Breaking News

Daily Archives: July 13, 2024

అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ అస్త్రమే ఓటుహక్కు!

– పాలకులు ఇది మరిస్తే దండన తప్పదు – రాష్ట్రస్థాయి సదస్సులో ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చరిత్ర నిద్రా సముద్రం నుంచి పెను తుపానులా లేవగల అస్త్రం రాజ్యాంగమనేది ఒకటుందనే విషయాన్ని పాలకులు, ప్రజలు మరువరాదని ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్ అన్నారు. బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యాన గోరంట్లలోని డి స్క్వేర్ కన్వెన్షన్ హాల్లో శనివారం ‘రాజ్యాంగమే ప్రతిపక్షమా? (జడ్జిమెంట్ 2024)’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఉదయం 10 …

Read More »

నూతన సిపి రాజశేఖర్ బాబు ని కలిసిన డాక్టర్ తరుణ్ కాకాని

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పోలీసు కమిషనరేట్ లో నూతన పోలీస్ కమిషనర్ (సిపి) గా బాధ్యతలు తీసుకున్న రాజశేఖర్ బాబు ని ఈరోజు డాక్టర్ తరుణ్ కాకాని, ప్రముఖ బీజేపీ ఏపీ నాయకులు, సీఈఓ, ఏబీసీ-అమరావతి బోటింగ్ క్లబ్, ఏపీ స్టేట్ రోయింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్యాద పూర్వకంగా కలిశారు.

Read More »

నేతన్నల బతుకులో మరణశాసనం రాసిన జగన్

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -పలు సొసైటీలను సందర్శించి నేత కార్మికుల సమస్యలపై అరా -నేతన్న నేస్తం అక్రమ లబ్దిదారుల జాబితాలు త్వరలో వెల్లడి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్న నేస్తం ద్వారా అక్రమంగా లబ్ది పొందిన వైసిపి కార్యకర్తల జాబితాలను త్వరలో బయటపెడతామని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. ఎనభైవేలకు పైగా ఉన్న నేతన్న నేస్తం జాబితాలో దాదాపు 36వేల మంది వైసిపి నాయకులే అని ప్రాధమిక విచారణలో స్పష్టం అయ్యిందన్నారు. శనివారం మంత్రి …

Read More »

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 170 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరుగుతున్నటువంటి ఆధునీకరణ పనులను నూతన విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా మోడ్రన్ ఫిష్ మార్కెట్ నందు మంచినీటి సదుపాయం 11వ నెంబర్ వరకు నంబర్ జెట్టి వరకు త్రాగునీటి వసతి కల్పించాలని విశాఖ పోర్టు , జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఫిషింగ్ హార్బర్ లోనే మరమ్మత్తులు చేసుకోవడానికి సరైన సదుపాయం లేదని డ్రై డాక్ లో ఉన్నటువంటి …

Read More »

వరలక్ష్మినగర్ లో కమ్యూనిటీ హాలును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం

-ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరలక్ష్మి నగర్ లోని కమ్యూనిటీ హాలును అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ వరలక్ష్మి నగర్లో ఉన్న కమ్యూనిటీ హాలును ఎమ్మెల్యే గద్దె రామమోహన్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో వరలక్ష్మి నగర్ లో కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులను చేపట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులతో ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా …

Read More »

అమరావతి పనులు అతివేగంగా జరుగుతున్నాయి…

-ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో అమరావతిలో అతివేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. శనివారం ఉదయం 4వ డివిజన్ ఫిల్మ్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్మ్ కాలనీ మెయిన్ రోడ్డు, 1, 2 క్రాస్ రోడ్డుల నిర్మాణానికి రూ. 19.99 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ …

Read More »

రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం 5.00 గంటలకు రేణిగుంట విమానాశ్రయం కు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఘనంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వాగతం పలికారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్, డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ నాయుడు, ల్యాండ్ అండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ కలెక్టర్ …

Read More »

డాక్టర్ తరుణ్ కాకాని కి రాష్ట్రీయ స్వయంసేవక్ సత్కారం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ తరుణ్ కాకాని, ప్రముఖ బీజేపీ ఏపీ నాయకులు,సీఈఓ, ఏబీసీ-అమరావతి బోటింగ్ క్లబ్, ఏపీ స్టేట్ రోయింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, ఖేలో ఇండియా సభ్యుడు-దక్షిణ భారతదేశం, బాల భారతి సంస్కృత శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ ద్వారా సత్కరించారు. సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) అనుబంధ సంస్థ, సంస్కృతభారతి, న్యూఢిల్లీ . కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎస్వీ రామారావు, ఈవో, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల మరియు తిరుపతి …

Read More »

కడియం గ్రామంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు..

-సీజనల్ వ్యాధులు ప్రభలకుండా అధికారులు సమన్వయంతో వ్యక్తిగత బాధ్యతతో విధులు నిర్వహించాలి. -ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కే.దినేష్ కుమార్ కడియం, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రభలకుండా శుద్ధిచేసిన రక్షిత తాగునీటిని ప్రజలకు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కే దినేష్ కుమార్ ఆదేశించారు. శనివారం కడియం మండలం కడియం గ్రామంలోని శెట్టిబలిజపేటలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పంచాయితీ, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పర్యటించి …

Read More »

సమర్ధ అధికారికి కీలక బాధ్యతలు

-అబ్కారీ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్న ముఖేష్ కుమార్ మీనా -ప్రధాన ఎన్నికల అధికారిగా శాంతియుత ఎన్నికలు , అత్యధిక పోలీంగ్ శాతం నమోదుతో చరిత్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా అబ్కారీ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గురుతర బాధ్యతలలో ఉన్న మీనాను కేంద్ర ఎన్నికల సంఘం రీలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే …

Read More »