Breaking News

Daily Archives: August 3, 2024

మ‌ట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘ‌ట‌న‌పై చలించిన సీఎం చంద్రబాబు

-తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథగా మిగిలిన బాలికకు రూ.10 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు -బాలిక సంర‌క్షణ బాధ్యత తీసుకుంటామ‌ని సీఎం ప్రక‌టన -నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో ఘటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో అర్థరాత్రి స‌మ‌యంలో మ‌ట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు …

Read More »

రైతులకు ఇది వరలో రావలసిన రాయితీ బకాయిలు విడుదల

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో ఉద్యాన పంటలు పండిస్తున్న రైతులకు ఇది వరలో రావలసిన రాయితీ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసింది. ఈ మేరకు 2022-23 2023-24 సంవత్సరాలకు సంబంధించిన రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం (RKVY) క్రింద రైతులకు రావలసిన రాయితీ బకాయిలు ఇప్పటికే రు.20 లక్షలు నిధులు విడుదల చేసారు. తదనుగుణంగా జిల్లా స్థాయిలో నా ఆమోదంతో రైతుల ఖాతాలలో రాయితీ నిధులు జమ అయ్యేట్టు కార్యాచరణ కూడా జరిగింది. అదే విధంగా 2023 …

Read More »

రాష్ట్ర ప్రభుత్వ చొరవ తో ఇంటర్ తో ఉద్యోగ అవకాశాలు… : విక్టర్ బాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ జిల్లా లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ చొరవ తో ఉద్యోగులుగా మారనున్నా మహత్తర అవకాశం లభిస్తుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు. జిల్లాలో 2022-23,2023-24 విద్య సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసిన వారు మరియు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అని ఆయన పేర్కొన్నారు.వీరికి జిల్లా ఉపాధి కల్పన శాఖ …

Read More »

భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ఆయన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి భూ సమస్యలకు సంబంధించిన అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూములకు నష్టపరిహారం చెల్లింపు, ల్యాండ్ అలినేషన్, 22ఏ భూముల తొలగింపు, గన్నవరం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టు, భారత సాల్ట్, మల్లవల్లి పారిశ్రామిక వాడల భూసేకరణ, సమస్యలపై ఆయన …

Read More »

కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మను కలిసిన మంత్రి కొలుసు పార్థసారథి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మను తిరుమల లోని లైలావతి అతిథి గృహంలో ఆం.ప్ర రాష్ట్ర సమాచార శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మర్యాద పూర్వకంగా కలిశారు.

Read More »

తిరుమలకు చేరుకున్న మంత్రి కొలుసు పార్థసారథి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి రెండు రోజులు పర్యటనలో భాగంగా శనివారం రాత్రి తిరుమల చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి కి టీటీడీ ఓఎస్డి సత్రా నాయక్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర రావు, డిఈ శ్రీనివాసరావు, ఎఈ లు మహేష్, శ్రీరామ్ రెడ్డి, ప్రోటోకాల్ కృష్ణయ్య తదితరులు పుష్ప గుచ్చాలు …

Read More »

ఓపెన్ స‌్కూల్ ద‌్వారా చదువు మళ‌్ళీ కొనసాగిద‌్దాం… బంగారు భవితకు బాటలు వేద‌్దాం

-సామాజిక సేవతో కూడినది సార‌్వత‌్రిక విద‌్య -నియత విద‌్యకు సార‌్వత‌్రిక విద‌్య సమాంతరం -డిజీ లాకర్ లో ఓపెన్ స‌్కూల్ దృవీకరణ పత‌్రాలు తిరుచానూరు, నేటి పత్రిక ప్రజావార్త : మానివేసిన చదువు మళ‌్ళీ కొనసాగిద‌్దాం… బంగారు భవితకు బాటలు వేద‌్దాం అన‌్న నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స‌్కూల్ ను ప‌్రభుత‌్వం సర‌్వజనులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని తిరుపతి జిల్లా ప‌్రభుత‌్వ పరీక్షలు సహాయ సంచాలకులు, ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ గురుస‌్వామి రెడ్డి అన‌్నారు. తిరుపతి జిల్లాలోని ఓపెన్ స‌్కూల్ అధ‌్యయన …

Read More »

పులికాట్ సరస్సు ముఖ ద్వారం పూడిక తీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక రంగ అభివృద్ధి

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పులికాట్ సరస్సు ముఖ ద్వారం వద్ద పూడిక తీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక రంగ అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ పులికాట్ సరస్సు ముఖ ద్వారం పూడిరాయ దరువు వద్ద పూడికతీత ద్వారా పులికాట్ మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక అవకాశాలు మెరుగు పడతాయని, పరిసర ప్రాంతాల్లోని గ్రామాల …

Read More »

దోమల నియంత్రణకు పటిష్టమైన చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమ కాటు వల్ల కలుగు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా లాంటి జ్వరాలను అరికట్టేందుకు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, శనివారం సాయంత్రం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 64 డివిజన్లో ప్రజా ఆరోగ్య విభాగం పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రజలను జ్వరాల బారిన పడకుండా ఆటో ఫకింగ్ మరియు హ్యాండ్ ఫాగింగ్ చేశారు. కేదారేశ్వరపేట, ఫైజర్ పేట, ఆంజనేయ వాగు, బాంబే …

Read More »