Breaking News

Daily Archives: July 21, 2024

అర్బన్ బ్యాంకు ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ది రాజమహేంద్రవరం ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కు శనివారం జరిగిన ఓటింగ్ లెక్కింపు ఎస్ కే వి టి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అత్యంత పగడ్బందీ గా నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఎస్ కే వి టి డిగ్రీ కళాశాల ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు అత్యంత జాగ్రత్తగా లెక్కించవలసి …

Read More »

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో నిడదవోలు మండలం లో విస్తృత పర్యటన

-మత్స్య శాఖ 2 బోట్లు, అగ్ని మాపక ఒక బోటు ద్వారా రెస్క్యూ ఆపరేషన్ -వరద ముంపు గ్రామాల్లో ప్రాథమిక అంచనాలలో భాగంగా పంట పొలాలకు పూర్తిగా నష్టం వాటిల్లినట్లు గుర్తించాం -పునరావాస కేంద్రంలో భోజన ఏర్పాట్ల పరిశీలన -ఆర్ వి రమణ నాయక్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఎర్రకాలువ వలన నిడదవోలు మండలం పరిధిలో ముంపుకు గురైన పలు గ్రామాలను పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని , పునరావాస కేంద్రంలో ఆహారం అందించడం జరిగిందని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ …

Read More »

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్ర టూరిజం మంత్రి  గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించిన…

-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక రంగ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి కేంద్ర టూరిజం మంత్రి  గజేంద్ర సింగ్ షెకావత్ కలవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.  ఆదివారం మంత్రి కందుల దుర్గేష్…ఢిల్లీ లో కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మర్యాదపూర్వకంగా కలసి రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ …

Read More »

పంట ముంపు ప్రాంతాలలో నీటిని యుద్ధప్రాతిపదికన తోడే చర్యలు తీసుకోవాలి

-కొవ్వాడ కాలువ వరద నీరు రాకుండా ఇసుక బస్తాలు వెయ్యాలి -కలెక్టర్ ప్రశాంతి గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పంట పొలాలు కొవ్వాడ కాలువ వరద ప్రభావం వలన నీట మునగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఆదివారం ఉదయం గోపాలపురం మండలం చిట్యాల, వెంకటయాపాలెం గ్రామాల్లో పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కొవ్వాడ కాలువ కారణంగా గోపాపురం మండలంలో చిట్యాల వెంకటయపాలెం గ్రామాల్లో పంట పొలాలు నీట …

Read More »

అన్నదేవర పేట గ్రామంలో కలెక్టర్ , సబ్ కలెక్టర్ పర్యటన

-వరద తీవ్రత కు అనుగుణంగా పునరావాస కేంద్రాల నిర్వహణ సిద్ధంగా ఉండాలి -కలెక్టర్ పి. ప్రశాంతి తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు కు గురి అయ్యే ప్రాంతాల్లో ఉన్న వారిని ముందుగా గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. ఆదివారం ఉదయం తాళ్లపూడి మండలం అన్నదేవర పేట గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి . ప్రశాంతి గోదావరి బండ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. గోదావరి నదికి …

Read More »

ప్రతిభ గల పావురాలకు పట్టం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పావురాల ప్రియులు ప్రతిభ గల పావురాలకు నిర్వహించే పోటీలో విజేతగా నిలిచిన శాంతి కపోతాలకు బహుమతులు అందజేసే కార్యక్రమం ఘనంగా నగరంలో జరిగింది. ఆదివారం వడ్డేశ్వరం కె.ఎల్‌.యూనివర్శిటీ ఆడిటోరియంలో ఎపి హోమింగ్‌ ఫీజియన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ద్వారా ఈ పోటీలో గెలుపొందిన పావురాల బహుమతుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా తమిళనాడు నుండి ఆర్‌.ఆర్‌.ప్రసాద్‌, పళని అప్పన్‌, కరాటే ఈశ్వర్‌, సత్యా, ఉదయ్‌కుమార్‌, ధన్‌సింగ్‌ తదితరులు, హైదరాబాద్‌ నుండి డాక్టర్‌ షాకీర్‌ నోమన్‌, పాండిచ్చేరి నుండి …

Read More »

వ్యాస పూర్ణిమ, గురుపౌర్ణమి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది. కాని చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ , దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేక పోతున్నాము. మన అజ్ఞానం ఎంతంటే? దీపం వెలిగించ మన్నప్పుడు నీటికీ , నూనెకు తేడా తెలియనట్టు వంటి చీకటి స్థితిలో ఉన్నాము. మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం. గురువు అంటే :- గురువు అంటే బ్రహ్మ , విష్ణు , …

Read More »