Breaking News

Monthly Archives: August 2024

నేడు ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

-చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత -చీరాలలో ముఖ్యమంత్రి సమక్షంలో కార్యక్రమం -విజయవాడలో నేత వస్త్రాలలో చేనేత నడక -అయా జిల్లాలలో సైతం స్ధానికంగా కార్యక్రమాలు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత తెలిపారు. చీరాలలో నిర్వహించే రాష్ట్ర స్దాయి కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు హాజరుకానున్నారన్నారు. రాష్ట్ర రాజధాని విజయవాడలో నిర్వహించే చేనేత దినోత్సవ వేడుకలను చేనేత నడకతో ప్రారంభించనున్నామన్నారు. …

Read More »

నందిగామ‌, నూజివీడు లో ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే కె.వి సంస్థ‌లు ప్రారంభించాలి

-కేంద్ర విద్యాశాఖ మంత్రి కి ఎం.పి. కేశినేని శివ‌నాథ్  విజ్ఞ‌ప్తి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ‌, కృష్ణ జిల్లా లోని నూజివీడులో గ‌తంలో మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయాల్లో ఈ విద్యాసంవ‌త్స‌రం త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స‌భ్యుడు కేశినేని శివ‌నాథ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞ‌ప్తి చేశారు. పార్ల‌మెంట్ లోని ఆయ‌న ఛాంబ‌ర్ లో క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. 2023 సెప్టెంబర్ 22న జరిగిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ …

Read More »

రాష్ట్రంలో గ‌త ఐదేళ్లుగా ఉపాధి హామీ కార్మికుల‌కి ఆల‌స్యంగా వేత‌నాలు

-ప‌రిహారంగా రూ. 81,03,406 ల‌క్ష‌లు చెల్లింపు -జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్  ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద ఆంధ్ర ప్ర‌దేశ్ లో గ‌త ఐదేళ్లుగా ప‌ని అడిగిన కార్మికులు ఎంత మంది వున్నారు? వారిలో ఎంత మంది కార్మికుల‌కి ఉపాధి అవ‌కాశం క‌ల్పించారో… జిల్లాల వారీగా ఆ కార్మికుల సంఖ్య వివ‌రాలు చెప్పాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ …

Read More »

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కొరకు 8వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం 

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు 8వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8వ తరగతి చదువుచూ, కుటుంబ సంవత్సరాదాయం రూ. 3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఈ పరీక్ష 08-12-2024 …

Read More »

హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి నివారణే ధ్యేయంగా ముందుకు సాగుదాం..

-ఈ నెల 12 నుండి 2 నెలల పాటు అవగాహన సదస్సులు -18లైన్ డిపార్ట్ మెంట్ ల సహకారంతో రాష్ట్రంలో హెచ్ఐవీ వ్యాప్తి శాతం జీరో లక్ష్యంగా పనిచేద్దాం. -దేశంలో వ్యాధి విస్తరణను సమర్థవంతంగా అడ్డుకోవడంలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది -హెచ్ఐవీ సోకినా మందులు వాడతూ సాధారణ జీవనం సాగించవచ్చు. -వ్యాధిగ్రస్థులపై వివక్ష చూపడం మంచి పద్దతి కాదు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిపై సమాజంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …

Read More »

ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా కార్యాచ‌ర‌ణ‌

– మాస్ట‌ర్ ప్లాన్‌ల ప్ర‌కారం అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాలి – పేద‌రిక నిర్మూల‌న‌, సుస్థిర జీవ‌నోపాధి క‌ల్ప‌న‌, నైపుణ్యాల పెంపుపై దృష్టిపెట్టాలి – సామాజిక ఆస్తుల సృష్టి; ఘ‌న, ద్ర‌వ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణా కీల‌కం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధికి సంబంధించి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా జిల్లాలో అన్ని శాఖ‌ల అధికారుల కార్యాచ‌ర‌ణ ఉండాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ సృజ‌న‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ …

Read More »

బాలికపై లైంగిక దాడి అమానవీయం, అమానుషం

-దోషిని ఖఠినాతి కఠినంగా శిక్షిస్తాం… -ఇటువంటి దాడులను సమాజంలో ప్రతిఒక్కరు ఖండించాలి. -సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె. పార్థ సారధి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అభంశుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటం అమానవీయం, అమానుషమని సభ్యసమాజం తలదించుకునే సంఘటనకు పాల్పడిన దోషిని ఖఠినాతి కఠినంగా శిక్షిస్తామని చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇటువంటి దాడులను ప్రతిఒక్కరు ఖండించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మాత్యులు కొలుసు పార్థ సారధి …

Read More »

గత ప్రభుత్వ మాజీ సలహాదారు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు సరికావు…

-ఏపిఎన్జిజివో రాష్ట్ర అధ్యక్షులు కె.వి.శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. పురుషోత్తం నాయుడు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అంశాలపై గత ప్రభుత్వ సలహాదారు ఉద్యోగుల సంక్షేమం ఎన్. చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని, సత్యదొరమని ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు కే.వీ. శివారెడ్డి ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు తెలిపారు. స్థానిక గాంధీనగర్ లోని ఎన్జీవో హోమియో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిజానికి గత ప్రభుత్వ హయం ఐదు సంవత్సరములు ఉద్యోగులకు …

Read More »

లోతట్టు ప్రాంత ప్రజలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిరావాలి

-వరద హెచ్చరిక కారణంగా ముందు జాగ్రత్తగా నగరపాలక సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు -న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రభావిత ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు తరలిరావాల‌ని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజి కి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు అధికంగా వ‌స్తున్న కార‌ణంగా కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు. మంగళవారం …

Read More »

మాదిగ కష్టాలు గ్రహించి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు అభినందలు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గత 30 సంతవ్సరాలుగ రిజర్వేషన్ లలో మాదిగలు అనుభవిస్తున్న క్లేశాలను గమనించి మాదిగలకు సమన్యాయం కావాలంటూ తీర్పునిచ్చిన సుప్రీం కోర్టుకు హార్ఠిక అభినందనలు అభినందనలు తెలుపుతున్నామని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ (ఈదుముడి ప్రకాశం) తెలిపారు. తెనాలి NGO కళ్యాణ మండపంలో మంళవారం SC వర్గీకరణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలోమాదిగలు సంయుక్తంగా కలసి చేసిన ఈ పోరటానికి సహాయ సహకారం అందించిన ప్రధాన మంత్రి మోడీ, ఎపి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు, జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌కు అభినందనలు తెలిపారు. …

Read More »