Breaking News

Daily Archives: July 18, 2024

ఆగమ పరీక్షలు -2024

-వైదిక, స్మార్త, పాంచరాత్ర, వైఖానస, తంత్రసార, వీరశైవ, చాత్తాద శ్రీ వైష్ణవ, గ్రామ దేవత ఆగమములో ప్రవేశ, వర, ప్రవరస్థాయిలకు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు -20 సెప్టెంబర్, 2024 లోగా ఆన్ లైన్ లో అప్లికేషన్ లు సమర్పించాలని వెల్లడి -40 సంవత్సరాల వయస్సు నిండిన వారికి వ్రాత పరీక్షల నుండి మినహాయింపు -వివరాలు వెల్లడించిన ఆగమ పరీక్షల కంట్రోలర్, దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగమ పరీక్షలు -2024కు …

Read More »

“రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ”

-ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని ఉల్లంఘించ కుండా సంయమనం పాటించాలి -హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడి అమరావతి, జూలై 18: రాష్ట్రంలో శాంతి భద్రతలకు (లా అండ్ ఆర్డర్) ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని మంత్రి అనిత తెలిపారు. క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు, కులాలను పరిగణన లోకి తీసుకునే ప్రసక్తే లేదని, శాంతి భద్రతల (లా అండ్ ఆర్డర్) పరిరక్షణ కోసం కఠిన చర్యలు …

Read More »

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దడానికి అన్ని జిల్లాల్లో సమావేశాలు

-కేసలి అప్పారావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దడానికి 26 జిల్లాల్లో సమావేశాలు,అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు మేరకు ఇటీవల కాలంలో బాలలు మీద జరుగుతున్న దురదృష్టకర సంఘటనలు దృష్ట్యా అన్ని శాఖల సమన్వయం, భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దిడానికి కమిషన్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జూన్ 30 వ …

Read More »

పొందూరు ఖాదీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ చరిత్రలో చేనేత యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఆగష్ట్ 07వ తేదీని జాతీయ చేనేత దినోత్సవముగా 2015 సంII నుండి జరుపుకొనుచున్నాము. స్వాతంత్ర్య ఉద్యమ సమయములో ప్రజలలో చైతన్యమును రగిలించుటకు, స్వదేశీ వస్తు ఉద్యమములో భాగంగా చేనేత వస్త్ర ఉత్పత్తి కేంద్రముగా సాగిన ఉద్యమమునకు గుర్తుగా జాతీయ చేనేత దినోత్సవముగా జరుపుకొనుచున్నాము. స్వాతంత్ర్య ఉద్యమములో భాగంగా, మహాత్మా గాంధీగారిని ప్రభావితం చేసిన పొందూరు ఖాదీ వస్త్రములు శ్రీకాకుళంనకు25కి.మీ. ల దూరములోయున్న పొందూరు గ్రామములో తయారు కాబడి ప్రసిద్ధి …

Read More »

ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయి పర్యటనల్లో సంబందిత అధికారులు కూడా పాల్గొని, పర్యటనలో గుర్తించిన సమస్యల పరిష్కారనికి వేగంగా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గుంటూరు తూర్పు ఎంఎల్ఏ మహ్మద్ నసీర్ తో కలిసి, నియోజకవర్గంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మెరుగైన పారిశుధ్యం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఇంజినీరింగ్, ప్రజారోగ్య …

Read More »

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్జీఒ సంఘం అండ

-సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి పరిష్కారానికి కృషి. -ఏపీ ఎన్జీవో ఎన్టీఆర్ నేత ఎ. విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ ఉద్యోగులకు ఇకపై ఏపీ ఎన్జీవో సంఘం అన్నివేళలా అండగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ అన్నారు. గాంధీనగర్ లోని ఎన్జీవో హోమ్ లో గురువారం నాడు ఏపీ ఎన్జీజీఓస్ నగర శాఖ అధ్యక్షులు సీవీఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలోతొలి సారిగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సభ్యత్వం కల్పించారు. నగరంలో వివిధ సచివాలయ …

Read More »

జిల్లాలో డెంగ్యూ, మలేరియా కేసులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ చేపట్టాలి

-జిల్లాలో త్రాగు నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలి -సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సీ ఎస్ క్యాంపు కార్యాలయం నుంచి త్రాగు నీటి సరఫరా, డెంగ్యూ, మలేరియా నివారణ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో …

Read More »

2024-25 ఆర్థిక సంవత్సర లక్ష్యాల మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను ప్రణాళికా బద్ధంగా సాధించాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించబడిన లక్ష్యాల మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ప్రణాళికా బద్ధంగా సాధించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ డ్వామా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు డ్వామా పథక సంచాలకులు శ్రీనివాస ప్రసాద్, వారి అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్లతో కలెక్టర్ సదరు శాఖకు చెందిన విధులు, లక్ష్యాలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. …

Read More »

టైమ్స్ ఆఫ్ ఇండియా వారు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నుండి సహకారం అందిస్తాం

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యతగా టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రీన్ డ్రైవ్ కార్యక్రమం కింద తిరుపతి జిల్లా తడ మండలంలోని శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంత సమీపంలో సుమారు 50 వేల బయో డైవర్సిటీ మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణ దిశగా చేస్తున్న మంచి కార్యక్రమానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక …

Read More »

ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థినీ, విద్యార్థులపై సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లోని విద్యార్థినీ, విద్యార్థుల పట్ల బాధ్యతగా ఎంతో అప్రమత్తంగా, వారిని తమ సొంత పిల్లల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో అంత కన్నా ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాలని, ప్రభుత్వ వసతి గృహాలలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉంచుకుని, వారి ఆరోగ్యం పట్ల, విద్య పట్ల జాగరూకతతో వ్యవహరించాలని ఆగస్ట్ 10 నాటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు సదరు హాస్టళ్లను, గురుకులాలను సందర్శించి వాటిని …

Read More »