Breaking News

Daily Archives: July 25, 2024

ప్రజల సంతృప్తే ప్రధానం

-ప్రజల యోగక్షేమాలే లక్ష్యం -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఐఏఎస్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ ఎం ధ్యానచంద్ర బుధవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖాధిపతులందరూ కమిషనర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సంతృప్తే ప్రధానంగా, ప్రజల యోగక్షేమాలే లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ పనిచేస్తుందని అన్నారు. నగర పరిధిలో ఉన్న …

Read More »

విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కమిషనర్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ ఎం ధ్యానచంద్ర ఐఏఎస్ గురువారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ని మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి కమిషనర్ హెచ్ఎం ధ్యాన చంద్ర ఐఏఎస్ ని స్వాగతిస్తూ, పూల మొక్కను ఇచ్చారు.

Read More »

అన్న క్యాంటీన్ కి అన్ని వసతులు ఉండేటట్టు చర్యలు తీసుకోండి

-అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ ఎం ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఐఏఎస్ గురువారం తన పర్యటనలో భాగంగా సర్కిల్ 2, ధర్నా చౌక్ పక్కన గల అన్న క్యాంటీన్ ని పరిశీలించారు. అన్న క్యాంటీన్ లో అన్ని వసతులు కలిగి ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని, ఫ్లోరింగ్ ఫినిషింగ్ నాణ్యత ప్రమాణాలతో చేయాలని, త్రాగునీటి సౌకర్యాలు ప్రజలకు కల్పించాలని, అన్న క్యాంటీన్ ఆవరణలో పచ్చదనం తో ఆహ్లాదకరమైన …

Read More »

వర్షాకాలంలో సిగ్నలింగ్ వ్యవస్థ యొక్క సరైన పనితీరును నిర్ధారించడానికి చర్యలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలంలో సిగ్నలింగ్ వ్యవస్థ యొక్క సరైన పనితీరును నిర్ధారించడానికి చర్యలు తీసుకున్న భారతీయ రైల్వే భారీ వర్షాల నేపథ్యంలో ట్రాక్‌లో ప్రత్యేక పెట్రోలింగ్, ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు మరియు జిల్లా అధికారులతో సమన్వయం సైతం నిర్ధారించడం జరిగింది. భారతీయ రైల్వేలలో రైల్వే వంతెనలు మరియు ట్రాక్‌ల తనిఖీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే ట్రాక్‌ను నిర్ణీత ఫ్రీక్వెన్సీలో నియమించబడిన అధికారులు తనిఖీ చేస్తారు. సాధారణ నిర్వహణ కోసం నిర్దేశించిన షెడ్యూల్‌తో పాటు, సిగ్నలింగ్ వ్యవస్థ సరైన …

Read More »

అధికారులు తక్షణమే స్పందించి మాకు రక్షణ కల్పించండి…

-నవదంపతులు చైతన్య, ధనుంజయ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కులాంతర వివాహం చేసుకున్న తమకు ఇరువైపుల పెద్దల నుంచి రక్షణ కల్పించాలని నవదంపతులు చిట్టూరి చైతన్య, పంచకర్ల ధనుంజయ కుమార్ లు కోరారు. సందర్భంగా గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత 4సం.లు గా ప్రేమించుకు న్న మేము ఈ యేడాది మార్చి 1వ తేదీన కనకదుర్గమ్మ గుడిలో హిందూ సంప్రదాయంలో కులాంతర వివాహం చేసుకున్నామని తెలిపారు. వివాహానంతరం పటమట పోలీస్ …

Read More »

క్రీడాకారులకు స్ఫూర్తి ఒలింపిక్ రన్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్న సందర్భంగా భారత క్రీడాకారులకు శుభ కాంక్షలు తెలియ చెప్పే నిమిత్తం గురువారం కళాశాలలో ఒలింపిక్ రన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఛార్జ్ ప్రిన్సిపల్ Dr సిస్టర్ రేఖ మాట్లాడుతూ క్రీడలు శారీరక మరియు మానసిక వికాసానికి తోడ్పడతాయి తెలిపారు. భారత దేశ క్రీడాకారులు దేశం గర్వించేలా పథకాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియ చేసారు. ఈ కార్య క్రమం లో Dr సిస్టర్ ఇన్యసియా, స్వప్న వున్నాం ఇంటర్ వైస్ ప్రిన్సిపల్, …

Read More »