Breaking News

Monthly Archives: August 2024

పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విస్తృత గ్రామీణ ప్రగతికి కృషి

-రూ.34.67 కోట్లతో 997 అభివృద్ధి పనులు -301 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.24.40 కోట్లు మంజూరు -పదకొండు సీసీ డ్రైనేజీల నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు -నియోజకవర్గంలో 242 పశువుల షెడ్ల నిర్మాణానికి రూ.3.63 లక్షలు రాయితీ -అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.డీ.యే ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మన పంచాయతీ – మన సాధికారత గ్రామసభలు గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తెచ్చాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి …

Read More »

సేవారత్న అవార్డుకు ఎంపికైన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

-ఈ నెల 26న చెన్నైలో అవార్డు అందుకోనున్న బుద్ధప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సేవా రత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 26న చెన్నై రొయ్యపేటలోని మ్యూజిక్ అకాడమీలో శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి సిల్వర్ జూబ్లీ వాలిడిక్టరీ సెలెబ్రేషన్స్, అవార్డ్స్ సెరెమనీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో వైద్య, రాజకీయ, నృత్య, సంగీత రంగాల్లో గుర్తింపు పొందిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. శ్రీ కళా సుధ వ్యవస్థాపక …

Read More »

Secunderabad Vande Bharat Express Gets Additional Stoppage at Eluru

-20707/20708 Secunderabad- Visakhapatnam- Secunderabad Vande Bharat Express Gets Additional Stoppage at Eluru -Putta Mahesh Kumar, MP, Eluru flagged off the Vande Bharat Express at Eluru Eluru, Neti Patrika Prajavartha : The 20708/20707 Secunderabad- Visakhapatnam- SecunderabadVande Bharat Express has been provided with an additional stoppage at Eluru Railway Station starting from today. Putta Mahesh Kumar, Hon’ble Member of Parliament (L.S), Eluru, …

Read More »

ప్రపంచాన్ని గెలిచిన ఎర్రంశెట్టి సిస్టర్స్

-టైక్వాండోలో బంగారం,వెండి మోత మోగించిన ఎర్రం శెట్టి సిస్టర్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏషియన్ టైక్వాండో ఛాంపియన్షిప్ విజేతలు గా ఇండియా కు చెందిన ఎర్రంశెట్టి శృతి‌ బంగారు పతకం సాధించగా ఎర్రశెట్టి జశ్విత వెండి పతకం సాధించి టైక్వాండో వినిలీకాశంలో భారత దేశ జండాను ఏగరవేశారు.ఏషియన్ టైక్వాండో ఛాంపియన్ షిప్ 2024 టైక్వాండో పోటీలను మూడు రోజులపాటు విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీలలో 13సంవత్సరాల బి కేటగిరీలో బాలికల విభాగంలో 45 కేజీలు విభాగంలో విజయవాడ …

Read More »

ఘనంగా నక్కా రాములు, కోటేశ్వరమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ 7వ వార్షికోత్సవం

-విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దుస్తులు, నోట్‌పుస్తకాలు పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులను ఇష్టంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని సీసీఈ విద్యా సంస్థల అధినేత కొమ్మూరు శ్రీధర్‌ అన్నారు. శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ 7వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గాంధీనగర్‌ బీఆర్‌టీఎస్‌ రోడ్డు వద్ద శారదా కళాశాలలో ఆదివారం ఈ కార్యక్రమలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ ఆసక్తిగల సబెక్టును ఎంపిక చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల ఆసక్తిని గుర్తించి తగిన విధంగా …

Read More »

ది మెడికల్ ప్రాక్టీషర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ది మెడికల్ ప్రాక్టీషర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తిరుపతి, హోటల్ రిగాలియా లో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో 2024 నుండి 2027 సంవత్సరం కి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా యస్. వి. ఆయుర్వేదిక్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, గత 17 సంవత్సరం ల నుండి తిరుపతి లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న, డా. బి. రాకెష్ కుమార్ ని ఎంపిక చేశారు. ఈ …

Read More »

అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించాలి

-విద్యార్థులు శాస్ర్తవేత్తలుగా మారేందుకు ప్రోత్సాహం అందిస్తాం -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  – స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో భేటీ -రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్ర్త, సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమన్నారు. శాస్ర్తవేత్తలుగా మారేందుకు అవసరమైన …

Read More »

నగర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లోకానికి జ్ఞానాన్ని పంచిన గీతాచార్యుడు అయిన శ్రీ కృష్ణుని జన్మదినోత్సవం సర్వ మానవాళికి పర్వదినమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని నగర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణపరమాత్మ స్వరూపమని.. దశావతారాలలో పరిపూర్ణమైనదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథినాడు ఆ …

Read More »

భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేస్తాం

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక ప్రదేశమైన భవాని ద్విపాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. ఆదివారం ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి భవాని పురంలోని భవాని ద్వీపాన్ని(ఐలాండ్) సందర్శించారు. భవానీ ద్వీపాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏపీ టూరిజం అధికారులు, సిబ్బందితో భవానీ ద్వీప సమస్యల గురించి ఆరా తీశారు. అక్కడికి వచ్చిన పర్యాటకులతో ముచ్చటించి సలహాలు సూచనలను తీసుకున్నారు. భవాని ద్వీపాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు …

Read More »

వాటర్ ప్లాంట్ 24 గంటలు రన్నింగ్ లోనే ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలకు త్రాగునీరు అందించే ఉండవల్లి రా వాటర్ ప్లాంట్ 24 గంటలు రన్నింగ్ లోనే ఉండాలని, అందుకు తగిన విధంగా మోటార్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏయస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కమిషనర్ ఉండవల్లిలోని ముడినీటి సరఫరా ప్లాంట్, రిజర్వాయర్లను పరిశీలించి, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ప్లాంట్ లోని మోటార్ల సామర్ధ్యం, గుంటూరు నగరానికి ప్రతి …

Read More »