Breaking News

Monthly Archives: July 2024

ప్రధాని నరేంద్ర మోదీ తో జనసేన పార్టీ పార్లమెంట్ సభ్యులు సమావేశం

-రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులకు సహకరించాలని వినతి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ని జనసేన పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలు ఆంధ్రప్రదేశ్ కు ఉండాలని, రాష్ట్ర అభివృద్ధిని ముందుండి నడిపించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు, రాష్ట్ర విభజన అంశాలు, కేంద్ర నుంచి రావాల్సిన గ్రాంట్లు అంశాలను నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో టూరిజం …

Read More »

వైసీపీ పాలనలో గ్రామాల నుంచి నిధులు మళ్లింపు తప్పితే ఇచ్చింది లేదు

-నిధులు, పథకాలు, రావాల్సిన వాటాలపై హై లెవెల్ కమిటీలో చర్చిస్తాం -ఆర్థిక బలంతోనే పంచాయతీల్లో అభివృద్ధి -ఆడ బిడ్డల అదృశ్యం మీద ప్రత్యేక సెల్ ఏర్పాటుపై దృష్టి -గత ప్రభుత్వం ఆడబిడ్డలు అదృశ్యంపై అసలు పట్టించుకోలేదు -జల్ జీవన్ మిషన్ నిధులతో రాష్ట్రమంతటా తాగు నీరు అందిస్తాం -కాలుష్యరహిత పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం -కాకినాడ జిల్లా అధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘గత ప్రభుత్వ పాలనలో పంచాయతీలన్నీ …

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా హరిప్రసాద్  నామినేషన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జనసేన పార్టీ శాసనసభ్యులు లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, పత్సమట్ల ధర్మరాజు, గిడ్డి సత్యనారాయణ, వర ప్రసాద్ తదితరులు వెంటరాగా రిటర్నింగ్ అధికారి ఎమ్. విజయరాజుకి …

Read More »

ఈ నెల 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఈ నెల 8న విజయవాడ CK కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరగనున్నాయి. YSR గారికి ఘనంగా నివాళులు అర్పించడానికి, ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలు, ఏపి, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు, …

Read More »

విలువ‌ల‌తో కూడిన విద్యతోనే విద్యార్థుల స‌మ‌గ్రాభివృద్ధి

– వ‌సతి గృహాల విద్యార్థుల‌ను ఉజ్వ‌ల కెరీర్ దిశ‌గా న‌డిపించాలి – ప్ర‌త్యేక స‌హ పాఠ్య కార్య‌క్ర‌మాలను ప్ర‌ణాళిక ప్ర‌కారం అమ‌లుచేయాలి – అధికారుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌స‌తి గృహాల్లో ఉండి చ‌దువుకుంటున్న విద్యార్థుల‌కు విలువ‌ల‌తో కూడిన విద్య అందేలా చూడ‌టంతో పాటు భ‌విష్య‌త్తులో ఉన్న‌త కెరీర్‌ను సొంతం చేసుకునే దిశ‌గా వారిని న‌డిపించాల‌ని.. ఇందుకు షెడ్యూల్ ప్ర‌కారం ప్ర‌త్యేక స‌హ‌పాఠ్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం …

Read More »

మత్స్య సహకార సంఘ సభ్యుల శిక్షణ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాధమిక మత్స్య సహకార సంఘములను మత్స్య రైతుల ఉత్పత్తిదారుల సంఘములగా ఏర్పాటుచేసుకుని, సకాలంలో ఎన్నికలు నిర్వహించి ఎప్పటికప్పుడు కార్యవర్గ సమావేశాలను జరుపుకుంటూ పారదర్శకంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించుకుని మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా ఆలోచన చేయాలని సహకార శిక్షణ ఇన్‌స్టిట్యూట్‌ ప్రిన్సిపాల్‌ యం. రామ్మెహన్‌రావు అన్నారు. మత్స్యకార సంఘాల బలోపేతంపై మంగళవారం స్థానిక గవర్నర్‌ పేటలోని జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో మత్స్యశాఖ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి సహకార శిక్షణ ఇన్‌స్టిట్యూట్‌ ప్రిన్సిపాల్‌ యం. రామ్మెహన్‌రావు ముఖ్య …

Read More »

రైల్వే ఉద్యోగుల కోసం ఆదాయపు పన్ను శాఖ అవగాహన కార్యక్రమం

-సమయానికి సరైన ఆదాయపు పన్ను చెల్లించడం మన విధి – DRM, విజయవాడ డివిజన్, SCR విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్, దక్షిణ మధ్య రైల్వే మరియు ఆదాయపు పన్ను శాఖ తమ ఉద్యోగులు మరియు అధికారులకు ఈరోజు, అంటే జూలై 2, 2024న విజయవాడలోని డివిజనల్ రైల్వే ఆడిటోరియంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథిగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ పాటిల్ …

Read More »

ఏపీ టెట్ సిలబస్ గురించి అపోహ వద్దు

-ఫిబ్రవరి 2024 టెట్ సిలబస్ ఆధారంగా పరీక్షకు అభ్యర్థులు సన్నద్ధం కావాలి -పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం మెగా డీఎస్సీ కంటే ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్, షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలు ఇప్పటికే వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. అయితే …

Read More »

తిరుపతి జిల్లా కలెక్టర్ గా డా.ఎస్. వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న డా.ఎస్. వెంకటేశ్వర్ ఐ.ఎ.ఎస్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే వారు తిరుపతి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

Read More »

మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు అందరూ కలిసికట్టుగా పటిష్టంగా పనిచేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అన్ని పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు అందరూ కలిసికట్టుగా పటిష్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్ నుండి స్త్రీ శిశు సంక్షేమ అధికారులు, లోకల్, ఇంటర్నల్ కమిటీల సభ్యులు, నోడల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని …

Read More »