Breaking News

Monthly Archives: July 2024

వాట్సప్ సమాచారంతో మెరుపువేగంతో స్పందించిన మంత్రి లోకేష్

-దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జిఓ విడుదల -25మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన యువనేత -లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగ విద్యార్థి మారుతీపృధ్వీ సత్యదేవ్ -రేపు (8-7-24) సోమవారం ఉండవల్లి నివాసంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థల్లోప్రవేశం పొందిన దివ్యాంగ విద్యార్థులను కలిసి అభినందించనున్న విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబిఎ చేసి చదువు విలువ తెలిసిన రాష్ట్ర విద్య, ఐటి శాఖల …

Read More »

BEE leads Mission LiFE to propel climate economy, sustainable growth

-BEE is planning to continue its efforts in major cities of Andhra Pradesh to drive Mission LiFE Vijayawada, Neti Patrika Prajavartha : The Bureau of Energy Efficiency (BEE) is spearheading the national rollout of Mission LiFE, urging Southern State governments to champion the new climate economy to promote long-term economic growth in their respective States and inspire individuals to contribute …

Read More »

గోవా వెళ్లే ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌

జనరల్‌ డెస్క్‌, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌ అందించింది రైల్వే శాఖ. సికింద్రాబాద్‌ టూ వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలు (17039/17040) పట్టాలెక్కింది. ఇప్పటివరకు వారానికి ఒక రైలు 10 కోచ్‌లతో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి గుంతకల్‌ చేరుకుని.. అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్‌లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇదికాకుండా కాచిగూడ `యలహంక మధ్యన ప్రయాణించే డైలీ …

Read More »

రెండు రాష్ట్రాల సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విభజన తరువాత గత పది సంవత్సరాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన ఉభయ రాష్ట్రాల సమస్యలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరపడం ముదావహం అని సిపిఐ (యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అపోహలకు అవకాశం లేకుండా చర్చలు పారదర్శకంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఉభయ రాష్ట్రాలను అభివృద్ధి చేయడంలో విభజన హామీలను నెరవేర్చటంలో మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి డా. ఎల్. మురుగన్

-దేశ ప్రజలు ఆయు ఆరోగ్య, సంపదలతో విలసిల్లాలని, దేశ ప్రధాని వికసిత్ భారత్ సంకల్పం నెరవేరి భారత దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరుకున్నాను:  కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని  కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కేంద్ర …

Read More »

పర్యావరణ పరిరక్షణే లక్ష్యం… : ఎమ్మెల్యే సుజనా చౌదరి

-చెట్లు నాటడం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చు విజయవాడ పశ్చిమ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా అందరూ చెట్లు నాటడం అలవర్చుకోవాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 42వ డివిజన్ హెచ్ బి కాలనీలో వాటర్ ట్యాంక్ వద్ద అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమంలో సుజనా చౌదరి పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలనీ పిలుపునివ్వడం జరిగిందని …

Read More »

మన దేశంలో గురువులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది…

-వేదవ్యాసుని జయంతి సందర్భంగా గురుపూజ మహోత్సవం -మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి -విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మనదేశంలో గురువులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని వేదవ్యాసుని జయంతి సందర్భంగా గురుపూజ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ (ఆర్ ఎస్ ఎస్) విజయవాడ మహా నగర్ సంఘ్ చాలక్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని పి.బి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా …

Read More »

రాజమండ్రికి మంత్రి సత్య కుమార్ యాదవ్ రాక…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జూలై 8వ తేదీ సోమవారం హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 7:40 రాజమండ్రీ (మధురపూడి) విమానాశ్రయం కు చేరుకుంటారు. అక్కడినుండి ఉదయం 7:50 కి బయలుదేరి అనపర్తికి ఉదయం 8.50 చేరుకుంటారు. అనపర్తి గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి ఉదయం 9:40 వరకు 100 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధు లతో కలిసి పాల్గొంటారు. అక్కడనుండి బయలుదేరి ఉదయం …

Read More »

తిరుమల చేరుకున్నకేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం. రాత్రి కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న గౌ. కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ కి సాదర స్వాగతం పలికిన లైజన్ అధికారి మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, ఆల్ ఇండియా రేడియో ప్రసార భారతి తిరుపతి డిడి , ప్రోగ్రాం మేనేజర్ సుధా మోహన్ తదితరులు. రేపు ఆదివారం విఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి …

Read More »

సహకార వ్యవస్థ నిర్వీర్యం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి … ఫణి పేర్రాజు, సురేష్ నాయుడు

-రాష్ట్ర అభివృద్ధిలో సహకార శాఖ ఉద్యోగులు ప్రభుత్వానికి అన్ని విధాల అండగా ఉంటాం… ఫణి పేర్రాజు మరియు సురేష్ నాయుడు -కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా జి. సురేష్ నాయుడు ఎన్నిక… ఫణి పేర్రాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు ఏపి కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఫణి పేర్రాజు అధ్యక్షతన విజయవాడలో సహకార భవన్ నందు జరిగినది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 26 జిల్లాలు మరియు కమిషనర్ …

Read More »