Breaking News

Daily Archives: August 27, 2024

దేశాభివృద్ధిలో ఛార్టడ్ అకౌంటెంట్ల పాత్రకీలకం

-అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు -ఐసిఎఐ జాతీయ అధ్యక్షులు రంజిత్ అగర్వాల్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ఆర్థిక వ్యవస్థలో ఛార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర కీలకమని, ఆంధ్ర రాష్ట్రం అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఐసిఎఐ ఇనిస్టిట్యూట్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సిఎ రంజీత్ కుమార్ అగర్వాల్ అన్నారు. ఐసిఎఐ విజయవాడ బ్రాంచి ఆధ్వర్యంలో రామ్నగర్ సిపిఐ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవం నగరంలోని తుమ్మలపల్లి …

Read More »

అన్న క్యాంటీన్ల‌కు విశ్రాంత అధ్యాప‌కురాలు తుల‌స‌మ్మ రూ.5 ల‌క్షల విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్ల‌కు గుంటూరు న‌గ‌రానికి చెందిన విశ్రాంత అధ్యాప‌కురాలు మేకా తుల‌స‌మ్మ రూ.5ల‌క్ష‌లు విరాళ‌మిచ్చారు. గుంటూరు ప్ర‌భుత్వ మ‌హిళా క‌ళాశాల‌లో భౌతికశాస్త్ర అధ్యాప‌కురాలిగా సుదీర్ఘంగా సేవ‌లందించి ఆమె ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడును క‌లిసి చెక్కు అంద‌జేశారు. అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చిన ఆమెను సీఎం చంద్ర‌బాబు అభినందించారు. ఆమె స్ఫూర్తిని కొనియాడారు.

Read More »

ఏపీని బెస్ట్ ఎనర్జీ ఎఫిషియంట్ స్టేట్ గా మార్చుతాం : సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను బెస్ట్ ఎనర్జీ ఎఫిషియంట్(ఉత్తమ ఇంధన సామర్థ్యం) రాష్ట్రంగా మార్చుతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామని అన్నారు. సచివాలయంలో ఈఈఎస్ఎల్(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సీఈఓ విశాల్ కపూర్, ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు మంగళవారం సమావేశమై రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. పీఎంఏవై పథకంలో భాగంగా ఇళ్లకు ఇంధన సామర్థ్య పరికరాలు సబ్సీడీలో అందించడం, సబ్సీడీలో ఈ-సైకిల్, ప్రభుత్వ ఉద్యోగులకు …

Read More »

దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలి…అపచారాలకు చోటు ఉండకూడదు

-బలవంతపు మత మార్పిడులు ఆగాలి….అన్యమతస్థులు రాకూడదు -భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం -టెంపుల్ టూరిజం ప్రమోషన్ కోసం మూడు శాఖల మంత్రులతో కమిటీ -దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం -అర్చకుల వేతనం పెంపు.. రూ. 10 వేలు వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ. 15 వేలు -దూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు -నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3 వేలు భృతి -నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం …

Read More »

ప్రజల జీవన ప్రమాణాలు, జీవనోపాధి పెంపుకు చర్యలు చేపట్టాలని సెర్ప్ అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ పనితీరును సమీక్షించిన మంత్రి -స్వయం సహాయక సంఘాలను స్వయం ఉత్పత్తి కేంద్రాలుగా మార్చాలని అధికారులకు సూచించిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 27 ఆగస్టు 2024: ప్రజల జీవన ప్రమాణాలు, జీవనోపాది అవకాశాల పేపుకోసం మెరుగైన ఫలితాలు సాధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాందుల సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ …

Read More »

స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌ల‌తో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికలుండాలి…

-100 రోజులు, వార్షిక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌పై క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విస్తృత ప్ర‌జా సంక్షేమం, అభివృద్ధి ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు, గౌర‌వ ముఖ్య‌మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా ప్ర‌తి శాఖా 100 రోజులు, వార్షిక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను ఖ‌రారు చేసి, ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు నిబ‌ద్ధ‌త‌తో కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న ఆదేశించారు. మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ సృజ‌న‌.. అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ శుభం నోఖ్వాల్‌, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావుతో క‌లిసి జిల్లాస్థాయిలో శాఖ‌ల 100 …

Read More »

చవితి పందిళ్ళ ఏర్పాటుకు అన్‌లైన్‌ అనుమతి తప్పనిసరి…

-రసాయన రహిత వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయండి.. -చవితి పందిళ్ళ నిర్వహణలో భద్రత చర్యలను పాటించండి.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పండుగా సందర్భంగా జిల్లాలో వినాయక పందిళ్ళు ఏర్పాటు చేసే నిర్వహకులు తప్పనిసరిగా అన్‌లైన్‌ ద్వారా అనుమతి పొందాలని, సాద్యమైనంత మేరకు రసాయన రహిత విగ్రహాలను ఏర్పాటు చేసుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో చవితి పందిళ్ళను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన సంబంధిత అధికారులకు సూచించారు. వినాయక …

Read More »

జిల్లాలో మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కి పడేలా చర్యలు..

-గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పై గట్టి నిఘా పెట్టండి.. -మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలపై ఉక్కు పాదం మోపండి… -అధికారుల సమష్టి కృషితో మాదక ద్రవ్యాలను నియంత్రించండి.. -జిల్లా కలెక్టర్‌ జి. సృజన విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగం పై గట్టి నిఘా పెట్టాలని, గంజాయి మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపి మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కి పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ …

Read More »

ముత్యాల, వేదాద్రి, పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -మంత్రి నిమ్మల రామానాయుడు దృషికి తాగునీటి-సాగునీటి స‌మ‌స్య‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని ముత్యాల, వేదాద్రి, పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపి కేశినేని శివ‌నాథ్ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడును కోరారు. ఈ మేర‌కు జ‌గ్గ‌య్య‌పేట‌కు విచ్చేసి ముత్యాల, వేదాద్రి, పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లు పరిశీలించాల్సిందిగా మంత్రి నిమ్మ‌ల రామానాయుడును ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తో క‌లిసి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆహ్వ‌నించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో …

Read More »

ఉమ్మ‌డి కృష్ణ‌జిల్లాలో భూక‌జ్జా ఫిర్యాదులు ఎమ్మెల్యేల‌తో క‌లిసి ప‌రిష్క‌రిస్తాము

-ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) -టిడిపి కేంద్ర‌కార్యాల‌యంలో గ్రీవెన్స్ కార్య‌క్ర‌మం -గ్రీవెన్స్ లో పాల్గొన్న కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ , ఎంపి కేశినేని శివ‌నాథ్ -ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు స్వీక‌ర‌ణ‌ -రాజ‌కీయాల‌కు అతీతంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి -మీడియాకి ఎంపి కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం, దురాశ బాధ్య‌త‌రాహిత్యం కార‌ణంగా రాష్ట్రంలో ప్ర‌తి జిల్లాలో వైసిపి నాయ‌కులు భూక‌జ్జాలు, భూఆక్ర‌మ‌ణ‌లు, భూ దోపిడికి పాల్ప‌డ్డారు. అలాగే రెవెన్యూ రికార్డ్స్ లో వివ‌రాలు స‌రిగ్గా న‌మోదు కాకుండా అడ్డుకున్నారు. …

Read More »