Breaking News

Daily Archives: August 5, 2024

అక్టోబ‌ర్ 2న విజ‌న్ 2047 ప‌త్రం విడుద‌ల‌

-ప్ర‌తి జిల్లాలో 15 శాతం వృద్ధి సాధ‌నే ల‌క్ష్యం -క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక వివ‌రించిన ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబ‌ర్ 2వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం విజ‌న్ 2047 విక‌సిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ డాక్యుమెంటును విడుద‌ల చేస్తుంద‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్వి పీయూష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ గురించి క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న వివ‌రించారు. ప్ర‌స్తుతానికి ఈ విజ‌న్ డాక్యుమెంటుకు విక‌సిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనుకుంటున్నామ‌ని దీనికి ఇంకా …

Read More »

ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు జిల్లాలో ప్ర‌త్యేకాధికారి

-దేశంలో త‌క్కువ ద్ర‌వ్యోల్బ‌ణం ఉన్న రాష్ట్రంగా ఏపీ ఉండాలి -త్వ‌ర‌లో చౌక దుకాణాల్లో ఖాళీల‌ భ‌ర్తీ -పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ క‌మీష‌న‌ర్ సిద్ధార్థ్ జైన్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ధ‌ర‌ల నియంత్ర‌ణ‌ కోసం జిల్లాల్లో ప్ర‌త్యేక అధికారిని (డెడికేటెడ్ ఆఫీస‌ర్‌) ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను ఎప్ప‌టికప్పుడు ప‌ర్య‌వేక్షించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ క‌మీష‌న‌ర్ సిద్ధార్థ్ జైన్ చెప్పారు. క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ దేశంలోనే అతి త‌క్కువ ద్ర‌వ్యోల్బ‌ణం ఉన్న రాష్ట్రంగా ఏపీని నిల‌పాల‌న్న‌దే …

Read More »

భూ వివాద అర్జీలు 10 నుంచి 50 శాతానికి పెరిగాయి

-ఒక్క‌సారిగా ఇలా పెరిగాయంటే గ‌త ఐదేళ్ల‌లో ఏదో త‌ప్పు జ‌రిగింది -ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార‌మే క‌లెక్ట‌ర్ల ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం -రెవెన్యూ కార్యాల‌యాల భ‌ద్ర‌త‌పై దృష్టి పెట్టండి -స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్పీ సిసోడియా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల నుంచీ వ‌చ్చే అర్జీల్లో గ‌తంలో కేవ‌లం 10 శాతం మాత్ర‌మే భూ వివాదాల‌కు సంబంధించి ఉండేవ‌ని, అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆ అర్జీలు 50 శాతంపైగా పెరిగాయ‌ని, అంటే గ‌త ఐదేళ్ల‌లో ఏదో జ‌రిగింద‌నే అనుమానాలు …

Read More »

దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ ఎలక్షన్ కమీషనరు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమీషనరు సి.పార్థసారథి దంపతులు సోమవారం శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా డిప్యూటీ కలెక్టర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణా ఎలక్షన్ కమీషనరు దంపతుల వారు అమ్మవారిని దర్శనం చేసుకొనగా, వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు వీరికి శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదము మరియు చిత్రపటం అందజేశారు.

Read More »

రాష్ట్రానికి శనిలా దాపురించారు

-ఐదేళ్లు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారు -పదవి పోయాక నీతులు చెబుతూ డ్రామాలాడుతున్నారు -గత ఐదేళ్ల పాలనలో జరిగిన హింసకు పేర్ని నాని సమాధానం చెప్పాలి -వైసీపీ నేతలంతా కలిసి రాష్ట్ర మంతా పొర్లు దండాలు పెట్టినా ప్రజలు క్షమించరు -గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెయ్యి గొడ్లను తిన్న రాబందు నీతులు చెప్పినట్లుంది పేర్ని నాని మాటలు వింటుంటే. ఐదేళ్లు దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాల్లో పైశాచికానందం పొందిన …

Read More »

వాలంటీర్లూ.. అపోహలొద్దు!

