Breaking News

Daily Archives: July 23, 2024

గ్రామాల అభివృద్ధిలో స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని స్వాగతిస్తాము

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో కరూర్ వైశ్య బ్యాంక్ ఎమ్.డి. మరియు సిఈఓ బి.రమేష్ బాబు భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల అభివృద్ధిలో ప్రముఖ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ప్రవాస భారతీయుల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని స్వాగతిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వారు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానికులకూ బాధ్యత కల్పించే అంశంపైన ఆలోచన చేస్తున్నామన్నారు. మంగళవారం సాయంత్రం కరూర్ వైశ్య బ్యాంక్ ఎమ్.డి. …

Read More »

విశాఖ అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి మొద‌టి ద‌శ ప‌నులు సెప్టెంబ‌ర్ నెలాఖ‌రుకు పూర్తి చేయాలి.

-యూజీడీ ప‌నుల పురోగ‌తిపై మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌మీక్ష‌ -ఈనెల 26 న మ‌రోసారి స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి ప‌నుల‌పై అధికారులు,కాంట్రాక్ట్ సంస్థ‌ ప్ర‌తినిధుల‌తో మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ స‌మావేశ‌మ‌య్యారు..విజ‌య‌వాడ‌లోని సీఆర్డీఏ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశానికి జీవీఎంసీ అధికారుల‌తో పాటు యూజీడీ ప‌నులు చేస్తున్న టాటా ప్రాజెక్ట్స్ సంస్థ ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు..విశాఖ‌ప‌ట్నంలోని పెందుర్తి,గాజువాక‌,మ‌ల్కాపురం ప్రాంతాల్లో రెండు ప్యాకేజిలుగా అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి ప‌నులను చేప‌ట్టారు…ఈ రెండు ప్యాకేజిల ప‌నుల‌ను టాటా …

Read More »

పోలవరం, అమరావతికి మంచి రోజులు..

-వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత -బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు శుభ పరిణామం -రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పోలవరం, అమరావతికి మంచి రోజులు వచ్చాయని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు శుభ పరిణామమని మంత్రి …

Read More »

కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చడంపై జిల్లా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, కందుల నారాయణ రెడ్డి, బి.ఎన్ విజయ్ కుమార్, డా. ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఎం. ఎం. కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని …

Read More »

ప్రతి రెండు, మూడునెలలకు కుప్పం వస్తా…

– మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా – ఏ సమస్య ఉన్నా..పరిష్కారానికి సత్వర చర్యలు – అధికారం శాశ్వతం కాదు…మీ ప్రేమాభిమానాలు శాశ్వతం – కమ్మగుట్టపల్లి మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి వ్యాఖ్య కుప్పం, కమ్మగుట్టపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : అధికారం శాశ్వతం కాదు..అధికారం ఉందని, మీరు చంద్రబాబుకు ముఖ్యమంత్రి అయ్యేందుకు సహకరించారని ఇక్కడకు నేను రాలేదు. మా కుటుంబంపై మీరు 40ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రతిఫలంగా మీకు ఏదోఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను అని కుప్పం నియోజకవర్గం, కమ్మగుట్టపల్లి గ్రామ …

Read More »

పోలవరం ప్రాజెక్టు డిజైన్లకు అనుమతులు ఇప్పించండి…

-సిడబ్ల్యుసి చైర్మన్ ను కలిసి కోరిన మంత్రి రామానాయుడు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు సేఫ్టీకి రాజీ పడకుండా డిజైన్లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని సి డబ్ల్యూ సి చైర్మన్ కుష్వేందర్ ఓహ్ర ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఎన్డీఏ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత పోలవరం ప్రాజెక్టుయేనన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి డిజైన్లు లో జాప్యం లేకుండా అనుమతిలిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో మంగళవారం …

Read More »

బాధితులకు బాసటగా…

-సమస్యలతో వచ్చిన వారికి మంత్రి కొల్లు రవీంద్ర తక్షణ పరిష్కారం -తప్పుడు కేసులు, సమస్యలపై అధికారులకు ఫోన్ -వెల్లువలా తరలి వచ్చిన వైసీపీ అరాచక పాలనా బాధితులు -ప్రశ్నిస్తే కేసు అనేలా గత పాలన సాగిందన్న మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రశ్నిస్తే కేసు, ఎదురిస్తే దాడి అనేలా సాగిన జగన్ రెడ్డి అరాచకాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని గనులు, భూగర్భ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన …

Read More »

జూలై 25న ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా..!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 25వ తేదీన అనగా గురువారం జిల్లా కార్యాలయంలో జాబ్ మేలా(I T I college backside) ఉపాధి కల్పన శాఖ మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మినీ బాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు. ఈ జాబ్ మేళా ను ఉమ్మడి కృష్ణ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఈ మినీ జాబ్ మేళా …

Read More »

” టిండాల్ కం డ్రైవర్ ” కోర్సు శిక్షణ పొందుటకు దరఖాస్తులు ఆహ్వానం

-ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం నుండి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చును -మత్స్య శాఖ అదనపు సంచాలకులు టి. సుమలత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ” టిండాల్ కం డ్రైవర్ ” కోర్సు 73వ బ్యాచ్ లో శిక్షణ పొందుటకు గాను అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నామని మత్స్య శాఖ అదనపు సంచాలకులు టి. సుమలత ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి …

Read More »

వరుస విద్యుత్ ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస విద్యుత్ ప్రమాదలపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిoచాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. చనిపోయిన వారికి రూ.5లక్షల పరిహారం ఇవ్వటం ముఖ్యం కాదని.. ప్రమాదాలు జరగకుండా చూసి ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని తెలిపారు. విధుల్లో విద్యుత్ సిబ్బంది అలసత్వాన్ని ఏమాత్రం ఉపేక్షించబోనని తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలకు వెనకాడబోమని మంత్రి హెచ్చరించారు. ప్రాణం ఎంతో …

Read More »