Breaking News

Daily Archives: August 22, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖామాత్యులు ఆనం రామ నారాయణరెడ్డి

-సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి వర్గాన్ని, ప్రజలను చల్లగా ఆశీర్వదించమని కోరుకున్నా: మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి వర్గ సహచరులను, రాష్ట్ర ప్రజలను చల్లగా ఆశీర్వదించి ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి సుఖశాంతులతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని కోరుకున్నానని పేర్కొన్నారు. గురువారం ఉదయం ప్రాతః కాల సమయంలో ప్రముఖ సినీ హీరో చిరంజీవి రాష్ట్ర దేవాదాయ …

Read More »

కలాం ఎక్సైడ్‌ బ్యాటరీ నూతన షాప్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాటరీ రంగంలో అత్యంత పేరు ప్రతిష్టలు వున్న ఎక్సైడ్‌ బ్యాటరీ నూతన షాప్‌ సింగ్‌నగర్‌, డాబాకొట్లు సెంటర్‌, ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ ప్రక్కన ‘కలాం బ్యాటరీ వర్క్స్‌’ ఎక్సైడ్‌ కేర్‌ నూతన షాప్‌ ప్రారంభించబడిరది. గురువారం ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు అబ్దుల్‌ కలాంను అభినందించి శుభాకాంక్షలు తెలిపి మరిన్ని నూతన బ్రాంచీలు ప్రారంభించి విస్తరించాలని ఆకాంక్షించారు. అనంతరం …

Read More »

అచ్యుతాపురం సెజ్ లో ఎసెన్షియా ఫార్మా ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన సీఎం చంద్రబాబు

-విశాఖలోని మెడికవర్, కేజీహెచ్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు -ఫార్మా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. -ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అన్ని చూసుకుంటుందని బాధితులకు సీఎం భరోసా.. -బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన.. -ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం. -తీవ్ర గాయాలైన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు -జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష.. …

Read More »

అచ్యుతాపురం సెజ్ బాధితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శ..

-విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు -ఫార్మా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. -ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అన్ని చూసుకుంటుందని బాధితులకు సీఎం భరోసా.. -బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన.. -ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. -తీవ్ర గాయాలైన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు

-దేశంలోనే మొదటిసారి భారీ స్థాయిలో ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ -ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులకు ఆమోదం -9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన -స్వయంసమృద్ధితో పంచాయతీలు కళకళలాడాలి -గ్రామాలకు ఆదాయం, అభివృద్ధి పెంచేలా ప్రణాళిక -పంచాయతీల పునరుజ్జీవానికి నలుదిశలా విప్లవం -గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్ రావాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం -సోషల్ ఆడిట్ పకడ్బందీగా చేపడతాము -విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరో చిరంజీవి మరియు ఆనం కుటుంబం

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరో చిరంజీవి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ లాంచనాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కొండ్రెడ్డి రితేష్ కుమార్ రెడ్డి,ఆనం కైవల్యా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డితో బయో సింథటిక్ ఉడ్ కంపెనీ ప్రతినిధులు భేటీ

– రాష్ట్రంలో సింథటిక్ ఉడ్, హైడ్రో ఫోయిల్ బోట్లు తయారీ కంపెనీలు పెట్టేందుకు సుముఖత – 300కోట్లతో రెండు కంపెనీలు పెట్టేందుకు ముందుకొచ్చిన ఆరియా గ్లోబల్ కంపెనీ – ముఖ్యమంత్రితో చర్చించి అన్నివిధాలా సహకరిస్తామని మంత్రి వెల్లడి వెలగపూడి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో బయో సింథటిక్ ఉడ్ తయారీ యూనిట్ మరియు హైడ్రో ఫోయిల్ బోట్లు తయారు చేసే కంపెనీలు పెట్టేందుకు ‘‘ARIA GLOBAL’’ SINGAPORE and SPAIN కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్ …

Read More »

గులాబిరంగు పురుగు అదుపు పై అప్రమత్తత అత్యంత అవసరం

-పూత, గూడ ((మొగ్గ)వచ్చే 45 రోజుల పంట వయసు నుండి నిరంతర పర్యవేక్షణ అవసరం -రసాయనిక మందులకన్నా యాజమాన్య పద్ధతుల ద్వారా ఉత్తమ ఫలితాలు -గుడ్డు దశను ముందుగానే గుర్తించాలి మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక మంగళగిరి వ్యవసాయ కార్యాలయం నుండి గురువారం రాష్ట్రము లోని జిల్లా వ్యవసాయ అధికారులతో పత్తి పంటలో గులాబిరంగు పురుగు,మొక్క జొన్నపంట లో కత్తెరపురుగువాటి యాజమాన్య పద్ధతులపై ఆచార్య ఎన్ జీ రంగా విశ్వవిద్యాలయం ప్రధాన కీటక శాస్త్రవేత్త డా. జి.ఎం.వి.ప్రసాద రావు మరియు వ్యవసాయ …

Read More »

ఈ నెల 23 నుంచి ఇసుక బుకింగ్‌కు ప్ర‌త్యేక కేంద్రాలు

– ఉద‌యం ఆరు గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు బుకింగ్ చేసుకోవ‌చ్చు – స్టాక్ పాయింట్ల వ‌ద్ద బుకింగ్‌కు అవ‌కాశం లేదు – ఇన్‌వాయిస్ లేని వాహ‌నాల‌కు స్టాక్ పాయింట్ల వ‌ద్ద‌కు అనుమ‌తి లేదు – 1800-599-4599, 1800-425-6029 టోల్‌ఫ్రీ నంబ‌ర్ల ద్వారా ఫిర్యాదు చేయొచ్చు – అక్ర‌మంగా నిల్వ ఉంచినా, ర‌వాణా చేసినా చ‌ట్ట‌ప‌ర చ‌ర్య‌లు త‌ప్ప‌వు – మీడియా స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : త్వ‌ర‌లో కొత్త ఇసుక విధానం …

Read More »

తల్లి కోసం మొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి…

-ఏక్ పెద్ మా కే నామ్ నినాదంతో మొక్కను నాటి పర్యావరణను పరిరక్షిద్దాం -జిల్లా కలెక్టర్ డా.జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఏకైక మార్గమని తల్లిపై ఉన్న ప్రేమ గౌరవానికి స్ఫూర్తిగా ఏక్ పెద్ మా కే నామ్ నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా కాలుష్య రహిత భవిష్యత్తుకు దోహదపడినవారమవుతామని జిల్లా కలక్టర్ డా.జి. సృజన అన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ …

Read More »