశం ఏర్పాటు చేసి వారిని వాంతులు విరోచనాలు, జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,అదే విధంగా ప్రజలనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రె …

Read More »

కేంద్ర ఐఐటి పెండింగ్ పనుల పరిష్కార దిశగా చర్యలు : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

ఏర్పేడు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర విద్యా సంస్థ అయిన ఐఐటి ని జెసి ధ్యానచంద్ర తో కలిసి సందర్శించి పెండింగ్ పనుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ఏర్పేడు వద్ద గల కేంద్ర విద్యాసంస్థ ఐఐటి ని కలెక్టర్ గారు జెసి తో కలిసి సందర్శించగా ప్రొఫెసర్ డా. కే.ఎన్. సత్యనారాయణ క్యాంపస్ పురోగతిపై వివరించారు. కలెక్టర్ పలు వివరాలు తెలుసుకుని, పెండింగ్ అంశాలను భూ …

Read More »

నూతన సిపి రాజశేఖర్ బాబు ని కలిసిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పోలీసు కమిషనరేట్ లో నూతన పోలీస్ కమిషనర్ (సిపి) గా బాధ్యతలు తీసుకున్న రాజశేఖర్ బాబు ని ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కలిశారు.

Read More »

రైతుబజార్ నందు బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్ ప్రారంభం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ డాబా కొట్లు ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి రైతుబజార్ నందు మరియు గాంధీ నగర్ రైతు బజార్ నందు శనివారం బియ్యం మరియు కందిపప్పు ప్రత్యేక కౌంటరు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు విచ్చేస్తారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు,సామాన్యుల‌కు అందుబాటులో ఉంచాల‌న్న‌దే NDA ల‌క్ష్యం అని,రాష్ట్ర వ్యాప్తంగా 284 ప్ర‌త్యేక కౌంట‌ర్ల ద్వారా బియ్యం, …

Read More »