-విభజన కంటే గత ఐదేళ్ల పాలనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం.. -రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం.. -అమరావతి అభివృద్ధిని నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం.. -కేపిటల్ ఎక్స్పెండిచర్ను తగ్గించడం వల్ల ఆదాయం తగ్గింది.. -ఫండ్స్ డైవర్ట్ చేశారు.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు.. -జూన్ 2024 నాటికి రూ.9,74,556 కోట్ల అప్పులు.. ఇంకా పెరిగే అవకాశం.. -నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ …
Read More »Monthly Archives: July 2024
‘కుంకీ’ ఏనుగుల కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చిస్తాను
-ఏనుగుల వల్ల పంటలు ధ్వంసంపై అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడం, జనావాసాల్లోకి రావడం వల్ల ప్రజల్లో ఆందోళన కలుగుతోందని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులకులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో అరణ్యభవన్ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏనుగుల వల్ల రైతులకు …
Read More »ఖర్జూరం సాగు అభివృద్ధి చేస్తాం
-రాయలసీమ జిల్లాలకు అనుకూలం – -ఉపాధి హామీలో ఆర్థిక సాయం – -రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఖర్జూరం సాగు అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం రాయలసీమకు చెందిన ఖర్జూరం సాగు రైతులు సచివాలయంలో మంత్రి కి తమ సమస్యలు తెలియచేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ఖర్జూరం సాగు ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని …
Read More »మైనార్టీ విద్యార్థులకు *టెట్ లో ఉచిత శిక్షణ
-రాష్ట్రవ్యాప్తంగా 19 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు -జగన్ ప్రభుత్వంలో మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం -వైసిపి ప్రభుత్వంలో అన్ని వర్గాలు అధోగతి… రాష్ట్ర మైనారిటీ సంక్షేమ,న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ శుక్రవారం …
Read More »విత్తనదృవీకరణ సంస్థ శాకాధిపతులతో సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి వ్యవసాయశాఖ సంచాలకుల (డైరెక్టర్) వారి కార్యాలయము లో శుక్రవారం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్యవసాయం & సహకార) బుడితి రాజశేఖర్ IAS, వారి ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలైన ఉద్యాన, మార్కెటింగ్, పట్టు పరిశ్రమశాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, ప్రణాళిక మరియు విత్తనదృవీకరణ సంస్థ శాకాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినదృష్ట్యా మన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్కు అనుగుణంగా సమర్పించే ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి …
Read More »మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు
-మాంగ్రూవ్ సెల్ ఏర్పాటు చేసి పటిష్ట రక్షణ -కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘మిస్టీ’ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో మడ అడవుల విస్త్రీర్ణం పెంచుతాము -గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించింది… ఈ అంశంపై ముఖ్యమంత్రి తో చర్చిస్తాము -తీర ప్రాంత పరిరక్షణలో మడ అడవుల పాత్ర కీలకం -మడ అడవుల పరిరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి -కార్పోరేట్ సంస్థలు మడ అడవుల పరిరక్షణలో భాగస్వాములు కావాలి -అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన …
Read More »క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
– నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ఛాంపియన్షిప్లు దోహదం చేస్తాయి. – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన – ఘనంగా ప్రారంభమైన ఉమ్మడి కృష్ణా జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2024 పోటీలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సూచించారు. శుక్రవారం నగరంలోని పటమటలోగల చెన్నుపాటి రామకోటయ్య మునిసిపల్ ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి కృష్ణా జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2024 పోటీలను కలెక్టర్ డా. జి.సృజన ప్రారంభించారు. …
Read More »జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం…
-సిసి కెమెరాల పర్యవేక్షణలో నిరంతర ఇసుక సరఫరా పై నిఘా ఉంచేలా చర్యలు.. -జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో ప్రజలకు అవసరమైన ఇసుకను పారదర్శకంగా అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. సృజన గనులు భూగర్భ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. జిల్లాలో ఇసుక డిపోల నిర్వహణపై శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ గనులు భూగర్భ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ …
Read More »అర్ద వార్షిక పుగాకు ఉత్పత్తులు వాడకం నిషేధం అమలు కార్యక్రమం
నేటి పత్రిక ప్రజావార్త : ఏన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారి ఆదేశానుసారం వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా యం సుహాసిని అధ్వర్యంలో NCD -CD కార్యక్రమం అధికారి డాక్టర్ మాధవి పర్యవేక్షణలో విజయవాడ పట్టణ పరిధిలోని కొత్తపేట ప్రాంతంలో పోగాకు ఉత్పత్తులు నిషేధ చట్టం అమలులో భాగంగా అర్ద వార్షిక పుగాకు ఉత్పత్తులు వాడకం నిషేధం అమలు కార్యక్రమం (డ్రెవ్) నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎన్ .హెచ్. ఎం లీగల్ …
Read More »సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు సత్వర అనుమతులు
– నిర్దిష్ట గడువులోగా దరఖాస్తులను పరిష్కరించండి – ఎంఎస్ఎంఈలకు రూ. 1.14 కోట్ల విలువైన రాయితీ ప్రయోజనాలు – డీఐఈపీసీ సమావేశంలో కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగిల్ డెస్క్ విధానం కింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి అందిన దరరఖాస్తులను పరిశీలించి.. త్వరితగతిన అనుమతుల జారీకి కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సూచించారు. శుక్రవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సృజన అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ …
Read More »