Breaking News

Daily Archives: July 19, 2024

అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలి

-15 శాతం గ్రోత్ రేట్ సాధించడం ద్వారా తలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది: సీఎం నారా చంద్రబాబు నాయుడు -వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చర్చించిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చంద్రబాబు చర్చించారు. సచివాలయంలో …

Read More »

నెల్లూరు బారాషహీద్ దర్గా అభివృద్దికి రూ. 5 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు

-రొట్టెల పండుగకు వచ్చిన వారితో జూమ్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి -రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రార్థించాలని భక్తులను కోరిన చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే నెల్లూరు రొట్టెల పండుగ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా, వైభవంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రొట్టెల పండుగ నిర్వహించే బారాషహీద్ దర్గాలో ప్రార్థనల నిర్మాణాలకు రూ. 5 కోట్లు మంజూరు చేసిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పండుగలో పాల్గొనే భక్తులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 …

Read More »

భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

-పూర్తి అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎం రివ్యూ చేశారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఉన్న తాజా పరిస్థితులపై అధికారులను …

Read More »

మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగుల సమావేశం

-సమస్యలు పరిష్కరించాలని టీడీ జనార్ధన్‌కు వినతి -సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని టీడీ జనార్ధన్‌ హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొటిట్‌ బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్‌ అధ్యక్షతన శుక్రవారం రిటైర్ట్‌ ఆర్మీ ఉద్యోగుల సమావేశాన్ని మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏపీ స్టేన్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు, జనరల్‌ సెక్రటరీ వై. రమేష్‌కుమార్‌ …

Read More »

తిరుపతి జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి పుష్కల అవకాశాలు

-తూపిలిపాలెం బీచ్ లో పర్యాటక అభివృద్ధికి చర్యలు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ గూడూరు, వాకాడు, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి పుష్కల అవకాశాలు ఉన్నాయని, తూపీలి పాలెం బీచ్ పర్యాటక అభివృద్ధి కొరకు స్థల పరిశీలన నేపథ్యంలో అధికారులతో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం గూడూరు డివిజన్ నందలి వాకాడు మండలం తూపిలి పాలెం బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు రిసార్ట్స్ ఏర్పాటుకు, అలాగే వాటర్ స్పోర్ట్స్ కు సంబంధిత పర్యాటక శాఖ …

Read More »

పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలమైన ప్రాంతం .. జాయింట్ కలెక్టర్

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలమైన ప్రాంతమని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కోరారు. శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు, రైలు, విమాన రవాణా మార్గాల సౌకర్యాలతో పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాను ఎంపిక చేసుకోదగిన ప్రాంతమని, ఉత్సాహవంతులు పెద్ద ఎత్తున తరలిరావాలని …

Read More »

విజయవాడ నగరపాలక ఇంచార్జ్ కమిషనర్ శానిటేషన్ పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ శుక్రవారం తన పర్యటనలో భాగంగా ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఉన్న పారిశుద్ధ నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ పక్కగా జరగాలని సైడ్ డ్రైన్లు ఎప్పటికప్పుడు పూడికలు తీస్తూ వర్షపు నీటి నిలువలు ఎక్కడ లేకుండా చూసుకోవాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని. వర్షం నిరంతరాయంగా పడుతున్నందున సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ నే కాకుండా …

Read More »

ఆధునాతన టెక్నాలజీతో బజాజ్‌ ఆటో పల్సర్‌లో ఎన్‌ఎస్‌400జడ్‌ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బజాజ్‌ ఆటో పల్సర్‌లో ఎన్‌ఎస్‌400జడ్‌ 400 సీసీ బైక్‌ను అధునాతన టెక్నాలజీతో శుక్రవారం ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్‌ అఫ్‌ ఇంజనీరింగ్‌ Ê టెక్నాలజీ డైరెక్టర్‌ జోజి రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదత్‌ బాషా ఏరియా సేల్స్‌ మేనేజర్‌, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ మాట్లాడుతూ ఈ వాహనంలో 4-స్ట్రోక్‌ లిక్విడ్‌ కూల్డ్‌, ఫ్యూయల్‌ ఇంజక్షన్‌ సిస్టమ్‌, 40 హార్స్‌ పవర్‌, 35 ఎన్‌.ఎం.టార్క్‌ అందించగల, 6-స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ కొత్త పల్సర్‌లో …

Read More »

పెండింగ్ భూ సేకరణ, పరిహార పంపిణీ సమస్యల పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ చొరవతో ప్రభుత్వానికి నివేదికలు

-తమ్మిన పట్నం, కొత్త పట్నం భూ సేకరణ పెండింగ్, పరిహార పంపిణీ అంశాలపై గ్రామ సభ నిర్వహించి రైతులతో ముఖాముఖి చర్చించిన కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -గూడూరు నియోజక వర్గ పరిధిలో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సుడిగాలి పర్యటన గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త : తమ్మిన పట్నం, కొత్త పట్నం భూ సేకరణ, పరిహార పంపిణీ తదితర పెండింగ్ అంశాలపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ చొరవ తీసుకుని స్వయంగా సందర్శించి గ్రామ సభ నిర్వహించి రైతులతో ముఖాముఖి చర్చించి …

Read More »

ముస్తాబాద్ బాబా దేవాలయంలో ఈనెల 21న గురుపూర్ణిమ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లో ఉన్న శ్రీ విజయ దుర్గ సమేత మల్లికార్జున స్వామి మరియు శ్రీ సద్గురు సాయినాథ స్వామి వార్ల ఆలయంలో ఆదివారం 21వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి జి వి ఎస్ పద్మావతి ట్రస్టీలు సీనియర్ జర్నలిస్టు నిమ్మ రాజు చలపతిరావు, ఎం దుర్గాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి స్వరూప …

Read More »