Breaking News

Monthly Archives: August 2024

ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు, మంత్రులు, అధికారులు హాజరు కానున్న దృష్ట్యా చేయవలసిన ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి.సృజన, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం. ధ్యానచంద్ర, డ్వామా పిడి, ఇన్చార్జి గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి జె సునీత పరిశీలించారు.

Read More »

జాతీయ చేనేత దినోత్స‌వంలో ముఖ్య‌మంత్రి  నారాచంద్ర‌బాబు నాయుడు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : బుధ‌వారం జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లోని మేరీస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో జ‌రిగే ప్రత్యేక వేడుక‌ల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య‌మంత్రి  నారాచంద్ర‌బాబు నాయుడు కి స్వాగ‌తం ప‌లుకుతున్న ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌.

Read More »

నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతాం

-చేనేత వ‌స్త్రాల‌పై జీఎస్టీ రద్దుకు ప్రయత్నాలు -నెల‌లో ఒక రోజు చేనేత వ‌స్త్రాలు ధ‌రించి నేతన్నలను ప్రోత్సహిద్దాం -గత ప్రభుత్వం చేనేతలకు ఇచ్చే ప్రోత్సాహకాలన్నీ రద్దు చేసింది -ఐదేళ్ల పాలనలో ఏ శాఖలో చూసినా విధ్వంసమే కనిపిస్తోంది -ఫోటోలకు వందల కోట్లు తగలేసిన గత ప్రభుత్వం..చేనేతల సంక్షేమంపై దృష్టి పెట్టలేదు. -చేనేత కార్మికుల గృహాల‌కు సౌర‌విద్యుత్ స‌దుపాయం క‌ల్పిస్తాం -ఆగస్టు 15 నుండి మళ్లీ అన్న క్యాంటీన్లు -రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో జలకళ సంతోషకరం -సీఎం నారా చంద్రబాబు నాయుడు -విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో …

Read More »

గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై  ముందస్తు కార్యాచరణ జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే 2027 పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, అందుకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఇప్పటి నుంచే ఏర్పాట్ల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గోదావరి పుష్కర ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణలో భాగంగా ట్రాఫిక్ , రైల్వే , బస్సు ప్రయాణికులు, పుష్కర్ ఘాట్స్ అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో …

Read More »

మానసిక రుగ్మతల తో బాధపడుతున్న వారికి చికిత్స

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మానసిక రుగ్మతల తో బాధపడుతున్న వారికి చికిత్స గురించి సంబంధిత అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు  మాట్లాడుతూ మానసిక రుగ్మతల తో ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకలు గురించి, ఈ విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు మరియు ఇతర వివరాలను గురించి సదరు …

Read More »

బాల కార్మిక వ్యవస్థను సంపూర్ణ నిర్మూలన లక్ష్యంగా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేయాలి.

-చైల్డ్ లైన్ 1098 లేదా 9492555064, 9492555065, 9492555066, 9492555067 ఫిర్యాదు చేయండి -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ ప్రదేశాల్లో బాల కార్మికులు గా పని చేస్తున్న వారిని గుర్తించే విధంగా ముమ్మర తనిఖీలను చేపట్టి ఆయా యాజమాన్యాలపై, వ్యక్తులు పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై జిల్లా స్థాయి టాస్క్ …

Read More »

‘వృక్షో రక్షతి రక్షితః’  కార్యక్రమం స్పూర్తి దాయకం

-కుమారదేవరం, నేటి పత్రిక ప్రజావార్త : -రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారి చొరవ అభినందనీయం -రానున్న రోజుల్లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెయ్యడం జరుగుతుంది – కలెక్టరు పి ప్రశాంతి కుమారదేవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ వారు ‘వృక్షో రక్షతి రక్షితః’  కార్యక్రమం కుమారదేవారం లొని 150 ఏళ్ల పైగా వయస్సు ఉన్న వృక్షన్ని పునరుజ్జీవం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కుమార దేవరం …

Read More »

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతానికి చర్యలు .. జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పిఎసిఎస్) బలోపేతానికి చర్యలు  తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పిఎసిఎస్ ల కంప్యూటరీకరణ, పిఎసిఎస్ లలో విద్యుత్, హార్డ్వేర్, పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషది కేంద్రాల ఏర్పాటు, పిఎసిఎస్ పెట్రోల్ …

Read More »

వరద హెచ్చరిక కారణంగా సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలి

-రోడ్డుమీద వర్షపు నీటి నిల్వలు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి -విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : బెంజ్ సర్కిల్ వద్ద వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలను విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం పర్యటించి పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని. రోడ్డుపైన వర్షపు నీటి నిలువలను లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ ప్రజలకు, ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా, సిబ్బంది నిరంతరం …

Read More »

డిజిటల్ మార్కెటింగ్ తో అధిక ఆదాయం

-సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన అవసరం – జిల్లా కలెక్టర్ పెడన నేటి పత్రిక ప్రజావార్త : ఈ కామర్స్ మార్కెటింగ్ తో చేనేత వస్త్రాలను విక్రయించడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని, అందుకు తగిన రీతిలో ఆయా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవమును పురస్కరించుకొని జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో  పెడన పట్టణంలోని పోలవరపుపేట, శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవాంగ ప్రార్థన మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య …

Read More »