Breaking News

Monthly Archives: July 2024

జిల్లాలో క్రీడా రంగానికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తాం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో క్రీడా రంగానికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. వరుసగా 8 వ రోజు మంగళవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ప్రత్యేక ఉచిత యోగా శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ప్యారీస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ క్రీడలు పురస్కరించుకొని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాటుచేసిన ఒలంపిక్స్ ఫోటోబోర్డుతో సెల్ఫీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని సెల్ఫీ తీసుకున్నారు. …

Read More »

కృష్ణా డెల్టా పరిరక్షణకు నాగార్జునసాగర్ నుంచి కె.ఆర్. ఎం.బి. ద్వారా పులిచింతలకు సాగునీటిని విడుదల చేయించాలి

-కృష్ణానదీ యాజయాన్య బోర్డు (కె.ఆర్.ఎం.బి) ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలి -మచిలీపట్నంలో జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో వెల్లడించిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా డెల్టాకు హక్కుగా రావల్సిన 154 టి.ఎం.సి ల నుంచి ప్రస్తుతం పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు విడుదల అవుతున్న జలాలకు తోడుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టునుంచి పులిచింతలకు కనీసం 10 టి.ఎం.సి లు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ద్వారా విడుదల చేయించి కృష్ణా …

Read More »

పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎంపీ లాడ్స్, సిఎస్ఆర్, ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ లాడ్స్, సిఎస్ఆర్, ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సిసి …

Read More »

ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యంగా మహిళలకు, బాలలకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని హిందూ కళాశాలలోని దైత శ్రీరాములు ఆడిటోరియంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం లో ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు …

Read More »

ముంపు బారి నుండి పంటలను కాపాడాలని, రైతులను ఆదుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ డెల్టాలో సాగునీటి కాలువలు డ్రైనేజీలలో గుర్రపు డెక్క, తూడు తొలగించడం, డీసిల్టేషన్ పనులు ముమ్మరంగా చేపట్టి ముంపు బారి నుండి పంటలను కాపాడాలని, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జల వనరుల శాఖ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ లో మీకోసం హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో …

Read More »

ఏపీలో పాల్ అమలు శభాష్

-నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ ప్రశంస విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో PAL కార్యక్రమం అమలు తీరు బాగుందని యూనివర్శిటీ ఆప్ చికాగో ప్రొఫెసర్, PAL పరిశోధకులు, (నోబెల్ గ్రహీత, 2019) మైఖేల్ క్రీమర్  ప్రశంసించారు. మంగళవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయానికి కార్యాలయానికి విచ్చేసి రాష్ట్రంలో PAL కార్యక్రమం అమలు తీరు గురించి చర్చించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన. శశిధర్ IAS., సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., CSF(సెంట్రల్ …

Read More »

జూలై మాసపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే ఆగస్ట్ 1వ తేదీన పంపిణీ

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జూలై మాసపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఆగస్ట్ 1న ఉదయం షార్ప్ 6 గం. నుండి పంపిణీ చేయనున్నామని, ఏదైనా సాంకేతిక కారణాలవలన పెన్షన్ అందకుండా మిగిలిపోయిన వారికి మరుసటి దినం 2వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని తెలుపుతూ లబ్ధిదారులు1వ తేదీన వారి ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం …

Read More »

జిల్లాలోని రిజర్వాయర్ పెండింగ్ పనులను వేగవంతం చేయండి

-జిల్లా కలెక్టర్ డా .ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని రిజర్వాయర్ పెండింగ్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు తెలుగు గంగ ప్రాజెక్టు, గాలేరు – నగరి సుజల స్రవంతి, బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్ పెండింగ్ పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. …

Read More »

నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లను నాణ్యతగా సకాలంలో చేసి ప్రజలకు సేవలు అందించాలి

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భూములు, స్థలాలు, ఇళ్లు తదితర ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిబంధనల మేరకు మాత్రమే సకాలంలో నాణ్యతగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు తిరుపతి జిల్లాలోని జిల్లా రిజిస్ట్రార్ మరియు 16 మంది ఉప రిజిస్ట్రార్లతో జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి …

Read More »

జిల్లా స్థాయిలో డిపిఓ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు నంబర్ 9441725450

-కాల్ సెంటర్ పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గ్రామీణ ప్రాంతం నందు పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ ను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వారి కార్యాలయము, తిరుపతి నందు ఏర్పాటు చేసివున్నారని ప్రజలు వినియోగించుకోవాలని తెలుపుతూ జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ కాల్ సెంటర్ యొక్క పోస్టర్ ను ఆవిష్కరించి పేర్కొన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతం నందు పారిశుద్ధ్యం, …

Read More »