Breaking News

Monthly Archives: July 2024

సహకర సంఘాలు బలోపేతం చెయ్యాలి

-ఆడిటింగ్, రికార్డుల నిర్వహణ పై దృష్టి పెట్టాలి -ఎఫ్ పి వో ల ఏర్పాటు పై వ్యవసాయ అనుబంధ శాఖలు ప్రతిపాదనలు పంపాలి -నాబార్డ్ అధ్వర్యంలో ఎన్ జి వో లతో సమావేశం ఏర్పాటు చెయ్యాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సహకార రంగాన్ని పటిష్ట పరచడం , కార్యకలాపాలను సమర్ధ నిర్వహణా కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం డి సి డి సి (జిల్లా సహకార అభివృద్ధి కమిటీ) సమావేశం …

Read More »

ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీకి పూర్తిస్థాయి ఏర్పాట్లు

– తొలిరోజే 99 శాతం మేర పంపిణీకి కృషి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగ‌స్టు 1, గురువారం ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద పెన్ష‌న్ల మొత్తాన్ని ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల వ‌ద్దే అందించే ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న తెలిపారు. ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద చేప‌ట్టే సామాజిక భ‌ద్ర‌తా పెన్ష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ …

Read More »

విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈ 3 కాంప్లెక్స్ నందు ఈట్ స్ట్రీట్ లోని ఫుడ్ జైల్ పంజాబీ తడఖా ఆల్ఫా అరేబియన్ ఫుడ్ తదితర రెస్టారెంట్ లపై ఆకస్మికంగా నేడు ఉమ్మడి కృష్ణాజిల్లా అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహోద్దీన్ నేత్రుత్వంలో దాడులు నిర్వహించారు. పదివేల రూపాయల విలువగల సుమారు 20 కేజీలు పైగా నిల్వ ఉన్న మాంసహారాన్ని, శాఖహారాన్ని గుర్తించినట్లు తెలిపారు. అనంతరం బిర్యానీ రైస్ శాంపిల్స్ సేకరించారు. సీజ్ చేసిన మొత్తం …

Read More »

ఇంటర్ మీడియట్ తర్వాత ఐటి రంగంలో విద్య మరియు ఉపాధి..

-టెబ్బీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు హెచ్ సి ఎల్ టెక్ డిజిటల్ సపోర్ట్ విద్యను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పన.. -రాష్ట్రం లోని జిల్లాల వారీగా ప్రత్యేకమైన డ్రైవ్ ల ద్వారా విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక.. -ఇంటర్ మీడియట్ లో ఒకేషనల్, సిఇసి, హెచ్ ఇ సి, బైపీసీ విద్యార్థులకు అర్హత.. -ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ సిఇఓ ఎన్. సుర్జీత్ సింగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు …

Read More »

క్ర‌మ‌శిక్ష‌ణ‌తో క‌ష్ట‌ప‌డి కెరీర్ ప‌రంగా ఎద‌గాలి…

– ఆత్మ‌విశ్వాసంతో అడుగేసి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాలి – మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుంటూ మ‌న చుట్టూ ఉన్న‌వారిని కాపాడుకుందాం – మాన‌వ అక్ర‌మ ర‌వాణా వ్య‌తిరేక దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మాయిలు ఆత్మ‌విశ్వాసంతో అడుగేసి క్ర‌మ‌శిక్ష‌ణ‌తో క‌ష్ట‌ప‌డి కెరీర్ ప‌రంగా ఎద‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న సూచించారు. మంగ‌ళ‌వారం ప్ర‌పంచ మాన‌వ అక్ర‌మ ర‌వాణా వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా మేరీస్ స్టెల్లా క‌ళాశాల ఆడిటోరియంలో మేరీస్ స్టెల్లా కాలేజీ మ‌హిళా సాధికార‌త సెల్‌, ఫోరం …

Read More »

ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే ఇసుక రవాణా చేయండి… : జాయింట్ కలెక్టర్ నిధి మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందని వాహనదారులు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు రవాణా చేసి ఇసుకను రవాణా చేసి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలన్న ఆశయంతో భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు. ఇసుక రవాణా రేట్ల నిర్దారణ పై ట్రాక్టర్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లతో జాయింట్ కలెక్టర్ నిధి మీనా మంగళవారం కలెక్టరేట్లోని …

Read More »

జాబ్ మేళా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ వారి ఆదేశాల ప్రకారం కృష్ణా జిల్లా లో గిరిజనులు 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణులై మరియు ఇంగ్లీష్ భాష చదవటం మరియు వ్రాయగల నైపుణ్యముతో అర్హులైన గిరిజనుల కొరకు SK Safety Wings (P) Ltd., Secunderabad వారి సౌజన్యముతో జాబ్ మేళ నిర్వహించన పిదప సెలెక్ట్ అయిన గిరిజనులకు పికింగ్, ప్యాకింగ్, స్కానింగ్, లోడింగ్ మరియు అన్ లోడింగ్ వంటి ఉద్యోగ …

Read More »

ఫించన్ల పంపిణీని ఆగస్టు 1వతేదీ ఉ.6గం.లకే ప్రారంభించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీని ఆగస్టు 1వతేదీ ఉ.6గం.లకే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఫించన్ల పంపిణీపై రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి కలెక్టరేట్ నుండి వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు నెలకు 2,40,939 మంది లబ్ధిదారులకు రూ.102.16 కోట్లు పంపిణీ …

Read More »

ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుంటూ ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఏపీపీఎస్సీ, పోలీస్, మెడికల్, విద్యుత్ శాఖ అధికారులతో మే 2024 సెషన్ కు సంబంధించిన ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. పెనమలూరు మండలం కానూరు గ్రామంలోని అయాన్ డిజిటల్ జోన్ సెంటర్లో రేపు ఉదయం 10 గంటల నుండి …

Read More »

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించండి

-జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం, కలెక్టరేట్ ఆవరణలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల …

Read More »