Breaking News

Monthly Archives: August 2024

ఆగస్టు 27న లక్నోలో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలి ఎన్నిక

-AP నుండి పాల్గొననున్న బక్కా పరంజ్యోతి, డా జె పూర్ణచంద్రరావు తదితరులు విజయవాడ / లక్నో, నేటి పత్రిక ప్రజావార్త : వరుసగా ఐదోసారి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా బెహెన్జీ మాయావతి తిరిగి ఎన్నికకాబోతున్నారు. ఆగస్టు 27న లక్నోలో జరగబోయే జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో, ఈ ఎన్నికతోపాటు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల పట్ల పార్టీ రచించాల్సిన వ్యూహాలు, అవలంబించాల్సిన వైఖరి కూడా చర్చించనున్నారని, పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా జె పూర్ణచంద్ర రావు వివరించారు. “బహుజన్ సమాజ్ పార్టీలో ప్రతి …

Read More »

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత నివ్వాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. భవానిపురం 43 వ డివిజన్ రోజ్ గార్డెన్ పార్క్ లో ఏర్పాటు చేసిన స్కేటింగ్ రింక్ ను సోమవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ రోజ్ గార్డెన్ పార్కులో తన చేతుల మీదుగా స్కేటింగ్ రింక్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు 73 లక్షల …

Read More »

యాదవ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యాదవ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం స్థానిక పటమటలోని శ్రీ కృష్ణ యాదవ్ కల్యాణమండపంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని, సుమారు ఈ సంవత్సరం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని అలాగే ఈరోజు సాయంత్రం పుట్టుకొట్టే ఉత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అంగిరేకుల రవికుమార్, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, నగర ప్రముఖులు, …

Read More »

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 9వ వార్షికోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ చిన్ని కృష్ణుని భక్త బృందం, పడాల నాగు & ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం స్థానిక విశాలాంధ్ర సెంటర్ నందు 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు పడాల నాగు మీడియాతో మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి దిన దిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పుడు 9 సంవ్సతరం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని, సుమారు ఈ సంవత్సరం వెయ్యి మందికి …

Read More »

శ్రీ కృష్ణ జన్మాష్టమి 22వ వార్షికోత్సవ మహోత్సవములు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం స్థానిక రామవరప్పాడు లో యామనేని రామస్వామి వీధిలో 22 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యాదవ సంఘం అధ్యక్షులు కొంగన రవికుమార్ మాట్లాడుతూ ఈ ఉత్సవాలు 21 సంవత్సరాలు నుంచి చేస్తున్నామని, రామవరప్పాడు, యామనేని రామస్వామి వీధిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి స్థానిక పెద్దలు, సంఘ నాయకులు ఎంతో కృషి చేశారని వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. …

Read More »

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 37వ వార్షికోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ రాధాకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం స్థానిక రామవరప్పాడులో 37వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, రామవరప్పాడు గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ గత 36 సంవత్సరాల నుండి దిన దిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పుడు 37 సంవ్సతరం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని, సుమారు ఈ సంవత్సరం ఆరున్నర వేల మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని అలాగే ఈరోజు …

Read More »

తరచూ ప్రమాదాలు జరిగే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి అనిత

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇకపై పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు జరగడానికి వీల్లేదని హోంమంత్రి అనిత అన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతపై పరిశ్రమల యాజమానులు, అధికారులతో అనకాపల్లిలో సమావేశం నిర్వహించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే తరుచుగా ప్రమాదాలు జరుగుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశ్రమల్లో భద్రతపై కమిటీ వేసి ఉన్నత స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తామని తెలిపారు. జగన్ పాలనలో పరిశ్రమల భద్రత గాలికి వదిలేసారని మండిపడ్డారు. ఇంతవరకు జరిగింది …

Read More »

తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలన్నదే నా తపన – తెలంగాణాలో ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం : సీఎం చంద్రబాబు

-ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతోనే నిరంతరం పనిచేస్తున్నానని సీఎం చంద్రబాబు వెల్లడించారు -హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు -తెలంగాణలో పార్టీ బలోపేతంపై ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించారు -తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైనా చర్చించినట్లు తెలుస్తోంది హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : 2047 కల్లా ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతోనే నిరంతరం పనిచేస్తున్నానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో …

Read More »

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలిస్ అధికారులతో భద్రత పై ముందస్తు సమీక్ష చేసిన జిల్లా ఎస్పీ

-“భక్తుల భద్రతే పరమావధి” గా ప్రణాళిక అమలు చేయనున్న పోలీస్ శాఖ -పార్కింగ్ ప్రాంతాలు, ఔటర్ రింగ్ రోడ్డు తదితర ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేసి అధికారులకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్. తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 4వ తేదీ నుండి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ముందస్తు చర్యలో భాగంగా ఇప్పటినుండే అమలు చేయవలసిన ప్రణాళికపై కసరత్తు ప్రారంభించారు. ఈ …

Read More »

వందే భారత్ రైల్ ఏలూరు లో హల్ట్

-రైలుకు జెండా ఊపిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారధి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ‘వందే భారత్’ రైలు ఏలూరు జిల్లా ప్రజలకు అందుబాటులో రావడంలో జిల్లా సామజిక, ఆర్ధిక అభివృద్ధికి దోహదపడుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. ప్రతిష్టాత్మక ‘వందే భారత్’ రైల్ కు ఏలూరు లో హల్ట్ వచ్చిన సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి, ఎంపీ పుట్టా మహేష్ …

Read More »