Breaking News

Monthly Archives: July 2024

మర్యాదపూర్వక కలయిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్ జిల్లా మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్రను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజి చైర్మన్ నాగుల్ మీరా,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, వారి కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Read More »

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఔదార్యం

-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కేఎల్ రావు నగర్ లో సోమవారం గుండెపోటుతో మరణించిన గుడిమెట్ల ఆశమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది 47 వ డివిజన్ టిడిపి డివిజన్ అధ్యక్షులు నాగోతి రామారావు తో కలిసి పరామర్శించారు. నిరుపేద అయినటువంటి గుడిమెట్ల ఆశమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని నాగోతి రామారావు సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల …

Read More »

గోదావరి ముంపు బాధితులకు పాపులర్‌ షూ మార్ట్‌ వారి సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జులై 18,19,20వ తేదీలలో కురిసిన భారీ వర్షాల వలన గోదావరి నదికి ఉధృతంగా వచ్చిన వరద కారణంగా పెదవాగు ప్రాజెక్టుకు గండి పడి ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుకునూరు మండలాలలో 15 గ్రామాలు పూర్తిగా నీట మునిగి ఆ గ్రామాలలోని వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన గోదావరి ప్రాంతంలో ముంపు బాధితులకు అందించేందుకు పాపులర్‌ షూ మార్ట్‌ వారు 500 దుప్పట్లు, 500 టవల్స్‌, 500 లుంగీలు సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి అందజేసారు. వీటితోపాటు ఎఫ్ట్రానిక్స్ …

Read More »

రాష్ట్రంలో భూములన్ని కబ్జా చేశారు

-ప్రభుత్వం మారగానే ఫైల్ అన్ని మాయం చేయడానికి చూస్తున్నారు -పేదలకు అండగా ఎర్రజెండా నిలుస్తుందని హామీ ఇచ్చిన రామకృష్ణ -బత్తలపల్లిలో భూ పోరాటానికి సంఘీభావం తెలిపిన రాష్ట్ర కార్యదర్శి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా భూ కబ్జాలకు పాల్పడి, కొందరి అధికారుల సహకారంతో రెవెన్యూ రికార్డులనే మార్చేసారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండల కేంద్రంలో స్థానిక సిపిఐ నాయకులు భూ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు …

Read More »

ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె . ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్లతో మాట్లాడారు. ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కారాగారంలోని వసతులను, సదుపాయాలను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఉచిత న్యాయ సేవలు పొందడం ఖైదీల హక్కు అన్నారు. ఖైదీల తరపున …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం మానవ అక్రమ రవాణా వ్వతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ. కె.ప్రకాష్ బాబు , ఇంటర్నేషనల్ స్కూల్ ఇఫ్ టెక్నాలజి అండ్ సైన్స్ ఫర్ ఉమెన్స్ (ఐ. ఎస్.టి.ఎస్ ఇంజనీరింగ్ కాలేజీ), రాజానగరం నందు విధ్యార్థినిలకు “మానవ అక్రమ రవాణా”, “మాదక ద్రవ్యాల నిషేధం” మరియు “ఆంధ్ర ప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం, 1997” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో …

Read More »

జిల్లాలో ప్రశాంతంగా ఏపిపిఎస్సి డిపార్ట్ మెంట్ పరీక్షలు

-ఉదయం పూట పరీక్షలకి హాజరైన 203 మంది ఉద్యోగులు , మధ్యాహ్నం హాజరైన 177 మంది – డీ ఆర్వో జి. నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపి ఎస్సి వారి అధ్వర్యంలో నిర్వహించిన శాఖాపరమైన పరీక్షలు తొలి రోజు రెండూ సెషన్స్ ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా రెవిన్యూ అధికారి / ఏపిపిఎస్సీ జిల్లా నోడల్ అధికారి జి. నరసింహులు తెలియ చేసారు. మంగళవారం స్థానిక అయాన్ డిజిటల్ జోన్ లూథర్‌గిరి నందు పరీక్షల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. ఈ …

Read More »

ఆగస్టు 25 న జే సి యు బి ఎన్నికలు

-ఆగస్టు 9 న ఎన్నికల షెడ్యూల్ విడుదల -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం ది జాంపేట కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్   యొక్క పాలకవర్గం ఎన్నికలు ఆగస్టు 25 న జరుపుటకు ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 9 న విడుదల చేయనున్నట్లు కలెక్టరు పి. ప్రశాంతి తెలిపారు. ది జాంపేట కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నిర్వహణా విషయంలో షెడ్యూల్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ పి. ప్రశాంతి మంగళవారం కలెక్టరేట్ లో  సమావేశం నిర్వహించారు. …

Read More »

పేదవాని ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15 వ తేదీన అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తున్నాం.

-రాజమహేంద్రవరంలో తొలి దశలో మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించుకోనున్నాం. -మలిదశలో మరో రెండు అన్నా క్యాన్లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాని ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు (వాసు) పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మున్సిపల్ కమిషనర్, స్థానిక నాయకులు అధికారులతో కలిసి సందర్శించారు. …

Read More »

వేగం కంటే ప్రాణం విలువైనది..

-ద్విచక్ర వాహనదారులందరూ చట్టపరంగా తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలి. భద్రతా నియమాలు పాటించాలి -జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కోసం ర్యాలీ ని నిర్వహిస్తున్నాం.. -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ను తప్పనిసరిగా వినియోగించాలని, వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని తూర్పు గోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, డి ఎల్ ఎస్ ఏ ఛైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా …

Read More »