-ఇచ్చిన మాటకు ఎన్డీయే కట్టుబడే ఉంది -మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడే ఉందని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడిరచారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు ప్రచారంలోకి వస్తున్న కథనాలను ఖండిస్తూ.. సోమవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. వాలంటీర్ల భవిష్యత్‌ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మంత్రి ఆ ప్రకటనలో స్పష్టం …

Read More »

పేదలకు సెంటుస్థలం కోసం తమ భూమి తీసుకుని డబ్బులు అడిగితే దాడులు చేశారని పలువురు ఫిర్యాదు

-వైసీపీ నేతల అక్రమ కేసులతో ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయిన బాధితులు -భూ కబ్జాలు, ఫించన్ తొలగింపుపై ఫిర్యాదులు స్వీకరించిన నేతలు -ఆనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలకోసం వచ్చిన అనేక అర్జీలు -ప్రతి అర్జీని పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చిన నేతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసమర్థ అరాచక అక్రమాల అనాలోచిత నిర్ణయాలకు పెట్టిన కోటగా నాటి తాడేపల్లి ప్యాలెస్ నుండి జరిగిన పాలనలో.. ప్రజల సమస్యలు పట్టించుకునే నాథుడే కరువైయ్యాడు. బెదిరింపులు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు దోపిడీలు రక్తపాతమే రాజ్యంగా …

Read More »

కంటి చూపు పట్ల అందరూ శ్రద్ధ వహించాలి

-కేబర్స్ కారాగారం ఖైదీలకు కళ్ళ అద్దాలు పంపిణి -పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కంటి చూపు పట్ల భద్రత, ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ధ వహించాలని రాజమండ్రి కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ పేర్కొన్నారు. సోమవారం కేంద్ర కారాగారంలో ఖైదీలకు నేత్ర పరీక్షలు అనంతరము ఆయన 210 మంది ఖైదీలకు కళ్ళజోళ్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సర్వేంద్రియేనాం నయనం ప్రధానం’ అన్నారు. ఖైదీలకు పరీక్షలు చేయడానికి ముందుకొచ్చిన వేమగిరి పరమహంస యోగానంద “నేత్రాలయం” యాజమాన్యానికి …

Read More »

క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు సోమ‌వారం వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్, రెండో అంతస్తులో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సుకు ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న హాజ‌ర‌య్యారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నిర్వ‌హించిన తొలి క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో పాల‌న‌లో బాధ్య‌త‌, జ‌వాబుదారీత‌నంపై  ముఖ్య‌మంత్రి మార్గ‌నిర్దేశ‌నం చేశారు. అదే విధంగా ప్ర‌జా సంక్షేమం, అభివృద్ధి ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ప‌థ‌కాల‌ను విజ‌య‌వంతంగా అమ‌లుచేయ‌డంపై సూచ‌న‌లు చేశారు. 100 రోజుల ప్ర‌ణాళిక‌, “పేదల …

Read More »

అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపండి

-డిఆర్వో వి. శ్రీనివాసరావు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాల నుండి స్వీకరించిన అర్జీల స‌మ‌స్య‌కు శాశ్వత పరిష్కారం చూపినప్పుడే ప్రజా సమస్యల ప‌రిష్కార వేదిక లక్ష్యం నెరవేరుతుందని జిల్లా అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి జిల్లా రెవిన్యూ అధికారి వల్లభనేని శ్రీనివాసరావు తెలిపారు. క‌లెక్ట‌రేట్లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో సోమ‌వారం నిర్వహించిన ప్రజా సమస్యల ప‌రిష్కార వేదిక కార్యక్రమం ద్వారా డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా డిఆర్వో మాట్లాడుతూ ప్ర‌జ‌ల నుంచి …

Read More »